తెలంగాణ
TS Covid Report: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో తాజాగా 157 మందికి కోవిడ్ పాజిటివ్, నిర్ధారణ పరీక్షల సంఖ్యను 50 వేలకు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలో కొత్త‌గా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 166 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు.
Shameerpet Road Accident: ఔటర్‌ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం, శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ దగ్గర విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Shameerpet Road Accident) ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Telangana Budget Session 2021: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు, మార్చి 18న అసెంబ్లీలోకి తెలంగాణ బడ్జెట్‌, 20 నుంచి బడ్జెట్‌, పద్దులపై చర్చ, మాస్క్‌ లేకుంటే సభకు రావద్దని తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‎రెడ్డి
Hazarath Reddyనేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2021) తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ( Tamilisai Soundararajan) ప్రసంగిచనున్నారు. అనంతరం సభా నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy ) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. అనంతరం చనిపోయిన సభ్యులకు మంగళవారం సంతాప తీర్మానాలు ఉంటాయి.
Telangana Shocker: నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్, పిల్లలను బాగా చూసుకోమంటూ..ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన
Hazarath Reddyసూర్యాపేట జిల్లా కోదాడలోన విషాద ఘటన చోటు చేసుకుంది. నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్‌ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Husband Decesed Life) పాల్పడ్డాడు.
Telangana MLC Elections 2021: తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌
Hazarath Reddyమహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌కు (Telangana MLC Elections 2021) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.
Old City Shocker: పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్య, వెంటాడి వేటాడి చంపేసిన అయిదుగురు వ్యక్తులు, ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ ను అయిదుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి హత్య (Old City Shocker) చేశారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన (Rowdy sheeter Assassinated In Old City) జరిగింది.
India Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.
KCR Reviews Yadadri: పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రపంచంలోని దేవాలయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది! యాద్రాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఆలయ తుది రూపురేఖలపై దిశానిర్దేశం
Vikas Mandaపునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నది...
Amrit Mahotsav: దేశవ్యాప్తంగా నేటి నుంచి 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలు, సబర్మతీ ఆశ్రమం నుండి 75వ స్వాతంత్య్ర వేడుకలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ, తెలంగాణలో వేడుకలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
Team Latestlyస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చిరస్మరణీయంగా నిలిచిపోలాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 'అమృత్ మహోత్సవ్' పేరుతో 75 వారాల పాటు దేశంలోని 75 ప్రాంతాల్లో ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని రగిలించే వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.....
COVID19 in Telangana: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 181 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
Team Latestlyప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి, రెండో డోసుల టీకాల పంపిణీతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని....
Bhainsa Violence: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసును మహిళా భద్రతా విభాగానికి అప్పగింత; భైంసా ఘర్షణలతో సంబంధమున్న 30 మంది అరెస్ట్
Team Latestlyనిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య చీటికిమాటికి ఘర్షణలు పట్టణంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. కొన్నిసార్లు అల్లర్ల మాటున జరిగే చర్యలు హద్దుమీరుతున్నాయి. భైంసాలో ఓ మైనర్ బాలికపై మరో మైనర్ బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది....
Corona in Telangana: తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 194 మందికి పాజిటివ్, కోవిడ్‌తో మరో ముగ్గురు మృతి, రాష్ట్రంలో 1855కి పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyతెలంగాణలో కోవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఒకరోజును మించి మరో రోజు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య తక్కువవుతుండటం గమనార్హం....
TS Tourism Ambassador Row: దేత్తడి హారిక ఎవరో కూడా తెలియదు, మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తాం, మీడియాతో ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
Hazarath Reddyతెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమించడంపై అనేక విమర్శలు (TS Tourism Ambassador Row) వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు.
Drunk and Drive in HYD:హైదరాబాద్ మందుబాబులా మజాకా.. ట్రాఫిక్ పోలీసులకు రూ.78.94 లక్షలు జరిమానా కింద చెల్లించారు, మీడియాకు వివరాలను వెల్లడించిన ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మందుబాబులు ట్రాఫిక్ పోలీసులుకు భారీగానే ముట్టచెప్పారు. భాగ్యనగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ (Drunk and Drive in HYD) ట్రాఫిక్‌ పోలీసులు చిక్కిన 753 మంది మందుబాబులు గత నెలలో అక్షరాలా రూ.78,94,100 జరిమానా రూపంలో ( Drunk Addictors Pays Huge Amount Of Challans) చెల్లించారు .
Telangana Shocker: జీవితం మీద విరక్తితో వ్యక్తి ఆత్మహత్య, మరోచోట ఒంటిపై పెట్రోల్ పోసుకుని భార్యను కౌగిలించుకున్నాడు, మంటల్లో ఇద్దరూ సజీవదహనం, అనాధగా మారిన కొడుకు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన వ్యక్తి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య (man committed suicide) చేసుకున్నాడు. వరంగల్‌ 23వ డివిజన్‌ కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో సోమవారం అర్ధరాత్రి బండి భాస్కర్‌(40) భార్య విజయ(36) సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం కలహాల కారణంగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఆయన భార్య విజయను గట్టిగా పట్టుకుని ఆమెపై కూడా పెట్రోల్‌ పోయడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
COVID19 in Telangana: తెలంగాణలో వైరస్ మళ్లీ విస్తరిస్తోందా? రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, గడిచిన ఒక్కరోజులో కొత్తగా 189 మందికి పాజిటివ్, 1780కి పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyతెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు కోవిడ్ కేసులు మరిన్ని పెరిగాయి. అయితే చాలా మంది ఇప్పుడు గతంలో లాగా కరోనా అంటే భయం గానీ, కోవిడ్ నిబంధనలు పాటించడం గానీ చేయడం లేదు. దీనివల్ల వైరస్ వేగంగా విస్తరించి మళ్లీ....
TS Assembly Budget-2021 Session: మార్చి 15 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, గ‌త బ‌డ్జెట్ కంటే మెరుగ్గా ఈసారి బ‌డ్జెట్‌, 18న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్ సర్కారు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. 2021-2022 బడ్జెట్‌కు (TS Assembly Budget Sessions 2021) సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget sessions 2021) నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Telangana Shocker: తల్లి నగ్నఫోటోలతో ముగ్గురితో కామవాంఛను తీర్చుకున్న కామాంధుడు, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన, నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన ఆదిలాబాద్‌ కోర్టు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు తెలియకుండా ఆమె నగ్నఫోటోలు తీసి ఆపై లైంగిక దాడికి (man molested three women) పాల్పడ్డాడు. అవే ఫోటోలను ఆమె కుమార్తెకు చూపించి కూతురితో కామవాంఛ తీర్చుకున్నాడు.
Azadi Ka Amrit Mahotsav: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో 75 వారాల పాటు వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో మార్చి 12 నుంచే వేడుకల ప్రారంభానికి ఆదేశాలు
Team Latestly12 మార్చి, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి . రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు,....