టెక్నాలజీ

Cyclone Gulab: ఏపీని తాకనున్న గులాబ్ సైక్లోన్, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్, రేపు కళింగపట్నం సరిహద్దులో తీరం దాటనున్న గులాబ్, దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) తుపాను హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు పాకిస్తాన్ సూచించిన ‘గులాబ్‌’గా (Cyclone Gulab) పేరుపెట్టారు.

Flipkart Big Billion Days 2021 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ 2021 సేల్, అక్టోబ‌ర్ 7 నుంచి 12 వ‌ర‌కు భారీ డిస్కౌంట్లు, కార్డులపై 10 శాతం వ‌ర‌కు అద‌న‌పు డిస్కౌంట్

Hazarath Reddy

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ 2021 సేల్ అధికారిక డేట్ వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 7 నుంచి 12 వ‌ర‌కు ఆరు రోజుల పాటు ఈ సేల్‌ను (Flipkart Big Billion Days 2021 Sale) నిర్వ‌హించ‌నున్నారు. నిజానికి సెప్టెంబ‌ర్ 24 నుంచే సేల్ ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చినా.. అక్టోబ‌ర్ 7 నుంచి (Goes Live on October 7) సేల్ నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది.

OnePlus Nord 2 Explosion Row: వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ కోర్టులో పేలిందని ఆరోపణలు, లాయర్‌కి నోటీసులు పంపిన కంపెనీ, వెంటనే ఫోటోలు డిలీట్ చేయాలంటూ పరువునష్టం దావా

Hazarath Reddy

ఢిల్లీ కోర్టులో నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ పేలిందని ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ పేలిందని (OnePlus Nord 2 Explosion) ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్‌ నోటీసులను (OnePlus sends legal notice to lawyer) పంపింది.

Aadhaar-Bank Account Linking: మీ ఆధార్ కార్డు ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయిందో తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ స్టెప్స్ ద్వారా మీ ఆధార్ బ్యాంక్ లింకింగ్ గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ (Aadhaar-Bank Account Linking) అకౌంట్ల గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఎలా తెలుసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్లు ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా త‌మ ఆధార్ నెంబ‌ర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో (Check Aadhaar/Bank Linking Status) ఈజీగా తెలుసుకోవ‌చ్చు.

Advertisement

Ration Card Related Services: రేషన్ కార్డు దారులకు కేంద్రం తీపి కబురు, కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా సేవలు అందుబాటులోకి

Hazarath Reddy

రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది.

Child Pornography: జాగ్రత్త...చిన్న పిల్లల పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది, చైల్డ్‌ పోర్న్‌ సైట్స్‌ కోసం సెర్చ్‌ చేసే వారిపై ఫోకస్ పెట్టిన NCRB, హైదరాబాద్‌లో 16 మంది అరెస్ట్

Hazarath Reddy

దేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మైనర్లపై హత్యాచారాలకు పాల్పడి వారిని చిదిమేస్తున్నారు. ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శించి వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీరి నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు

Team Latestly

టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది...

Apple iPhone 13 Series: ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది, ఐఫోన్‌ 13 సిరీస్‌ ధరలు, ఫీచర్లు, అందుబాటు తేదీలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

టెక్‌ దిగ్గజం ఆపిల్‌..ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆపిల్‌ చీఫ్‌ టిమ్‌ కుక్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైనఆపిల్‌..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Advertisement

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం, విదేశాల్లో ఉన్నవారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపవచ్చు, తొలుత సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియా, 2022 జులై నుంచి ఒప్పందం అమల్లోకి

Hazarath Reddy

ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఈ ఒప్పందాలు చేసుకుంటోంది. దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది.

Smartphone User Alert: మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని ప్రదేశాలు, ఈ ప్రాంతాల్లో మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు

Hazarath Reddy

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అది లేకుండా పూట గడవలేని పరిస్థితి. అయితే చాలామంది ఫోన్ వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని (Smartphone User Alert) నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Alt Key Shortcuts: కీబోర్డులో ALTకీతో సింబల్స్ రప్పించవచ్చు, వివిధ దేశాల కరెన్సీ గుర్తులని ఆల్ట్ కీతో నంబర్లను ఉపయోగించి బయటకు తీసుకురావడం ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

మీ కీ బోర్డులో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నారా..కొత్త కొత్త పదాలను షార్ట్ కట్ ద్వారా (Alt Key Shortcuts) కనుక్కోవాలనుకుంటున్నారా..అయితే మీ కోసం కొన్నిసింపుల్ సీక్రెట్ ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. సెర్చ్ ఆప్సన్లో కెళ్లి మీరు ALT కీతో నంబర్లను ఉపయోగించి కొన్ని రకాల సింబల్స్ ని (ALT Key Shortcuts to Insert Symbols) తెప్పించవచ్చు.

Android Users Alert: డేంజర్‌గా మారిన గూగుల్ ప్లే స్టోర్, 19,300 సురక్షితం కాని యాప్‌లను గుర్తించిన ఎవాస్ట్‌, హ్యాకర్ల చేతికి మీ ఫోన్ డేటా చేరే అవకాశం ఉందని హెచ్చరిక

Hazarath Reddy

డిజిటల్‌ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో 19,300 సురక్షితం కాని యాప్‌లను (Avast found in more than 19 thousand dangerous apps) గుర్తించింది. డేటాబేస్‌(ఫైర్‌బేస్‌ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్‌ హెచ్చరించింది.

Advertisement

JioPhone Next: దీపావళికి జియో అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌, సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌తతో ఫోన్ లాంచింగ్ వాయిదా, జియోఫోన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో నెక్ట్స్‌ (JioPhone Next) లాంచింగ్ తేదీ వాయిదా పడింది. రిలయన్స్‌ వార్షిక సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్‌ చేస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు.

Vaccines Drone Delivery: తెలంగాణలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీకి నేటి నుంచి ట్రయల్స్; రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 329 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5,497గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

కరోనా లాక్డౌన్ మనుషుల మధ్య దూరాన్ని పెంచగా, కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఆద్యంపోసింది. ఇందులో భాగంగా నేరుగా ఇంటి వద్దకే ఔషధాలు , వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం డ్రోన్ డెలివరీ ట్రయల్స్ గురువారం నుండి తెలంగాణలోని...

Smartphones: స్మార్ట్‌ఫోన్ మన జీవితాన్ని నాశనం చేసే తీరు చూస్తే ఆశ్చర్యపోతారు, మెదడు నుంచి చేతులు దాకా అనారోగ్యం బారీన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

Hazarath Reddy

ఈ రోజుల్లో స్మా‌ర్ట్‌‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మా‌ర్ట్‌‌ఫోన్ (Smartphones) మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటోందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

SBI Customers Alert: ఎస్​బీఐ కస్టమర్లకు అలర్ట్, మీ ఫోన్‌లో ఈ 4 యాప్ప్ వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

దేశీయ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) కస్టమర్లకు అలర్ట్ మెసేజ్ (SBI Customers Alert) జారీ చేసింది. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ అనే నాలుగు యాప్‌లను మీ ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు అంటూ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

Advertisement

WhatsApp: యూజర్లకు వాట్సాప్ షాక్, నవంబర్ నుంచి కొన్ని ఫోన్లకు సేవలు నిలిపివేత, శాంసంగ్‌, ఎల్‌జీ, ఎల్‌టీఈ, హువాయ్‌, సోనీ, అల్కాటెల్‌ ఇంకా ఇతర ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోతోంది. అయితే వాట్సప్ కూడా కొన్ని ఫోన్లకు పరిమితులు విధించింది. 2021 తర్వాత కొన్ని ఫోన్లలో వాట్సప్ సేవల నిలిపివేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. కొన్ని రకాల ఆండ్రాయిడ్, ఐఫోన్లకు వాట్సప్ సేవలు నిలిపివేస్తున్నామని (WhatsApp Will Stop Working) యూజర్లు ఈ విషయం గమనించాలని కోరింది.

JIo Fiber Plans: జియో నుంచి కొత్తగా 3 నెలల ప్లాన్లు, రూ.2,097 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

రిలయన్స్ జియో ఫైబర్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను (JIo Fiber Plans) అందించిన జియో ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన ప్లాన్లను (Quarterly Broadband Plans) కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp: వాట్సాప్ షాక్, 3 మిలియన్లకు పైగా భారతీయుల ఖాతాలు బ్యాన్, జూన్ 16 నుండి 31 జూలై 2021 మధ్య కాలంలో ఈ సంఘటన జరిగిందని తెలిపిన మెసేజింగ్ దిగ్జజం

Hazarath Reddy

వాట్సాప్ ఈ ఏడాది జూన్ 16 నుండి 31 జూలై 2021 వరకు 46 రోజుల వ్యవధిలో 3 మిలియన్లకు పైగా భారతీయ ఖాతాలను (WhatsApp Bans 3 Million Indian Accounts ) నిషేధించిందని, కొత్త సమాచార సాంకేతిక నియమాలు, 2021 (New Information Technology Rules 2021) ప్రకారం సంస్థ తన రెండవ సమ్మతి నివేదికలో పేర్కొంది.

Google Extends Work From Home: 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రం హోం, డెల్టా వేరియంట్‌ ముప్పుతో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్

Hazarath Reddy

వర్క్‌ఫ్రం హోం కొనసాగించడంపై తర్జనభర్జన పడుతున్న కార్పోరేట్ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని (Google Extends Work From Home) నిర్ణయించింది.

Advertisement
Advertisement