టెక్నాలజీ
Paytm NPCI Approval: పేటీఎంకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఎన్పీసీఐ, యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు అనుమతి
Hazarath Reddyపేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది.దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది.
18 OTT Platforms Blocked: అసభ్యకర కంటెంట్ అందించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, 57 సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్యాన్
Hazarath Reddy19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (Google Play Storeలో 7, Apple యాప్ స్టోర్‌లో 3), ఈ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో పబ్లిక్ యాక్సెస్ కోసం నిలిపివేయబడ్డాయి.
Paytm layoffs: పేటీఎంలో మొదలైన ఉద్యోగాల కోతలు, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్ 97 కమ్యూనికేషన్స్
Hazarath ReddyPaytm మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా శ్రామిక శక్తిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని మనీకంట్రోల్ నివేదించింది.
Space One Rocket Explodes: గాల్లోకి ఎగిరిన క్షణాల్లో పేలిపోయిన రాకెట్, అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకు వేయాలన్న జపాన్ అడుగులకు బ్రేక్, చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు (వీడియో ఇదుగోండి)
VNS59 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన శాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్‌ పేలిపోవడంతో భారీగా మంటలు ((Space One rocket explodes)) ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి.
Byju's Shuts All Offices: దేశంలో అన్ని ఆఫీసులను మూసేసిన బైజూస్, 14 వేల మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పిలుపు, బెంగుళూరు హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంటుందని వెల్లడి
Hazarath Reddyఎడ్టెక్ సంస్థ బైజూస్ తన 14,000 మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. ఎందుకంటే కొనసాగుతున్న సంక్షోభం మధ్య బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మినహా అన్ని కార్యాలయాలను ఖాళీ చేసింది.
Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01
Hazarath Reddyరక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.
PM Modi Announces 'Mission Divyastra': మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, DRDO శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడిన భారత ప్రధాని
Hazarath Reddyడీఆర్‌డీఓ ద్వారా మిషన్ దివ్యాస్త్రను ప్రధాని మోదీ ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం కృషి చేస్తున్న మా DRDO శాస్త్రవేత్తలకు గర్వకారణమని కొనియాడారు.
Mission Divyastra: మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, భారత్‌లో తొలిసారిగా అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు
Hazarath Reddyస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని భారత్‌లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు . X లో ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, మిషన్ దివ్యాస్త్ర కోసం DRDO శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు .
Mark Zuckerberg Loses 3 Billion Dollars: గంట పాటు ఫేస్‌బుక్‌ డౌన్, రూ. 25 వేల కోట్లు నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్‌, 176 బిలియన్లకు పడిపోయిన మెటా సీఈవో సంపద
Hazarath Reddyసాంకేతిక లోపం కారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయని సంగతి విదితమే. దీంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. దీంతో మెటా షేర్లు భారీగా క్షీణించాయి.
Facebook Layoffs 2024: ఆగని లేఆప్స్, 50 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టా‌గ్రాం ఉద్యోగాలపై భారీ ఎఫెక్ట్
Hazarath Reddyమెటా-రన్ ఫేస్‌బుక్ మెసెంజర్ పునర్వ్యవస్థీకరణ కారణంలో భాగంగా, కొనసాగుతున్న లేఆప్స్ మధ్య 50 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రముఖ Facebook Messenger ఈ వారంలో దాదాపుగా 50 మందిని ఇంటికి సాగనంపింది.
IBM Layoffs 2024: ఐబీఎం లేఆప్స్ షురూ, స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసే ఉద్యోగులు ముందుకు రావాలని కోరుతున్న టెక్ దిగ్గజం
Hazarath Reddyటెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు షాకిచ్చే చర్యలు చేపట్టింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో ఉద్యోగుల సంఖ్య‌ను కుదించాల‌ని యోచిస్తోంది. ఇందులో భాగంగా స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని భావించే ఉద్యోగులు ముందుకు రావాల‌ని ఐబీఎం కోరుతోంది.