టెక్నాలజీ

ASUS Zenfone 11 Ultra: అదిరిపోయే ఫీచర్లతో ఏసూస్ నుంచి 'జెన్‌ఫోన్ 11 అల్ట్రా' అనే సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల, దీని ధర ఎంత, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Paytm NPCI Approval: పేటీఎంకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఎన్పీసీఐ, యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు అనుమతి

Hazarath Reddy

పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది.దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది.

18 OTT Platforms Blocked: అసభ్యకర కంటెంట్ అందించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, 57 సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్యాన్

Hazarath Reddy

19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (Google Play Storeలో 7, Apple యాప్ స్టోర్‌లో 3), ఈ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో పబ్లిక్ యాక్సెస్ కోసం నిలిపివేయబడ్డాయి.

Paytm layoffs: పేటీఎంలో మొదలైన ఉద్యోగాల కోతలు, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్ 97 కమ్యూనికేషన్స్

Hazarath Reddy

Paytm మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా శ్రామిక శక్తిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని మనీకంట్రోల్ నివేదించింది.

Advertisement

Asus New Laptops: రూ. 50 వేల ప్రారంభ ధరతో ఏసూస్ నుంచి ఎకో ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్‌లో విడుదల, ఒకటి Zenbook S13 OLED, మరొకటి Vivobook 15, వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!

Vikas M

Poco X6 Neo: అద్భుతమైన ఫీచర్లు, కేవలం రూ. 15 వేల సరసమైన ధరలోనే.. 'పోకో ఎక్స్6 నియో' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల, ఈ ఫోన్ విశేషాలు చూడండి!

Vikas M

Space One Rocket Explodes: గాల్లోకి ఎగిరిన క్షణాల్లో పేలిపోయిన రాకెట్, అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకు వేయాలన్న జపాన్ అడుగులకు బ్రేక్, చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు (వీడియో ఇదుగోండి)

VNS

59 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన శాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్‌ పేలిపోవడంతో భారీగా మంటలు ((Space One rocket explodes)) ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి.

Samsung Galaxy M15 5G: నిశ్శబ్దంగా 'గెలాక్సీ M15 5G' అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసిన సామ్‌సంగ్, ఇది ఆ పాత మోడల్‌కు రీబ్రాండ్ వెర్షన్ అంటున్న మార్కెట్ నిపుణులు, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!

Vikas M

Advertisement

iQOO Z9 5G: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.. రూ. 18 వేల బడ్జెట్ ధరలో ప్రీమియం రేంజ్ ఫీచర్లను అందిస్తోన్న ఐకూ.. భారత మార్కెట్లో మరొక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!

Vikas M

Byju's Shuts All Offices: దేశంలో అన్ని ఆఫీసులను మూసేసిన బైజూస్, 14 వేల మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పిలుపు, బెంగుళూరు హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

ఎడ్టెక్ సంస్థ బైజూస్ తన 14,000 మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. ఎందుకంటే కొనసాగుతున్న సంక్షోభం మధ్య బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మినహా అన్ని కార్యాలయాలను ఖాళీ చేసింది.

Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01

Hazarath Reddy

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.

PM Modi Announces 'Mission Divyastra': మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, DRDO శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడిన భారత ప్రధాని

Hazarath Reddy

డీఆర్‌డీఓ ద్వారా మిషన్ దివ్యాస్త్రను ప్రధాని మోదీ ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం కృషి చేస్తున్న మా DRDO శాస్త్రవేత్తలకు గర్వకారణమని కొనియాడారు.

Advertisement

Mission Divyastra: మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, భారత్‌లో తొలిసారిగా అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు

Hazarath Reddy

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని భారత్‌లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు . X లో ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, మిషన్ దివ్యాస్త్ర కోసం DRDO శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు .

Samsung Galaxy A55: 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ A55, గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్‌లు విడుదల, వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

CSpace- Government OTT: ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరణ, దేశంలోనే మొట్టమొదటి రాష్టంగా కేరళ ప్రభుత్వం ఘనత, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన అధ్యాయనానికి నాంది!

Vikas M

Vivo V30 Series: అద్బుతమైన కెమెరా ఫీచర్లు, నాజూకైన డిజైన్‌తో వివో వి30 సిరీస్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల, రెండు వైపులా కెమెరాలతో 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు, ధర కూడా అదిరిపోయింది,మరి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!

Vikas M

Advertisement

Samsung Galaxy M14 4G: కేవలం రూ. 9 వేలలోపు బడ్జెట్‌లోనే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌.. నిశబ్దంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎం14 4G ఫోన్ విడుదల, దీని ధర ఎంత.. ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి

Vikas M

Mark Zuckerberg Loses 3 Billion Dollars: గంట పాటు ఫేస్‌బుక్‌ డౌన్, రూ. 25 వేల కోట్లు నష్టపోయిన మార్క్ జుకర్‌బర్గ్‌, 176 బిలియన్లకు పడిపోయిన మెటా సీఈవో సంపద

Hazarath Reddy

సాంకేతిక లోపం కారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయని సంగతి విదితమే. దీంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. దీంతో మెటా షేర్లు భారీగా క్షీణించాయి.

Facebook Layoffs 2024: ఆగని లేఆప్స్, 50 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టా‌గ్రాం ఉద్యోగాలపై భారీ ఎఫెక్ట్

Hazarath Reddy

మెటా-రన్ ఫేస్‌బుక్ మెసెంజర్ పునర్వ్యవస్థీకరణ కారణంలో భాగంగా, కొనసాగుతున్న లేఆప్స్ మధ్య 50 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రముఖ Facebook Messenger ఈ వారంలో దాదాపుగా 50 మందిని ఇంటికి సాగనంపింది.

IBM Layoffs 2024: ఐబీఎం లేఆప్స్ షురూ, స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసే ఉద్యోగులు ముందుకు రావాలని కోరుతున్న టెక్ దిగ్గజం

Hazarath Reddy

టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు షాకిచ్చే చర్యలు చేపట్టింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో ఉద్యోగుల సంఖ్య‌ను కుదించాల‌ని యోచిస్తోంది. ఇందులో భాగంగా స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని భావించే ఉద్యోగులు ముందుకు రావాల‌ని ఐబీఎం కోరుతోంది.

Advertisement
Advertisement