Technology

Contactless Payments Via Smartwatch: ఇకపై ఫోన్ అవసరం లేకుండా మీ స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపండి, నాయిస్‌తో కలిసి సరికొత్త వాచ్‌ లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌

Hazarath Reddy

స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు చేప‌ట్టేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌, నాయిస్‌, మాస్ట‌ర్‌కార్డ్ చేతులు క‌లిపాయి.ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం నాయిస్ ఈ స్మార్ట్‌వాచ్‌ను క్రియేట్ చేసింది. త‌మ చేతికి ఉండే స్మార్ట్‌వాచ్‌ను ట్యాప్ చేస్తూ ఎలాంటి చెల్లింపుల‌నైనా ఇట్టే చేప‌ట్ట‌వ‌చ్చు.ఈ స్మార్ట్‌వాచ్ రూ. 2999కి అందుబాటులో ఉంటుంది.

TCS Salary Hike 2024: ఉద్యోగుల జీతాలు త్వరలో పెంచుతున్నట్లు తెలిపిన టీసీఎస్‌, ఆఫ్ సైట్ ఉద్యోగులకు సగటున 7- 8 శాతం పెంపు..

Hazarath Reddy

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు పెంచాలని(TCS Salary Hike) యోచిస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ కథనం ప్రచురించింది.

Unilever Layoffs: భారీ లేఆప్స్, 7500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్, ఐస్ క్రీం యూనిట్‌ స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

హిందుస్థాన్ యూనిలీవర్ మాతృసంస్థ యూనిలీవర్ మంగళవారం తన ఐస్ క్రీం యూనిట్‌ను స్వతంత్ర వ్యాపారంగా విడదీస్తున్నట్లు ప్రకటించింది, దీని ఫలితంగా కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు.

ShopBack Layoffs: ఆగని లేఆప్స్, 195 మంది ఉద్యోగులపై వేటు వేసిన వోచర్ కంపెనీ షాప్‌బ్యాక్, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Hazarath Reddy

సింగపూర్‌కు చెందిన వోచర్ కంపెనీ షాప్‌బ్యాక్ 24 శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. షాప్‌బాచ్ కంపెనీని "మరింత దృష్టి, స్వావలంబన"గా మార్చడానికి ఈ తొలగింపులను చేస్తున్నామని కంపెనీ తెలిపింది.

Advertisement

Zomato Pure Veg Fleet: ఆన్‌లైన్‌లో శాకాకాహారం ఆర్డర్ చేసే వారికి గుడ్ న్యూస్, ప్యూర్ వెజ్ మోడ్‌, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవ‌ల‌ను ప్రారంభించిన జొమాటో

Hazarath Reddy

పూర్తి శాకాకాహార ప‌దార్ధాల‌ను కోరుకునే వారి కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ కంపెనీ జొమాటో ప్యూర్ వెజ్ మోడ్‌, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవ‌ల‌ను లాంఛ్ చేసింది. జొమాటో వ్య‌వ‌స్ధాప‌కులు, సీఈవో దీపీంద‌ర్ గోయ‌ల్ ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్ట్‌లో ఈ మేర‌కు ప్ర‌క‌టించారు.దేశంలో శాకాహారుల నుంచి స్వీక‌రించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తాము ఈ స‌ర్వీస్‌ను లాంచ్ చేశామ‌ని గోయ‌ల్ వెల్ల‌డించారు

Realme Narzo 70 Pro 5G: రియల్‌మి నుంచి మరొక సరికొత్త నాజ్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ప్రతీ కొనుగోలుపై ఇయర్ బడ్స్ ఉచితం, దీని ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!

Vikas M

Dell on Employees Promotion: వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండవు, ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం డెల్

Hazarath Reddy

ప్రఖ్యాత ల్యాప్‌టాప్ బ్రాండ్ అయిన డెల్ , రిమోట్ వర్కర్లకు ప్రమోషన్‌లకు సంబంధించి ఇటీవల చేసిన ప్రకటనతో (Dell on Employees Promotion) వివాదాన్ని రేకెత్తించింది. ఫిబ్రవరిలో పంపిణీ చేయబడిన ఒక మెమోలో, డెల్ తన రిమోట్ ఉద్యోగులకు ఇంటి నుండి పనిని కొనసాగించవచ్చు,

LIC Employees Salary Hike: ఎల్‌ఐసీ ఉద్యోగుల జీతాలు 16 శాతం పెంచిన కేంద్రం, 25 శాతం డిమాండ్ చేస్తూ ప్రతిపాదనను తిరస్కరించిన ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘాలు

Hazarath Reddy

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగులకు 16% ప్రాథమిక వేతనాల పెరుగుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, LIC ఉద్యోగులకు బేసిక్ వేతనాలలో 16% పెంపును భారతదేశం ఆమోదించింది. ఆగస్టు 2022 నుండి పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.

Advertisement

ASUS Zenfone 11 Ultra: అదిరిపోయే ఫీచర్లతో ఏసూస్ నుంచి 'జెన్‌ఫోన్ 11 అల్ట్రా' అనే సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల, దీని ధర ఎంత, ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Paytm NPCI Approval: పేటీఎంకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఎన్పీసీఐ, యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు అనుమతి

Hazarath Reddy

పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP) లైసెన్స్‌ను గురువారం మంజూరు చేసింది.దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది.

18 OTT Platforms Blocked: అసభ్యకర కంటెంట్ అందించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, 57 సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్యాన్

Hazarath Reddy

19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (Google Play Storeలో 7, Apple యాప్ స్టోర్‌లో 3), ఈ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో పబ్లిక్ యాక్సెస్ కోసం నిలిపివేయబడ్డాయి.

Paytm layoffs: పేటీఎంలో మొదలైన ఉద్యోగాల కోతలు, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్ 97 కమ్యూనికేషన్స్

Hazarath Reddy

Paytm మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా శ్రామిక శక్తిని తగ్గించడానికి సిద్ధంగా ఉందని మనీకంట్రోల్ నివేదించింది.

Advertisement

Asus New Laptops: రూ. 50 వేల ప్రారంభ ధరతో ఏసూస్ నుంచి ఎకో ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్‌లో విడుదల, ఒకటి Zenbook S13 OLED, మరొకటి Vivobook 15, వీటి ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!

Vikas M

Poco X6 Neo: అద్భుతమైన ఫీచర్లు, కేవలం రూ. 15 వేల సరసమైన ధరలోనే.. 'పోకో ఎక్స్6 నియో' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల, ఈ ఫోన్ విశేషాలు చూడండి!

Vikas M

Space One Rocket Explodes: గాల్లోకి ఎగిరిన క్షణాల్లో పేలిపోయిన రాకెట్, అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకు వేయాలన్న జపాన్ అడుగులకు బ్రేక్, చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు (వీడియో ఇదుగోండి)

VNS

59 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్‌ రాకెట్‌ ప్రభుత్వానికి చెందిన శాటిలైట్‌ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్‌ పేలిపోవడంతో భారీగా మంటలు ((Space One rocket explodes)) ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి.

Samsung Galaxy M15 5G: నిశ్శబ్దంగా 'గెలాక్సీ M15 5G' అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసిన సామ్‌సంగ్, ఇది ఆ పాత మోడల్‌కు రీబ్రాండ్ వెర్షన్ అంటున్న మార్కెట్ నిపుణులు, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!

Vikas M

Advertisement

iQOO Z9 5G: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.. రూ. 18 వేల బడ్జెట్ ధరలో ప్రీమియం రేంజ్ ఫీచర్లను అందిస్తోన్న ఐకూ.. భారత మార్కెట్లో మరొక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!

Vikas M

Byju's Shuts All Offices: దేశంలో అన్ని ఆఫీసులను మూసేసిన బైజూస్, 14 వేల మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని పిలుపు, బెంగుళూరు హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

ఎడ్టెక్ సంస్థ బైజూస్ తన 14,000 మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. ఎందుకంటే కొనసాగుతున్న సంక్షోభం మధ్య బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మినహా అన్ని కార్యాలయాలను ఖాళీ చేసింది.

Agni-5 Missile: చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్ని 5 మిస్సైల్, భారత సరిహద్దు జలాల్లో తిష్ట వేసిన చైనా నౌక జియాన్ యాంగ్ హాంగ్ 01

Hazarath Reddy

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ‘మిషన్‌ దివ్యాస్త్ర (Mission Divyastra)’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన ‘అగ్ని-5 (Agni-5 MIRV)’ క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (MIRV)’ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.

PM Modi Announces 'Mission Divyastra': మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, DRDO శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడిన భారత ప్రధాని

Hazarath Reddy

డీఆర్‌డీఓ ద్వారా మిషన్ దివ్యాస్త్రను ప్రధాని మోదీ ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం కృషి చేస్తున్న మా DRDO శాస్త్రవేత్తలకు గర్వకారణమని కొనియాడారు.

Advertisement
Advertisement