Technology
Adani Row: అదాని గ్రూపు మరో సంచలన నిర్ణయం, మెచ్యూరిటీ కంటే ముందే 1.1 బిలియన్‌ డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లిస్తామని ప్రకటన
Hazarath Reddyఅదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్‌ వివాదం దేశంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్‌ షేర్ల రిలీజ్‌ కోసం భారీ మొత్తాన్ని ఆదాని కంపెనీ (Adani Group Companies Promoters) ముందుగానే చెల్లించనుంది.
Layoffs Season 2023: జనవరి నెలలో లక్షమంది ఉద్యోగులను తీసేసిన టెక్ కంపెనీలు, రెండేళ్లలో 2.5 లక్షల మందిని ఇంటికి సాగనంపిన దిగ్గజాలు, కారణాలు ఇవే..
Hazarath Reddyటెక్ వర్కర్లకు అత్యంత అధ్వాన్నమైన నెలగా జనవరి నిలిచింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇతర సంస్థల నుంచి ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో దాదాపు లక్ష మంది ఉద్యోగాలు (Layoffs Season 2023) కోల్పోయారు.
FarEye Layoffs: ఉద్యోగులకు పీకేసిన మరో కంపెనీ, 90 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన డెలివరీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఫార్‌ఐ
Hazarath Reddyఎండ్-టు-ఎండ్ గ్లోబల్ డెలివరీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఫార్‌ఐ 90 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ఆర్థిక మాంద్యం మధ్య సుమారు ఎనిమిది నెలల్లో రెండవ తొలగింపులు.
Dell Layoffs: ఆగని ఉద్యోగుల తీసివేత, ఆరు వేల మంది ఉద్యోగులను తీసేసిన డెల్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyటెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులకు ఇంటికి సాగనంపగా వీరి బాటలోనే టెక్ దిగ్గజం డెల్ కూడా చేసింది. ఆరు వేల మంది ఉద్యోగులను తీసేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి The Spectator Index కథనాన్ని వెలువరించింది. దూసుకొస్తున్న ఆర్థక మాంద్య భయంతో డెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
India Blocks Chinese Apps: చైనాకు భారత్ బిగ్ షాక్, 232 యాప్స్ ను నిషేదిస్తూ ప్రకటన, బ్యాన్ చేసి వాటిలో ఎక్కువగా బెట్టింగ్, లోన్ యాప్స్
VNSమొత్తంగా చైనాతో సంబంధం ఉన్న 232 యాప్స్ పై కేంద్రం చర్యలు చేపట్టింది. వీటిని ప్లే స్టోర్ ని తొలగించింది. గతంలో టిక్ టాక్ (Tik tok) సహా పలు చైనాకు సంబంధించిన యాప్ లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా భారీగా చైనా యాప్స్ పై చర్యలు చేపట్టింది.
Instagram Blue Tick: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం కూడా చెల్లించాల్సిందే! ట్విట్టర్ దారిలోనే చార్జీలు పెట్టిన ఇన్ స్టాగ్రామ్
VNSTwitter ప్రస్తుతం వెరిఫికేషన్ బ్యాడ్జ్, ఇతర బెనిఫిట్స్ కలిగి ఉన్న బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లు ఛార్జ్ చేస్తోంది. iOS లేదా Android యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాలి. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లలో అందుబాటులో ఉంది.
Recurring Defect In Car: కారు బ్రేకులు ఫెయిలయినందుకు రూ.60 లక్షలు జరిమానా, ఆడి కారు యజమానికి చెల్లించాలంటూ వోక్స్ వాగన్ డీలర్‌కు వినియోగదారుల కోర్టు ఆదేశం
VNSకారులో లోపం కారణంగా ఒక వినియోగదారుడికి భారీగా జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది తమిళనాడు వినియోగదారుల కోర్టు. తమిళనాడు స్టేట్ కన్సుమర్ డిస్ప్యూట్ రెడ్సెస్సల్ కమిషన్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఒక కారు డీలర్ కు రూ. 60,08,000 జరిమానా విధించింది. వినియోగదారుడు కొన్న ఆడి కారులో బ్రేక్ మెకానిజంలో లోపం ఏర్పడింది.
Dilish Parekh Dies: రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కెమెరాల కింగ్ డిలీష్ పరేఖ్ కన్నుమూత, ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా పరేఖ్ రికార్డు
Hazarath Reddyప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన ముంబైకి చెందిన డిలీష్ పరేఖ్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
DigiYatra At Vijayawada and Hyderabad Airports: విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో త్వరలో డిజీ యాత్ర సేవలు.. తగ్గనున్న వేచి చూసే సమయం.. ఎలా అంటే?
Rudraవచ్చే నెలలోగా హైదరాబాద్, విజయవాడతో పాటు కోల్ కతా, పుణె విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది.
Uttar Pradesh: ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌ పెట్టి యువకుడు ఆత్మహత్యాయత్నం, వీడియో చూసి అలర్ట్ అయిన ఫేస్‌బుక్‌ అధికారులు, పోలీసులకు సమాచారమివ్వడంతో 13 నిమిషాల్లో కాపాడిన ఘజియాబాద్ పోలీసులు
Hazarath Reddyఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో ఆత్మహత్యకు (Committing Suicide Live on Instagram) సిద్ధమవుతుండగా ఫేస్‌బుక్‌ అధికారులు (Police Officials) వెంటనే స్పందించి యూపీ పోలీసులకు సమాచారమిచ్చారు.
Google Bans 12 Android Apps: ప్లే స్టోర్ నుండి 12 యాప్‌లను తొలగించిన గూగుల్, వెంటనే వాటిని మీ మొబైల్స్ నుండి తీసేయాలని యూజర్లకు హెచ్చరిక
Hazarath Reddyగూగుల్ తన ప్లేస్టోర్ నుండి 12 యాప్‌లను తీసివేసింది, ఆండ్రాయిడ్ యూజర్లు తక్షణమే వాటిని తీసేయాలని, ఈ యాప్‌లను తొలగించాలని హెచ్చరించింది. మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేయబడిన ఈ యాప్‌లు ఫిట్‌నెస్, గేమింగ్ యాప్‌ల ముసుగులో ప్రమాదకర వెబ్‌సైట్‌ల లింక్‌లపై క్లిక్ చేయడానికి వినియోగదారులను ప్రలోభపెడుతున్నాయి.
Byju's Layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్, ఆర్థిక మాంద్య భయాలు, నిధుల కొరతతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఎడ్‌టెక్ కంపెనీ
Hazarath Reddyప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ నెమ్మదిగా ఆదాయ వృద్ధి, నిధుల కొరతతో ఖర్చులను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా బైజూస్ మరో 1,000-1,200 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఇంజనీరింగ్, సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్‌ల నుండి ఉద్యోగులను తొలగిస్తోంది.
Netflix Update: నెట్‌ఫ్లిక్స్ కొత్త అప్‌డేట్, ఇకపై బయటవారికి మీరు పాస్‌వర్డ్ షేర్ చేయలేరు, నెల రోజులకు ఓ సారి వైఫై కనెక్ట్ కావాల్సిందే..
Hazarath Reddyప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫారమ్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఆపడానికి ఎట్టకేలకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది. స్ట్రీమింగ్ దిగ్గజం తన సహాయ కేంద్రం పేజీని అప్‌డేట్ చేసింది.
Pinterest Layoffs: ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో టెక్ దిగ్గజం, 150 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించిన పిన్‌టెరిస్ట్
Hazarath ReddyPinterest Inc. సుమారు 150 మంది ఉద్యోగులను తొలగిస్తోంది, గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా విస్తరించిన పరిశ్రమ కోసం ఈ కల్లోల సమయంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో సంస్థ పడింది.
PAN Card: వ్యాపారులు ఇకపై పాన్ కార్డు చూపిస్తే చాలు, అధికారులకు మరే పత్రాలు చూపించనవసరం లేదు, సరికొత్త వ్యవస్థని అందుబాటులోకి తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఈ నేపథ్యంలో పాన్‌ నంబరును (PAN Number) అన్ని వ్యాపారాలకు ఐడెంటిఫయర్‌గా (PAN to be used as common identifier)ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతుల కోసం వ్యాపారులు వెళ్లినపుడు పాన్‌ నంబరు చెబితే చాలు.
Intel Cuts Employee Salaries: ఉద్యోగులను తీసేయకుండా..వారి వేతనాల్లో కోత విధించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఇంటెల్, ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
Hazarath Reddyటెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వేళ చిప్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది.
WhatsApp Banned 36 Lakh Bad Accounts: 36 లక్షల బ్యాడ్ అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సప్, ఐటీ రూల్స్ కు అనుగుణంగా యాక్షన్ షురూ..
kanhaWhatsApp సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై మరింత బాధ్యతగా ఉండడానికి సవరించబడుతున్న కొత్త IT రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్ 2022 నెలలో భారతదేశంలో 36 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది.
Mukesh Ambani Overtakes Gautam Adani: గౌతం అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ, 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా బిలియనీర్
Hazarath Reddyరిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, బిలియనీర్ ముఖేష్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్‌ అదానీ 83.9 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు.
Budget 2023 Highlights: రూపాయి రాక, రూపాయి పోక వివరాలు ఇవిగో, రూ.45.03 లక్షల కోట్లతో 2023 కేంద్ర బడ్జెట్, శాఖల వారీగా కేటాయింపులు, కేంద్ర బడ్జెట్‌ కీ పాయింట్స్ ఇవే..
Hazarath Reddyఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు. అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువ శక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం.
New Income Tax Slabs 2023-24: వేతన జీవులకు ఊరటనిచ్చిన కేంద్రం, రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటన, పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంపు
Hazarath Reddyఈ సందర్భంగా వేతన జీవులకు భారీ ఊరటనిచ్చారు. ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గించారు. రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటించారు. పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంచారు. 9 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% టాక్స్‌, రూ.9లక్షల నుంచి 15లక్షల వరకు 10శాతం పన్ను, రూ.15లక్షలు దాటితే 30శాతం పన్ను విధిస్తామని తెలిపారు.