టెక్నాలజీ

Elon Musk Comments on His Own Smartphone: ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన, అవసరమైతే కొత్త ఫోన్ తీసుకొస్తా! గూగుల్, యాపిల్ అలా చేస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన మస్క్

Naresh. VNS

గూగుల్ ప్లే స్టోర్ (Google playstore), యాపిల్ స్టోర్(Apple store) నుంచి ట్విట్టర్ యాప్ ను తొలగిస్తే ఏం చేస్తారు? అని ఓ యూజర్ నుంచి మస్క్ కు ప్రశ్న ఎదురైంది. కొత్త ఫోన్ ను (New Phone) మార్కెట్ కు పరిచయం చేస్తారా? అని అడిగారు. ‘‘అలా జరగదని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. కానీ, మరో ఇతర చాయిస్ లేనప్పుడు నేను ప్రత్యామ్నాయ ఫోన్ ను తీసుకొస్తాను’’ అని మస్క్ రిప్లయ్ ఇచ్చారు.

Smartphones Prone To Hacking: హ్యాకింగ్ బారిన లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. గూగుల్ పరిశోధకుల వెల్లడి.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్లేనని వివరణ

Rudra

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పడిన బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉన్నదని గూగుల్ రీసర్చర్లు తాజాగా వెల్లడించారు. అండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను వాడే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు బగ్ ను కనిపెట్టి, తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Twitter Premium Services: ట్విట్టర్‌లో వ్యక్తులు, సంస్థలను బట్టి టిక్ మార్కులు, మొత్తం మూడు టిక్ మార్క్‌లు ఫైనల్ చేసిన ఎలాన్ మస్క్, డిసెంబర్ 2 నుంచి ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రాం షురూ

Naresh. VNS

ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ తిరిగి రావడంపై మస్క్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ప్రోగ్రామ్ వచ్చే వారమే డిసెంబర్ 2న తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. కంపెనీలకు గోల్డ్ చెక్ మార్క్ (Gold Check Mark), ప్రభుత్వానికి గ్రే చెక్ మార్క్ (Grey Check Mark), సెలబ్రిటీలకు బ్లూ (Blue Tick Mark) ఇవ్వడం జరుగుతుందని మస్క్ వివరించాడు.

Reliance Jio True 5G: 600 Mbps 5G స్పీడ్‌ తో జియో ఇంటర్నెట్, ట్రూ 5 ను పొందిన మొదటి రాష్ట్రంగా నిలిచిన గుజరాత్, అందరికీ విద్య అనే కార్యక్రమంలో భాగంగా 5జీ

Hazarath Reddy

రిలయన్స్ జియో శుక్రవారం నాడు 33 జిల్లా ప్రధాన కార్యాలయంలో 'ట్రూ 5G'ని పొందిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ (Reliance Jio True 5G) అవతరించింది. దీనితో, జియో 'ట్రూ 5G' ఇప్పుడు భారతదేశంలోని 10 నగరాలు/ప్రాంతాలలో (ఢిల్లీ-NCRతో సహా) అందుబాటులో ఉంది

Advertisement

Amazon Layoffs: భారతీయ ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్, నవంబర్ 30 లోపు కంపెనీని వదిలేయాలని ఆదేశాలు, కంపెనీ అందించే బెనిఫిట్స్ తీసుకుని రిజైన్ చేయాలని సూచన

Hazarath Reddy

Twitter: ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తున్న ఎలాన్ మస్క్, తాజాగా ఉద్యోగుల బెనిఫిట్స్ కట్ చేస్తున్నట్లు ప్రకటన, కంపెనీ లాభాల్లోకి వచ్చినప్పుడు తిరగి ఇస్తామని వెల్లడి

Hazarath Reddy

ట్విట్టర్ CEO ఎలోన్ మస్క్ ఉద్యోగులకు మరోసారి షాకిచ్చారు. ఉద్యోగుల బెనిఫిట్స్ మొత్తం కట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలవెన్సులు కాలక్రమేణా తిరిగి మూల్యాంకనం చేయబడతాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు తిరిగి జోడించబడవచ్చని ఉద్యోగులతో చెప్పినట్లు తెలుస్తోంది.

Twitter Blue: బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం, స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటన

Hazarath Reddy

ట్విట్ట‌ర్ లో బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు.

Alphabet Layoffs: గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం

Hazarath Reddy

Google యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్, Meta, Amazon, Twitter, Salesforce వంటి సంస్థలు మరిన్ని కష్టాల మధ్య ప్రారంభించిన బిగ్ టెక్ లేఆఫ్ సీజన్‌లో దాదాపు 10,000 మంది "పేలవమైన పనితీరు" ఉద్యోగులను లేదా 6 శాతం మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు నివేదించబడింది.

Advertisement

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, కనీస రీఛార్జ్ రూ.99ను నిలిపివేసిన టెలికాం దిగ్గజం, ఇక కనీస రీఛార్జ్ వేసుకోవాలంటే రూ.155 చెల్లించాల్సిందే

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్‌ వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్‌ ప్లాన్‌ ఏకంగా 57 శాతం పెంచేసింది. ఇకపై ఎయిర్టెల్‌ యూజర్లు కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ తో రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది

Umang App Down: UMANG యాప్ డౌన్, సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

UMANG యాప్ డౌన్ సోమవారం, నెటిజన్లు సోషల్ మీడియాను ఆశ్రయించారు. UMANG యాప్ EPFO బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అనేక ఇతర సైట్‌లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించబడుతుంది.

Offline UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని తెలుసా, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నెట్ లేకుండా మీరు ఎవరికైనా డబ్బులు పంపుకోండి

Hazarath Reddy

నగదు బదిలీల కోసం అందరూ UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. అయితే ఇంటర్నెట్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై వస్తూ ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీసును NPCI అందుబాటులోకి వచ్చింది.

NPCI: యూజర్లకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం షాక్, త్వరలో లావాదేవీలపై పరిమితిని విధించనున్న UPI చెల్లింపు యాప్‌లు

Hazarath Reddy

Google Pay, PhonePe, Paytm వంటి UPI చెల్లింపు యాప్‌లు త్వరలో లావాదేవీలపై పరిమితిని విధించవచ్చు. త్వరలో మీరు Google Pay, PhonePe, Paytm, ఇతర UPI చెల్లింపు యాప్‌ల ద్వారా అపరిమిత చెల్లింపులు చేయలేరు.

Advertisement

Google Map New Features: సరికొత్తగా గూగుల్‌ మ్యాప్స్, ఇకపై స్మార్ట్ ఫోన్ కెమెరాతో సెర్చ్‌ చేసే అవకాశం, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్, వీల్ ఛైర్స్ సదుపాయం సహా మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చిన గూగుల్

Naresh. VNS

ఇప్పుడు యూజర్లు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ద్వారా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనవచ్చు. Google Maps మీకు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించండి. ఛార్జింగ్ స్టేషన్‌లపై రియల్-టైమ్ డేటాను అందించింది. టెక్నాలజీ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌లను సెర్చ్ చేసేందుకు ఫిల్టర్‌లను యాడ్ చేసింది.

Twitter Tricks: సంక్షోభంలో ట్విట్టర్, ఒకవేళ మూతపడితే మీ అకౌంట్ సంగతేంటి? ట్విట్టర్‌లోని డాటాను ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు

Naresh. VNS

ట్విట్టర్ యూజర్లలో గందరగోళం నెలకొంది. #GoogdByeTwitter, #RIPTwitter వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ ఎప్పుడైనా షట్ డౌన్ అయ్యే అవకాశం ఉందని యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే, ట్విట్టర్ షట్ డౌన్ అవుతుందో లేదో మాకు తెలియదు, ఎందుకంటే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలేదు.

Vikram-S: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విక్రమ్‌-ఎస్‌, దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ని ప్రయోగించిన ఇస్రో, మిషన్‌ ప్రారంభ్‌ విజయవంతమైందని ప్రకటన

Hazarath Reddy

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రూపొందిన మొదటి రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌.

Apple Watch Saves Life: 150 అడుగుల లోయలో పడిపోయిన యువకుడి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్, త్వరగా కోలుకోవాలని టిమ్ కుక్ ట్వీట్

Hazarath Reddy

యాపిల్‌వాచ్‌ ఓ యువకుడి ప్రాణం కాపాడింది.150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన స్మిత్‌ మేథా (17) తన స్నేహితులతో కలిసి ముంబై సమీపంలోని లోనావాలకు సందర్శనకు వెళ్లాడు.

Advertisement

Twitter Shuts Offices: ట్విట్టర్ ఆఫీసులు షట్‌డౌన్, వరుస రాజీనామాలతో ఎలాన్ మస్క్‌కి షాకిచ్చిన ఉద్యోగులు, వంద‌ల సంఖ్య‌లో ఉద్యోగులు రిజైన్ చేస్తున్న‌ట్లు వార్తలు

Hazarath Reddy

ఎలాన్ మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకున్నప్పటి నుంచి సంస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయాల‌ని ఎల‌న్ మ‌స్క్ పిలుపు ఇచ్చిన నేప‌థ్యంలో ఆ కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థ‌ను వీడుతున్నారు.

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం.. నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్

Sriyansh S

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్).

TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేలా ట్రాయ్ సంచలన నిర్ణయం, గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే..ఆ కాలర్ పూర్తి వివరాలు కనిపించేలా కెవైసీ ఫీచర్

Hazarath Reddy

గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ ఎంత చికాకు తెప్పిస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాల్స్ కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం, తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ రేపు నింగిలోకి, ఎర్త్ ఇమేజింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బ్రాడ్‌బ్యాండ్, GPS సేవలను అందిచనున్న విక్రమ్ ఎస్

Hazarath Reddy

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-ఎస్' రేపు, నవంబర్ 18న ISRO ప్రయోగించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. విక్రమ్-ఎస్' ప్రారంభంతో భారతదేశం ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థల తయారీలో అరంగేట్రం చేస్తుంది.

Advertisement
Advertisement