Technology

Android 12 Update: ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ వచ్చే ఫోన్లు ఇవే! కొత్త ఓఎస్‌పై అన్ని కంపెనీల కసరత్తు, ముందుగా ఈ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ అప్‌ డేట్

Naresh. VNS

ఆండ్రాయిడ్12 వచ్చేసింది. త్వరలోనే అన్ని బ్రాండ్ల మొబైల్స్ లో ఈ కొత్త ఓఎస్ అప్‌ డేట్ రానుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (Interface) మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్‌, ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌, టేక్‌ మోర్ బటన్‌, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్‌ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి.

Google Chrome Users Alert: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే మీ క్రోమ్ అప్‌డేట్ చేయాలని తెలిపిన CERT-In, ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం కోసం ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఈ రోజుల్లో సైబర్ దాడులు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది.

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా, ఏం ఫర్లేదు కొత్త ఆధార్ తిరిగి పొందడం చాలా సింపుల్, ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీ కోసం

Hazarath Reddy

ఇప్పుడు ఆధార్ కార్డు నేడు అన్నింటికీ గుర్తింపు కార్డుగా మారిపోయింది. మొబైల్ సిమ్ కార్డు దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు, వంట గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం, పెట్టుబడులు అన్నింటికీ 'ఆధార్' ఆధారంగా మారింది.మరి ఉన్నట్టుండి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎలా పొందాలో చాలామందికి తెలియదు. అయితే తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

Reliance Jio Customers Faces Trouble: జియో నెట్ వర్క్ డౌన్, ఇబ్బందులు పడ్డ కస్టమర్లు, పునరుద్ధరిస్తామని పేర్కొన్న కంపెనీ...

Krishna

రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది. ముంబై టెలికాం సర్కిల్‌ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్‌ ఇన్‌కమ్‌, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు.

Advertisement

Metaverse Gang-Rape: వర్చువల్ వరల్డ్‌లో మహిళపై గ్యాంగ్ రేప్, మూడు నుంచి నాలుగు మగ అవతారాలు నా అవతార్‌పై సామూహిక అత్యాచారం చేసి ఫోటోలు తీశారని ఆరోపించిన మహిళ

Hazarath Reddy

ఫేస్‌బుక్‌లో మెటావర్స్ గ్యాంగ్-రేప్ ఘటన ఇంగ్లాండ్‌లో కలకలం రేపుతోంది. మెటావర్స్‌లో చేరిన 60 సెకన్లలోపే గ్యాంగ్‌రేప్ కు (Metaverse Gang-Rape) గురయ్యానని 43 ఏళ్ల నినా జేన్ పటేల్ ఆరోపించారు. గత ఏడాది చివర్లో మెటా రూపొందించిన VR ప్లాట్‌ఫారమ్ హారిజన్ వరల్డ్స్‌లో బీటా టెస్టర్‌గా ఉన్నప్పుడు తన వర్చువల్ అవతార్‌కు ఏం జరిగిందో వివరించారు.

Aadhaar Update: ఆన్‌లైన్‌‌లో ఆధార్ కార్డు అప్‌డేట్ చేయడం ఎలా? ఏమేమి ధృవ పత్రాలు కావాలి, అప్‌డేట్ తర్వాత పాత మీ నంబర్ మారుతుందా, పూర్తి గైడ్ మీకోసం..

Hazarath Reddy

భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ( Aadhaar Card Online) ఒకటి. 1.2 బిలియన్ల కంటే ఎక్కువ జనాభాతో, ఫోటో, చిరునామా, పుట్టిన తేదీ మరియు లింగం వంటి వ్యక్తిగత వివరాలతో పాటు ప్రత్యేకమైన 12-అంకెల కోడ్‌తో భారతదేశంలోని వ్యక్తులందరినీ గుర్తించడానికి భారతదేశ ప్రభుత్వానికి ఆధార్ కార్డ్ ఒక మార్గం.

Meta Shares Crash 26%: కుప్పకూలిన ఫేస్‌బుక్‌ మెటా షేర్లు, దాదాపు రూ. 15 లక్షల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా

Hazarath Reddy

ప్రపంచ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతస్థాయిలో Facebook కంపెనీ మార్కెట్‌ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. అమెరికాలో గురువారం మార్కెట్‌ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు 25 శాతం కుప్పకూలాయి.

WhatsApp India: వాట్సాప్ దిమ్మతిరిగే షాక్, ఏకంగా 20 లక్షల యూజర్ల అకౌంట్స్‌ను డిలీట్ చేసింది, భారత కొత్త ఐటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌

Hazarath Reddy

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp India) రూల్స్‌ను ఉల్లంఘించిన యూజర్లవి ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలను ( IT Rules 2021) ఉల్లంఘించిన యూజర్ల అకౌంట్స్‌ను పూర్తిగా బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

Advertisement

Union Budget 2022-23: పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు, పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టు జారీ

Hazarath Reddy

WhatsApp New Feature: వాట్సప్ లో కొత్త ఫీచర్, ఇకపై అడ్మిన్స్ గ్రూపులో అభ్యంతర కరమైన మెసేజ్ లను తొలగించే అవకాశం...

Krishna

WhatsApp మీకు అద్భుతమైన సౌకర్యం అందించబోతోంది. కంపెనీ అటువంటి ఫీచర్‌పై పని చేస్తోంది. ఇకపై మీరు ఎప్పుడైనా గ్రూప్ నుండి ఏదైనా సభ్యుని మెసేజ్ తొలగించవచ్చు.

JioPhone 5G: జియో నుంచి అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్, లీకయిన జియోఫోన్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌

Hazarath Reddy

జియో, గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్‌ జియో తెర లేపింది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Rahul Gandhi Letter to Parag Agrawal: మరోసారి ట్విట్టర్ వర్సెస్ రాహుల్ గాంధీ, నా ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారంటూ ట్విట్టర్ సీఈవోకు లేఖ, అలాంటిదేమీ లేదంటూ ట్విట్టర్ రిప్లై

Naresh. VNS

ట్విట్టర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ . తన ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ప్ర‌భుత్వం ఒత్తిడి చేయ‌డం వ‌ల్ల త‌న స్వ‌రాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాహుల్ విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు లేఖ కూడా రాశారు.

Advertisement

Internet Scammers: పోర్న్ వీడియోలు చూసేవారు ఈ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి, ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాలంటూ మెసేజ్ వస్తుందని తెలిపిన ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా

Hazarath Reddy

ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఒక యూజర్ కంప్యూటర్‌లో పోర్న్ చూస్తుండగా బ్రౌజర్ బ్లాక్ అవుతుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ బ్రౌజర్ పనిచేయదు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్టు నమ్మిస్తారు

India vs South Africa 3rd ODI: ఉత్కంఠపోరులో భారత్ ఓటమి, మూడో వన్డేలోనూ టీమిండియా ఓటమి, క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా

Krishna

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన పోరులో సౌతాఫ్రికా విక్టరీ సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్‌ చేసింది.

Aadhaar PVC Card: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్, ఇకపై ఆ ఆధార్ కార్డుల కాపీలు చెల్లవు, ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటూ ట్వీట్ చేసిన యుఐడీఏఐ

Hazarath Reddy

ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది.

Air India Cancels Some US Flights: అమెరికాలో 5జీ విప్లవం, ఎయిర్ ఇండియా విమాన సేవలను ఆపివేస్తున్నట్లు ప్రకటించిన విమానయాన సంస్థ, పలు విమాన కంపెనీ సేవలకు బ్రేక్

Hazarath Reddy

అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ (5G rollout) వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు (Air India cancels some US flights) విమానయాన సంస్థ తెలిపింది.

Advertisement

EPFO: పీఎఫ్ ఖాతా నుండి ఇప్పుడు రెండు సార్లు మనీ విత్ డ్రా చేసుకోవచ్చు, గంటల వ్యవధిలోనే అకౌంట్లోకి.., డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి దశల వారీ గైడ్ ఇదే...

Hazarath Reddy

కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల కారణంగా ఆకస్మిక ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈ సంవత్సరం ప్రారంభంలో, చందాదారులు తమ ఖాతాల నుండి రెట్టింపు డబ్బును విత్‌డ్రా (How to withdraw money twice ) చేసుకునేందుకు అనుమతించింది.

Scientist S Somanath: ఇస్రో చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త సోమనాథ్‌, కె శివన్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు

Hazarath Reddy

ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం విక్రంసారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు.

Samsung Galaxy S21 FE 5G: శాంసంగ్ నుంచి నయా 5జీ ఫోన్, గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ను విడుదల చేసిన దక్షిణ కొరియా దిగ్గజం, ధర రూ. రూ.49,999 నుంచి ప్రారంభం

Hazarath Reddy

ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత మార్కెట్‌లోకి గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదల చేసింది ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌9, ఆసుస్‌ రాగ్‌ ఫోన్‌ 5 స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలిస్తుందని కంపెనీ తెలిపింది.

Smart Phone Users Alert: వెంటనే అలర్ట్ అవ్వండి, ఈ లింకులు ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం, గూగుల్‌ డాక్యుమెంట్స్‌, సైడ్స్‌ ద్వారా యూజర్లకు హానికరమైన లింక్‌లను పంపుతున్న హ్యకర్లు

Hazarath Reddy

స్మార్ట్‌ఫోన్‌ వాడే యూజర్లకు అలర్ట్ మెసేజ్ (Smart Phone Users Alert) వచ్చింది. గూగుల్‌ డాక్యుమెంట్స్‌,గూగుల్‌ స్లైడ్స్‌ ద్వారా హానికరమైన లింక్‌లతో వ్యక్తిగత డేటాను సేకరించి, బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తూన్నట్లు అమెరికన్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది.

Advertisement
Advertisement