World

FEMA Case: ఈడీ ముందుకు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ, స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లలో రూ.814 కోట్లు, రూ.420 కోట్లు ట్యాక్స్‌ చెల్లించలేదంటూ ఈడీ నోటీసులు

Hazarath Reddy

విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ( FEMA) ఉల్లంఘించారంటూ, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుటకు రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ (Tina Ambani) హాజరయ్యారు

Philadelphia Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం, నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్‌ పొరుగున ఉన్న వారింగ్టన్‌ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Bhagavad Gita: వీడియో ఇదిగో, అమెరికాలో భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేసిన ప‌ది వేల మంది చిన్నారులు, ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆలపించిన పెద్దలు

Hazarath Reddy

అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుమారు ప‌ది వేల మంది భ‌గ‌వ‌ద్గీత పారాయాణం చేశారు. గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశారు. వేల సంఖ్య‌లో చిన్నారులు గీతా స్లోకాల‌ను వ‌ల్లించారు. చిన్నారుల‌తో పాటు పెద్ద‌లు కూడా ఎంతో భ‌క్తితో గీతా స్లోకాల‌ను ఆల‌పించారు.

Indian Embassy Set on Fire: శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి, ఘటనను ఖండించిన అమెరికా విదేశాంగ శాఖ

Hazarath Reddy

అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో గల భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేసి నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి 1.30కి ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తాజాగా పేర్కొంది.

Advertisement

Benjamin Mendy: 10 వేల మందితో సెక్స్ చేశా, అందులో నీవున్నావో లేదో నాకు తెలియదు, జడ్జి ముందే బాంబు పేల్చిన శృంగార యోధుడు బెంజమిన్ మెండీ

Hazarath Reddy

ఫ్రాన్స్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ.. రెండేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో నేను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పాడట. అయితే.. ఆ విషయాన్ని సదరు మహిళ కోర్టులో చెప్పింది. అంతే కాకుండా తానే అత్యాచారం చేశాడని కేసు వేసింది.

ICC World Cup 2023: దాయాది దేశపు ఆటగాళ్లు ఇండియాకు వస్తున్నారు, ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపాలంటూ ప్రధానికి లేఖ రాసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు

Hazarath Reddy

భారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లో పాల్గొనేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్తాన్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది.

308 Indian Prisoners in Pakistani Jails: పాకిస్థాన్ జైలులో 308 మంది భారతీయులు, ఇండియా జైలులో 417 మంది పాకిస్తానీయులు, వివరాలను పంచుకున్న ఇరుదేశాలు

Hazarath Reddy

పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారంటూ పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్‌కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ వివరాలను భారత్‌తో పంచుకున్నట్టు పాక్‌ విదేశాంగ కార్యాలయం తెలిపింది.

Trip To Titanic Shipwreck: టైటానిక్ శిథిలాలను చూసేందుకు మరోసారి యాత్ర, ఐదు ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గని ఓషన్ గేట్ సంస్థ, ఈ సారి ఏకంగా రెండు ట్రిప్‌లు ప్లాన్, ఒక్కో టికెట్ ధర ఎంతంటే?

VNS

ఘటన జరిగి పది రోజులు కూడా కాకముందే సంస్థ మరోసారి సాహస యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానం అంటూ ఓషియన్ గేట్ (Oceangate) సంస్థ తాజాగా ప్రకటన ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Advertisement

HC Dismisses Twitter Plea: 45 రోజుల్లోగా రూ. 50 లక్షలు చెల్లించాలని ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం

Hazarath Reddy

క‌ర్నాట‌క హైకోర్టు ట్విట్ట‌ర్ (Twitter) సంస్థ‌కు భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ సంస్థ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.

Internet Shutdowns Cost in India: దేశంలో అల్లర్లతో ఇంటర్నెట్ షట్‌డౌన్‌‌, భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.15,590 కోట్లు నష్టం

Hazarath Reddy

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది.

France Riots: ఫ్రాన్స్‌లో మిన్నంటిన అల్లర్లు, మూడు బస్సులకు నిప్పుపెట్టిన నిరసనకారులు, టీనేజర్‌ మృతిపై భగ్గుమన్న యువత, పారిస్‌ శివారులో కర్ఫ్యూ

Hazarath Reddy

ఫ్రాన్స్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించిన అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన మంగళవారం నాటి రాత్రి పారిస్‌ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు గురువారం దేశమంతా పాకాయి.

National Geographic Layoffs: మీడియా లేఆప్స్, రైటర్లందరినీ తొలగించిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌, త్వరలో మ్యాగజైన్‌ మూతపడనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రముఖ మ్యాగజైన్‌ (Magazine) నేషనల్ జియోగ్రాఫిక్‌ (National Geographic) త్వరలోనే మూతపడనుంది. ఈ సంస్థలో చివరి స్టాఫ్‌ రైటర్ల (Staff Writers)ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు

Advertisement

Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతగా నమోదు, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ ప్రాంతంలో గురువారం 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) నివేదించింది. భూకంపం యొక్క లోతు 150 కి.మీ. గా గుర్తించారు.

Madonna Hospitalised: తీవ్ర అనారోగ్యంతో ICUలో ప్రఖ్యాత సింగర్‌, బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురైన అమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా

Hazarath Reddy

అమెరికన్ పాపులర్‌ సింగర్‌ మడోన్నా అనారోగ్యానికి గురైయారు. ఆమెతో పాటు కుమార్తె లూర్డ్ లియోన్ కూడా జబ్బున పడ్డారు. దీంతో వారిద్దరూ న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని మడోన్నా మేనేజర్, గై ఓసీరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటన చేశారు.

Human Remains From Titan: టైటాన్ శిథిలాల నుంచి బిలియనీర్లు మృతదేహాలు స్వాధీనం, సముద్రగర్భం నుంచి తీసుకువచ్చిన కోస్ట్ గార్డ్‌

VNS

మరోవైపు టైటాన్ జలాంతర్గామి శిథిలాల నుండి బిలియనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలియజేశాయి. యూఎస్ కోస్ట్ గార్డ్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను (Titan Wreckage) బుధవారం భూమికి తీసుకువచ్చారు. సముద్రగర్భం నుంచి శిథిలాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

EAM S Jaishankar on Canada: కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది, ఖలిస్తానీ సమస్యపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

Hazarath Reddy

తమ గడ్డపై పెరుగుతున్న ఖలిస్తాన్ ఉద్యమంపై కెనడా మౌనంగా స్పందించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం విమర్శించారు. జస్టిన్ ట్రూడో-ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు . ఖలిస్తానీ సమస్యతో కెనడా ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కాలంగా మాకు ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Payoneer Layoffs: ఆగని లేఆప్స్, 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న Payoneer

Hazarath Reddy

ఫిన్‌టెక్ కంపెనీ Payoneer కొత్త CEOని నియమించిన నాలుగు నెలల తర్వాత 200 మంది ఉద్యోగులను, దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మీడియా పేర్కొంది.

Indian-Origin Man in US Sentenced to Jail: ఉబర్ సాయంతో అమెరికాలోకి ఇండియన్లు అక్రమ రవాణా, భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

Hazarath Reddy

రైడ్-హెయిలింగ్ యాప్ ఉబర్‌ను ఉపయోగించి 800 మందికి పైగా భారతీయ పౌరులను అమెరికాలోకి అక్రమంగా తరలించినందుకు 49 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.

France Riots Videos: టీనేజ్ డ్రైవర్‌ను కాల్చి చంపిన పోలీసు అధికారి, నిరసనగా పారిస్‌లో భారీగా అల్లర్లు, చెత్త డబ్బాలు, నిర్మాణాలకు నిప్పు పెట్టిన యువకులు

Hazarath Reddy

ఒక పోలీసు అధికారి టీనేజ్ డ్రైవర్‌ను కాల్చి చంపిన తరువాత, పారిస్‌లో అల్లర్లు చెలరేగాయి. అల్జీరియన్ సంతతికి చెందిన మృతుడు, పారిస్‌కు పశ్చిమాన ఉన్న నాంటెర్రేలో మంగళవారం కాల్చి చంపబడటానికి ముందు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినట్లు తెలిసింది

COVID Origin Mystery Solved? క‌రోనా వైర‌స్‌ను మనుషులపై బయో వెపన్‌గా వాడిన చైనా, షాకింగ్ విషయాలను వెల్లడించిన వుహాన్ ల్యాబ్ ప‌రిశోధ‌కుడు

Hazarath Reddy

వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు కరోనావైరస్ గురించి ఆశ్చర్యకరమైన వాదనలు చేశాడు, ఈ వైరస్‌ను చైనా “బయో ఆయుధం” గా రూపొందించిందని మరియు ఏది బాగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడానికి తన సహచరులకు వైరస్ యొక్క నాలుగు జాతులు ఇచ్చామని చెప్పారు

Advertisement
Advertisement