సినిమా

Pushpa Trailer: భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్రచందనం, అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ విడుదల చేసిన టీం, చిత్తూరు యాసతో అదరగొడుతున్న ట్రైలర్

Hazarath Reddy

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం నుంచి ట్రైలర్ (Pushpa Trailer) రిలీజైంది. వాస్తవానికి ఈ సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.

Kamal Haasan: కమల్ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం, కరోనా మార్గదర్శకాల ఉల్లంఘనపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు

Hazarath Reddy

ఈ మధ్య కమల్ హాసన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి విదితమే. అయితే ఈ ప్రముఖ నటుడు (Kamal Haasan) కోలుకున్న వెంటనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (TN Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి అడవితల్లి మాట సాంగ్ విడుదల, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న పాట,

Krishna

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.

Katrina-Vicky Wedding: కత్రినా-విక్కీ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్‌కు ఆహ్వానం పంపని కత్రినా, సల్మాన్‌కు అందని ఇన్విటేషన్‌

Naresh. VNS

బాలీవుడ్ లవ్లీ కపుల్ కత్రినా-విక్కీ(Katrina-Vicky) పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే మ్యారేజ్(Marriage) కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌(Friends) కు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

Advertisement

Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా..ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

Hazarath Reddy

అల్లు అర్జున్ తనవంతు సహాయంగా రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు.

Anchor Ravi: బిగ్ బాస్ షో గురించి షాకింగ్ విషయాలు చెప్పిన యాంకర్ రవి, నా బిడ్డను కూడా వదల్లేదని ఆవేదన, డబ్బులిస్తే ఏమైనా చేస్తారంటూ ఆగ్రహం

Hazarath Reddy

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్‌ రవి తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. బిగ్‌బాస్‌ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా అందులో స్పందించాడు. '

AP Floods: వరద బాధితులకు జూనియర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన తారక్

Hazarath Reddy

జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు

AP Floods: వరద బాధితులకు మహేష్ బాబు రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ప్రిన్స్

Hazarath Reddy

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘

Advertisement

AP Floods: వరద బాధితులకు చిరంజీవి రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్

Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Andhra Pradesh: సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం, వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు.

Andhra Pradesh Floods: వరద బాధితులకు అండగా టాలీవుడ్ ప్రముఖులు, సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన మహేష్ బాబు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్

Hazarath Reddy

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు

Sirivennela Seetharama Sastry Funeral: ఇక సెలవు..ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు, సీతారామశాస్త్రితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడిపెట్టిన టాలీవుడ్ ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను (Sirivennela Seetharama Sastry Funeral) పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.

Advertisement

Radhe Shyam Song Aashiqui Aa Gayi Out: రాధేశ్యామ్‌ నుంచి క్రేజీ అప్‌డేట్, ఆషికీ ఆగయా సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, మెస్మరైజ్ చేసిన ప్రభాస్ లుక్స్, అర్జీత్ వాయిస్

Naresh. VNS

ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్‌(Radhe Shyam) మూవీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవికి సంబంధించిన ఆషికీ ఆగయా(Aashiqui Aa Gayi) అంటూ సాగే హిందీ సాంగ్‌ను రిలీజ్ చేసింది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేశారు.

Kangana Ranaut: బాలివుడ్ నటి కంగనారనౌత్ కు చంపేస్తామని బెదిరింపులు, చావుకైనా తెగిస్తానంటూ కంగనా ప్రతి సవాల్, భటిండాకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు...

Krishna

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కు హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత నటి పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కంగనా రనౌత్ (Kangana Ranaut) దాని సమాచారాన్ని , ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

Seetharama Sastry Dies: ఆరేళ్ల క్రితమే..సిరివెన్నెల మృతికి ప్రధాన కారణం ఇదే, ప్రకటన విడుదల చేసిన కిమ్స్ వైద్యులు, నా రెండు భుజాలు విరిగిపోయాయని తెలిపిన దర్శకుడు కే. విశ్వనాథ్‌, సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి

Hazarath Reddy

ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.

Sirivennela Seetharama Sastry Dies: సిరివెన్నెల మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు, సంతాపం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు

Hazarath Reddy

Advertisement

Sirivennela Seetharama Sastry Dies: తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల, ఆయన మరణం తెలుగువారికి తీరని లోటంటూ సీఎం జగన్ సంతాపం

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు.

Sitaramasastri No More: సిరివెన్నెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాలు అందుకున్న గీతాలు ఇవే

Krishna

సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.

Sitaramasastri No More: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తిరిగిరాని లోకాలకు..లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్న సినీ గేయ రచయిత,

Hazarath Reddy

తెలుగు సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి తిరిగిరాని లోకాలకు (Sitaramasastri No More) వెళ్లిపోయారు

#SirivennelaSeetharamaSastry: ఐసీయూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సినీ గేయ రచయిత, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపిన కిమ్స్ యాజమాన్యం

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో (Secunderabad Kims Hospital) చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement