జాతీయం
Telangana Shocker: చాక్లెట్ ఇప్పిస్తానని 6 ఏళ్ల పాప కిడ్నాప్, హైదరాబాద్ ఆబిడ్స్లో కలకలం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆగంతకుడి కోసం పోలీసుల గాలింపు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెలమండికి చెందిన 6 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేశారు. చాక్లేట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు ఆగంతకుడు.
CM Revanth Reddy America Tour: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఘన స్వాగతం, పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. శనివారం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్ ఉండనుంది.
Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు విషెస్ తెలపాలని అనుకుంటున్నారా..అయితే Photo Greetings ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaస్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు కొన్ని ఫోటో గ్రీటింగ్స్ పంపవచ్చు. ఫ్రెండ్షిప్ డే ప్రత్యేక సందర్భంగా మీరు మీ స్నేహితులకు ఎలాంటి విషెస్ పంపవచ్చో తెలుసుకుందాం.
BSNL 4G Network Ready: బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ సిద్ధం, త్వరలోనే లక్ష 4జీ టవర్లు నిర్మిస్తామన్న కేంద్రమంత్రి, అక్టోబర్ వరకు 80వేల టవర్ల నిర్మాణం పూర్తి
VNSకేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ (BSNL 4G) సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు.
SBI Reward Scam: ఎస్ బీఐ కస్టమర్లకు బీ అలర్ట్! రివార్డు పాయింట్లు రిడీమ్ చేసుకునేందుకు బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్ లు..ఆ లింక్ క్లిక్ చేస్తే ఖతమే!
VNSపీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్ పాయింట్ల రిడీమ్ చేసుకునేందుకు లింక్ని (SBI Fake Link) ఓపెన్ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్ను ఓపెన్ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్ చేయొద్దని సూచించింది.
Nissan X Trail: టయోటా ఫార్చునర్ కు గట్టి పోటీ ఇచ్చే వెహికిల్ ను మార్కెట్లోకి దించిన నిస్సాన్, ధర, ఫీచర్స్ ఇవిగో..
VNSగ్లోబల్ మార్కెట్లలో నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) కారు 150కి పైగా దేశాల్లో లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షల యూనిట్ల కార్లు విక్రయించిన నిసాన్ ఎక్స్-ట్రయల్.. 2023 గ్లోబల్ ఎస్యూవీ టాప్-5 కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే వారియబుల్ కంప్రెషన్ ఇంజిన్తో వస్తున్న తొలి కారు నిసాన్ ఎక్స్-ట్రయల్. 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది.
Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే విషెస్ Photo Greetings రూపంలో మీ స్నేహితులకు తెలియజేయండిలా..
sajayaఫ్రెండ్షిప్ డేని ఆగస్టు మొదటి ఆదివారం అంటే ఆగస్టు 4న జరుపుకుంటున్నారు. ఈ రోజు స్నేహ సంబంధాన్ని జరుపుకునే పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక స్నేహితుడు ఉండటం ముఖ్యం.
Sravana Masam Celebrations: శ్రావణమాసంలో శ్రీశైలానికి వెళ్తున్నారా? ఈ రోజుల్లో స్పర్శ దర్శనాలు బంద్, పలు సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
VNSఈ నెల 5 నుంచి శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు (Sravana Masam) జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో (Srisailam Devasthanam) ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ఆయా విభాగాల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Boy Climbed Up The Engine Of The Train: రైల్ ఇంజిన్ పై భాగంలోకి ఎక్కిన బాలుడు, ప్రయాణికులతో పాటూ పోలీసులకు ముచ్చెముటలు పెట్టించిన వ్యక్తి, బాపట్లలో ఘటన
VNSగూడురు (Gudur)నుంచి విజయవాడ(Vijayawada) వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు(express train ) శనివారం బాపట్ల రైల్వే స్టేషన్ (Bapatla Railway Station ) కు చేరుకుంది. అప్పటికే ప్లాట్ఫాం వద్ద ఉన్న మతిస్థిమితం లేని బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజిన్పైకి ఎక్కాడు. విద్యుత్ లైన్లు తగిలి ప్రమాదం జరుగవచ్చన భయంతో రైలు సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
Yamini Krishnamurthy: భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి ఇకలేరు, అనారోగ్యంతో ఢిల్లీలో మృతి,తిరుమల ఆస్థాన నర్తకీగా సేవలు
Arun Charagondaప్రముఖ నర్తకి ,పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Sharad Pawar Meets CM Eknath Shinde: మహారాష్ట్రలో కీలక పరిణామం, సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ, ఎన్నికల వేళ భేటీకి ప్రాధాన్యత
Arun Charagondaమహారాష్ట్ర ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని మలబార్ హిల్ సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ గణనాథుడికి 70 ఏళ్ళు, ఈ ఏడాది ప్రత్యేకతలివే, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు
Arun Charagondaభారతీయ పండగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఏ పండగైన, ఏ పూజ చేసిన తొలుత నమస్కరించేంది వినాయకుడికే. అందుకే విఘ్నాలు తొలగించే లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా మూషిక వాహనుడి కృపను పొందేందుకు 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక ఈ ఏడాది కూడా గణనాథుడికి పూజలు చేసేందుకు విగ్రహాలు రెడీ అవుతున్నాయి.
Telangana LRS 2024: మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలి, దళారుల ప్రమేయం వద్దు,అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Arun Charagondaతెలంగాణలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ చేయాలని మూడు నెలల్లో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ పూర్తి చేయలని ఆదేశించారు. అలా గే ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Andhra pradesh: భార్యలను కాపురానికి పంపాలని భర్తల ధర్నా, కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష, మామపై ఫిర్యాదు
Arun Charagondaఏలూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాక వారిని కాపురానికి పంపించకుండా తిరిగి తమ మీదనే మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అక్రమ కేసులు పెడుతున్నాడని ధర్నాకు దిగారు అల్లుళ్లు. తమ మధ్య చిచ్చు పెడుతున్న మామపై చర్యలు తీసుకొని, తమ భార్యలను కాపురానికి పంపాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఇద్దరు అల్లుళ్లు పవన్ మరియు శేషసాయి దీక్ష చేశారు.
Nutannaidu Joins Congress: కాంగ్రెస్లో చేరిన బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల
Arun Charagondaఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తోంది వైఎస్ షర్మిల. ఓ వైపు అధికార టీడీపీ కూటమిపై విమర్శలు మరోవైపు సొంత అన్న జగన్పై మాటల దాడి వెరసి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు షర్మిల. ఇక తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడు.
Telangana IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, ఎస్సీ శాఖ కమిషనర్గా శ్రీదేవి, అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్యా రాశిలోకి ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రవేశిస్తాడు. ఈ కలయిక సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ఈ కలయిక వల్ల ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .ప్రమోషన్స్ డబ్బు లభిస్తాయి
Viral Video: ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతం, అమెరికా పంతులు స్పెషల్, వీడియో మీరు చూసేయండి
Arun Charagondaహిందు సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. నూతన గృహ ప్రవేశం, పెళ్లిలు, మరే ఇతర సందర్బంలోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతాన్ని విన్నాం. కానీ అమెరికాలో ఓ పంతులు ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు.
Astrology: ఆగస్టు 4న ఆషాడ అమావాస్య ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 4న అమావాస్య ఈ ఆషాడం ఈ నాలుగో తారీఖు తో ముగుస్తుంది. అప్పుడు సర్వ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల ఈ ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి.
Health Tips: ప్రతిరోజు అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి దీనికి చక్కటి పరిష్కారం అల్లం.