విద్య
AP SSC Exams 2021: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు వాయిదా, కరోనా ఉధృతి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపిలో కర్ఫ్యూ పొడగించే అవకాశం!
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎస్‌సి- 2021 పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈరోజు విద్యాశాఖ అధికారులతో...
Inter First Year Online Classes: జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు, జూలై 5వ తేదీతో తెలంగాణలో ముగియనున్న ఆన్‌లైన్‌ ప్రవేశాలు, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం
Hazarath Reddyఇటీవలే ఉత్తీర్ణులైన పదోతరగతి విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌బోర్డు (TS Inter Board) శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు (Inter First Year Online Classes) షెడ్యూల్‌ విడుదలచేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
CBSE Class 12th Board Exams 2021: రెండు పద్ధతుల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు, పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపిన బోర్డు, పరీక్షలు నిర్వహణపై భేటీ అయిన కేంద్ర మంత్రుల కమిటీ
Hazarath Reddyసీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను (CBSE Class 12th Board Exams 2021) నిర్వహించడానికే కేంద్రం మొగ్గు చూపింది. ఇందుకు సంబంధించి రెండు విధి విధానాలను పరిశీలిస్తోంది. ఆ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీబీఎస్‌ఈ (CBSE) తెలియజేసింది.
CBSE Class 12th Board Exams 2021: ఇంకా ఖరారు కాని సిబిఎస్‌ఇ 12వ తరగతి 2021 పరీక్షల తేదీ, రాష్ట్రాల బోర్డులతో ముగిసిన సమావేశం, మే 25 లోగా వివరణాత్మక సూచనలను పంపాలని రాష్ట్రాలను కోరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Hazarath Reddyసిబిఎస్‌ఇ 12 వ బోర్డు పరీక్షలు 2021 నిర్వహణ తేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరీక్షల తేదీ అలాగే షెడ్యూల్‌పై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు, రాష్ట్రాల బోర్డులను ఆహ్వానించబడిన తరువాత వివరణాత్మక సూచనలు తీసుకుని దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
Telangana: తెలంగాణలోని 10 యూనివర్శిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించిన రాష్ట్ర సర్కార్, ఆమోదించిన రాష్ట్ర గవర్నర్, వివరాలు ఇలా ఉన్నాయి
Team Latestlyతెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను...
Universities Vice Chancellors: పది విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్స్‌లర్ల నియామకం, రెండున్నరేళ్ల తర్వాత యూనివర్సిటీల వీసీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి జాబితా ఇదే..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది.
TS SSC Results 2021: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ల ప్రదానం, ఏ గ్రేడ్ వచ్చిందో, ఫలితాలు ఎలా చూడవచ్చో తెలుసుకోండి
Vikas Mandaఅందరూ ఉత్తీర్ణులైనట్లుగానే పేర్కొంది. అయితే విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ లేదా ఎఫ్‌ఏ 1 ఆధారంగా గ్రేడ్‌లను ప్రదానం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులకు...
TSPSC Update: తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమయ్యేనా? టీఎస్‌పీఎస్‌సీ నూతన చైర్మన్‌గా జనార్ధన్ రెడ్డి నియామకం, ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన గవర్నర్
Team Latestlyరాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మరియు సభ్యులను సీఎం కేసీఆర్ ఈరోజు నియమించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది....
Corona in TS: తెలంగాణలో తగ్గుతూ పోతున్న రోజూవారీ కోవిడ్ కేసులు, తాజాగా 3,961 పాజిటివ్ కేసులు నమోదు, 5 వేల మందికి పైగా రికవరీ; టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
Team Latestlyకరోనా నేపథ్యంలో విద్యార్థుల కోరిక మేరకు తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 26 వరకు పెంచుతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు 1 లక్ష 50 వేలకు పైబడి ఎంసెట్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు....
AP 10th Exam Dates: జూన్‌ 7 నుంచి 10వ తరగతి పరీక్షలు, షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని సూచించిన మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీలో జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల (AP 10th Exam Dates) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ( Education MInister Adimulapu Suresh) వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
JEE (Main) May 2021 Session Postponed: జేఈఈ మెయిన్స్‌ వాయిదా, అప్‌డేట్స్‌ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌
Hazarath Reddyపెరుగుతున్న కోవిడ్‌ కేసుల దృష్టా కేం‍ద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్‌ వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ప్రకటన చేశారు.
NEET PG 2021 Exam Postponed: నీట్‌ పీజీ పరీక్ష నాలుగు నెలల పాటు వాయిదా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం
Hazarath Reddyనీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ నీట్‌ పీజీ పరీక్షను దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్‌ 31న పరీక్ష నిర్వహించలేము.
AP Inter Exams 2021 Postponed: ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా, తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం
Hazarath Reddyఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా (AP Inter Exams 2021 Postponed) వేసింది. వాస్తవానికి, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
Inter Exams 2021: పరీక్షల విషయంలో వెనక్కి తగ్గేదేలే! షెడ్యూల్ ప్రకారమే ఏపిలో ఇంటర్ పరీక్షలు, గురువారం నుంచే హాల్ టికెట్ల డౌన్‌లోడ్, విద్యార్థుల భవిష్యత్ కోసమేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటన
Team Latestlyవిద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నుండి విద్యార్థులు హాల్ టికెట్లను bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు....
AP SSC, Inter Exams 2021: విద్యార్ధుల జీవితాలతో ఆటలొద్దు, పాస్‌ అని ఇస్తే విద్యార్థులే నష్టపోతారు, అన్ని జాగ్రత్తలతో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyటెన్త్‌ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టమని ఏపీ సీఎం జగన్‌ (AP CM YS Jagan) పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు.
Summer Holidays in TS: ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, తెలంగాణలో ఏప్రిల్ 26వ తేదీ ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినం, తిరిగి స్కూళ్లు ఎప్పుడు తెరిచేది జూన్ 1న ప్రకటిస్తామని తెలిపిన సబితా ఇంద్రారెడ్డి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు (Summer Holidays in TS) ఇస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి (Education minister sabitha indra reddy) వెల్లడించారు.
ICSE Board Exams 2021: ఐసీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ు రద్దు, క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం, ఆఫ్‌లైన్‌లో 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ు, ప‌రీక్ష‌ల తేదీల‌ను త‌ర్వాత ప్రకటిస్తామని తెలిపిన ఐసీఎస్ఈ
Hazarath Reddyఐసీఎస్ఈ ప‌ద‌వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. ఇండియ‌న్ స్కూల్ స‌ర్టిఫికేట్ ఎగ్జామినేష‌న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విష‌యాన్ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల‌ను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు.
JEE Main 2021 April Session Postponed: జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షలు వాయిదా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ, తదుపరి తేదీలపై 15 రోజులు ముందుగా విద్యార్థలకు సమాచారం
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షలు వాయిదా (JEE Main 2021 April Session Postponed) వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
All Students Pass: కరుణ చూపిన కరోనా.. పదో తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నేరుగా సెకండ్ ఇయర్‌కి ప్రమోట్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి పాస్ మార్క్స్, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు
Team Latestlyమే 17 నుంచి జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే ప్రత్యామ్నాయంగా సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు రూపొందించే ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష ఆధారంగా పదో తరగతి విద్యార్థుల ఫలితాలు నిర్ణయిస్తామని విద్యాశాఖ పేర్కొంది. బోర్డు ఇచ్చే మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే....
AP 10th & Inter Exams Update: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు, అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.