విద్య
APPSC Revises Exam Schedules: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు, ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా, సవరించిన పరీక్షల తేదీల వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొన్ని పోస్టుల నియామకాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష తేదీలను (APPSC Revises Exam Schedules) సవరించింది. కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 21 , 22వ తేదీ జరగాల్సిన డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుకు నియామకం కోసం జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 3 మరియు 4 తేదీకి సవరించారు. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేత, పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి, కరోనా నియంత్రకు గట్టి చర్యలు తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ (CoronaVirus) పంజా విసురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో (Andhra Pradesh) రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లకు ఏపీ ప్రభుత్వం సెలవు (Schools and Colleges Closed in AP) ప్రకటించింది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజగా ఏపీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది.
SSC 2020 Hall Ticket: పదో తరగతి హాల్ టికెట్లు అన్‌లైన్‌లో విడుదల, సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇలా. మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభం
Vikas Mandaమార్చి 19, 2020 నుంచి ప్రారంభం అవుతున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 6, 2020 వరకు కొనసాగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయి మధ్యాహ్నం 12:45 లోపు ముగుస్తాయి, ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి బోర్డ్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి.
Half-a-day Schools: తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు, నెల తర్వాత వేసవి సెలవులు, ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర విద్యాశాఖ
Vikas Mandaఇక ఏప్రిల్ 23 ఈ విద్యా సంవత్సరానికి చివరిరోజు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12, 2020న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి......
AP SSC Exams New Schedule: ఏపీలో 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల, మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్పు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ (SSC Exams New Schedule) ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది.
TS ICET-2020 Schedule: తెలంగాణ ఐసెట్-2020 పరీక్ష షెడ్యూల్ విడుదల, మార్చి 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ, మే 20 మరియు 21వ తేదీలలో పరీక్ష, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaడ్యూల్ ప్రకారం, మార్చి 9వ తేదీ నుంచి ఐసెట్ 2020 కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ మార్చి 30. అయితే , రూ. 500 అపరాధ రుసుముతో మే 14 వరకు, అయితే రూ. 5000 అపరాధ రుసుముతో మే 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు....
Jagananna Vasathi Deevena: ప్రతిపక్షం కాదది రాక్షసత్వం! చంద్రబాబును రాక్షసుడితో పోల్చిన సీఎం జగన్, విద్యార్థుల కోసం మరో ప్రతిష్ఠాత్మక పథకం 'జగనన్న వసతి దీవెన' ప్రారంభం
Vikas Mandaప్రతిపక్షం దానిని ఓర్వలేక తమ పత్రికలు, మీడియాలలో దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు, రాక్షసత్వం అని, ప్రతిరోజు రాక్షసులతో యుద్ధం చేస్తున్నామంటూ చంద్రబాబు మరియు ఆయన బృందాన్ని సీఎం జగన్ రాక్షసులతో పోల్చారు.....
AP Intermediate Exam Admit Card 2020: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షల 2020 అడ్మిట్ కార్డుల విడుదల, డౌన్‌లోడ్ చేసుకునే విధానంతో పాటు డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ పొందవచ్చు
Vikas Mandaరెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వొచ్చు. ఇంటర్ 1వ, 2వ సంవత్సరం హాల్ టికెట్లు 2020 డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.in ను సందర్శించాలి.....
Padma Awards 2020: తెలుగు రాష్ట్రాలకు 5 పద్మ అవార్డులు, ఏడు మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు, భారత గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారాలు అందుకున్న వారి మొత్తం లిస్ట్ ఇదే
Hazarath Reddy71వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు (71st Republic Day) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను (Padma Awards) నేడు అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషణ్, (Padma Vibhushan) 16 మందికి పద్మ భూషణ్,(Padma Bhushan) 118మందికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Awards) ప్రకటించారు.
India Republic Day 2020: భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్, తాజ్‌మహల్ నుండి ఇండియా గేటు వరకు..,జాతీయ పక్షి నుండి వస్త్రాలు మరియు నృత్యాలు వరకు..
Hazarath Reddyఈ రోజు భారత భారత గణతంత్ర దినోత్సవం (Republic Day) . దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం నుంచే అన్ని రాష్ట్రాల్లో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. సోషల్ మీడియాలో (Social Media) ప్రజలు ఒకరి కొరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. జాతీయ జెండాకు, సైనికులకు వందనాలు సమర్పిస్తున్నారు.
Pariksha Pe Charcha 2020: టీచర్ అవతారం ఎత్తిన నరేంద్ర మోదీ, విద్యార్థులకు జీవిత పాఠాలు, పరీక్షల కోసం చిట్కాలు.. 'పరీక్ష పే చర్చ' ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను, అభిప్రాయాలను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
Vikas Mandaచదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల (extra-curricular activities) ప్రాముఖ్యత గురించి ముగ్గురు విద్యార్థులు మోదీని ప్రశ్నించారు. దానికి బదులు చెప్తూ, పాఠ్యేతర కార్యకలాపాలు లేకపోతే మనిషి రోబోట్ లాగా తయారవుతాడు, జీవితం యాంత్రికంగా మారుతుందని మోదీ అన్నారు....
Marathi Language: స్కూళ్లలో మరాఠీ భాష తప్పనిసరి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన విద్యా శాఖాధికారి విశ్వజిత్
Hazarath Reddyఉద్ధవ్ థాకరే నేతృత్త్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government) తల్లి భాష లాంటి మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను(Marathi Language) తప్పనిసరి చేయాల్సిందేనని చెబుతోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
Jagananna Amma Vodi: సీఏం గుడ్ న్యూస్, అమ్మ ఒడి డబ్బులు అర్హులందరికీ వచ్చేస్తాయి, హాజరుతో పనిలేదు, 9వ తేదీ నేరుగా తల్లుల అకౌంట్లోకి అమౌంట్, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
TSPSC Notification 2020: డిగ్రీ అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల, నెల జీతం రూ. 78,910 వరకు పొందవచ్చు, ఇతర జీతభత్యాలు అదనం, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaనియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ లో పేర్కొన నిబంధనలు పూర్తిగా చదివిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను కొనసాగించే ముందు అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో......
AP Entrance Exam Shedule: ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌ విడుదల, ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో..,లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
Hazarath Reddyఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) (APCETs-2020common entrance test) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(Educational minister Adimulapu Suresh) సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను(AP EAMCET-2020) నిర్వహించనున్నారు. ఐసెట్‌ను(AP ICET-2020) ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు.
TS Entrance Exams 2020: మే 5, 2020న ఎంసెట్, మే20న ఐసెట్ పరీక్షలు, తెలంగాణలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaఇక వీటితో పాటు మే23న ఎడ్ సెట్, మే25న లాసెట్ మరియు పీజీ లాసెట్ అలాగే మే 27 నుంచి మే 30 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది...
Festival Holidays Dates In AP: సెలవుల తేదీలు వచ్చేశాయి, సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ, ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు
Hazarath Reddyపెద్దలు పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి (Sankranti) రానే వచ్చేస్తోంది. సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో అందరూ ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. కాగా ఆ పెద్ద సంక్రాంతి పండగకు ముందు క్రిస్మస్ (Christmas) పండగ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు (Sankranti and Christmas Holidays) సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర విద్యాశాఖ(AP School Education Department) ప్రకటన విడుదల చేసింది.
Father Of The Year: ఈ తండ్రి రియల్ హీరో, కూతుర్ల చదువు కోసం రోజూ 12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు, బడి చివరి గంట కొట్టే వరకు అక్కడే ఉంటాడు, బాంబుల మోత మోగే ఆప్ఘనిస్తాన్‌లోని మియా ఖాన్ గురించి తెలిస్తే ఆయనకు సెల్యూట్ చేస్తారు
Hazarath Reddyఆప్ఘనిస్తాన్..ఈ పేరు తెలియని వారు ఉండరు. అక్కడ నిత్యం ప్రభుత్వ దళాలు, ఉగ్రవాదులకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ బాంబు వచ్చి నెత్తి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. అలాంటవి చోట ఓ తండ్రి తన ముగ్గురు కూతుర్ల కోసం పడుతున్న కష్టాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. ఆశ్చర్యపోవడమే కాదు ఆయనకు సెల్యూట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది.
Exam Time Table: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏడాది మార్చి 19, 2020 నుంచి పరీక్షలు ప్రారంభం, ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల టైమ్ టేబుల్ కూడా గమనించండి
Vikas Mandaతెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 19, 2020 నుంచి ఏప్రిల్ 06, 2020 వరకు పరీక్షలు, ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 04, 2020న ప్రారంభమై, మార్చి 21న ముగుస్తాయి. సెకండ్ ఇయర్ మార్చి 05, 2020న ప్రారంభమై మార్చి 23న ముగుస్తాయి.
Telugu Girl Wins RS.53 Lakh Scholarship: తెలుగు రాష్ట్ర విద్యార్థినికి అరుదైన అవకాశం, రూ.53 లక్షల ఇంటర్నేషనల్ స్కాలర్ షిప్ గెలుచుకున్న స్రష్టవాణి కొల్లి, ఆస్ట్రేలియాలో ఉచితంగా న్యాయవాద విద్యను అభ్యసించనున్న తెలంగాణా అమ్మాయి
Hazarath Reddyతెలుగు రాష్ట్రానికి చెందిన న్యాయవాద విద్యార్థిని అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. విదేశాల్లో ఉచితంగా న్యాయవాద విద్యను అభ్యసించే అవకాశాన్ని అందిపుచుకున్నారు. ఆస్ట్రేలియా(Australia)లోని వోలాంగాంగ్ యూనివర్సిటీ(University of Wollongong)లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు తెలంగాణా(Telangana) రాష్ట్రానికి చెందిన స్రష్టవాణి కొల్లి ఎంపికైంది.