Information
DOST Admission 2023: తెలంగాణలో డిగ్రీ కాలేజీలో సీట్ల కోసం నేటి నుంచి దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
Electric AC Bus: నేటి నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సు
Hazarath Reddyరాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు.
Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు.
Telugu Student Record: అనకాపల్లి యువకుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అరుదైన ఫీట్ సాధించిన రుత్తల రేవంత్.. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణ పొందుతున్న యువకుడు
Rudraనేటి కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం.. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే గగనమే. ఒకవేళ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారంటే అతను తోపే. అయితే, ఓ విద్యార్థి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు.
Generic Medicines: రోగులకు జనరిక్ మందులనే రాసివ్వండి.. బ్రాండెడ్ ఔషధాలు రాయవద్దు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
Rudraకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యులు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాసి ఇవ్వాలని స్పష్టం చేసింది.
Rozgar Mela 2023: ప్రభుత్వ శాఖల్లో 71,000 మందికి ఉద్యోగాలు, రేపు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్న ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం దాదాపు 71,000 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడతారు. ఈ రోజ్‌గార్ మేళాను దేశంలో 45 చోట్ల నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ మేళాలో పాల్గొంటాయి.
Heatwave Warning for Today: ఏపీకి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ, పుష్కలంగా నీరు త్రాగాలని ప్రజలను కోరిన భారత వాతావరణశాఖ
Hazarath Reddyపెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం దేశంలోని వివిధ ప్రాంతాలకు హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది. విదర్భ మరియు కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈరోజు హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తన హీట్‌వేవ్ హెచ్చరికలో తెలిపింది.
Modi Govt Portal Will Find Lost Mobile: మీ మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందా? లేక దొంగిలించబడిందా? అయితే ఇకపై నో టెన్షన్.. 17వ తేదీన కేంద్రం ఓ ప్రత్యేక పోర్టల్ తీసుకురానుంది? ఏమిటా పోర్టల్ అంటే??
Rudraమీ మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందా? లేక దొంగిలించబడిందా? అయితే, ఇకపై క్షణాల్లో అదెక్కడ ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు. ఈ నెల 17వ తేదీన కేంద్రం sancharsaathi.gov.in పోర్టల్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నది.
CBSE Class 10 Result 2023 Declared: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Hazarath Reddyసెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు
Cyclone Mocha: తీవ్ర తుపాన్‌గా మారిన మోచా, బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ సరిహద్దు వద్ద తీరం దాటే అవకాశం, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు హై అలర్ట్
Hazarath Reddyమోచా తుఫాన్(Cyclone Mocha) అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్ భారీ ప్ర‌భావం ఉండ‌నున్న‌ది. పశ్చిమ బెంగాల్‌లో 200 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి
Additional Passport Appointments: పాస్‌పోర్టు అప్లయిదారులకు గుడ్‌న్యూస్, ఈ నెల 15వ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్‌ విడుదల చేసిన హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు
Hazarath Reddyపాస్‌పోర్టు దరఖాస్తుదారులకు Regional Passport Office Hyderabad గుడ్ న్యూస్ తెలిపింది. స్లాట్‌ల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్‌ విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
CBSE 12th Result 2023 Declared: విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, మొదటి స్థానంలో తిరువనంతపురం, చివరి స్థానంలో ప్రయాగ్‌రాజ్‌
Hazarath Reddyసెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.
Ex-Agniveers To Get Reservation: ‘అగ్నివీర్’లకు శుభవార్త.. రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్.. నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్.. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపుతో పాటు వయో పరిమితిలోనూ సడలింపు
Rudra‘అగ్నివీర్’లకు (Agniveer) కేంద్రప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగాల్లో (Railway Jobs) రెండు దఫాల్లో 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రైల్వే బోర్డు (Railway Board) నిర్ణయించింది.
AP Weather Update: ఓ వైపు వానలు మరోవైపు ఎండలు.. ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు ఇలాగే.. 60 మండలాల్లో నేడు వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోచా’ తుపాను
Rudraఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Mocha: రాత్రికి రాత్రే భీకర మోచా తుపానుగా మారిన అల్పపీడనం , ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో సైక్లోన్, అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాత్రికి రాత్రే మోచా తుఫానుగా మారిందని, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్, మయన్మార్‌లోని సిట్వే మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు గురువారం ఉదయం తెలిపారు. యెమెన్ చేత మోచా అని పిలువబడే తుఫాను -- 'మోఖా' అని ఉచ్ఛరిస్తారు,
CBSE Class 10, 12 Results 2023: సీబీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు రేపు అంటూ ఫేక్ న్యూస్ వైరల్, వదంతులు నమ్మవద్దని అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని తెలిపిన CBSE బోర్డు
Hazarath ReddyCBSE 10వ తరగతి, 12వ ఫలితాలు 2023 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా ఎప్పుడైనా ప్రకటించబడుతుంది. CBSE ఫలితాలు 2023 గురించి ఊహాగానాలు, పుకార్ల మధ్య , CBSE 10, 12 తరగతి ఫలితాలు మే 11, 2023న ప్రకటించబడతాయని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక నకిలీ నోటీసు ప్రచారం చేయబడుతోంది.
TS SSC Results 2023: జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలదే పై చేయి, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిలైన విద్యార్థులకు మంత్రి మనవి
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి
TS SSC Results 2023: 2793 స్కూళ్లలో వందశాతం ఉతీర్ణత, 25 స్కూళ్లలో జీరోశాతం ఉతీర్ణత నమోదు, తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
IRCTC Down: ఐఆర్‌సిటిసి సర్వర్ డౌన్, తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కున్న రైల్వే ప్రయాణికులు
Hazarath Reddyఐఆర్‌సిటిసి ఆన్‌లైన్ సేవలు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. బుధవారం రైలు ప్రయాణికులు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. IRCTC యాప్, అధికారిక వెబ్‌సైట్‌లో అంతరాయాన్ని గురించి తెలుసుకున్న తర్వాత, అనేక మంది ప్రయాణికులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి Twitter, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లారు.