Information

UP Assembly Election Results 2022: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అధికారం దిశగా బీజేపీ పయనం, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన యోగీ సర్కార్, వెనుకంజలో సమాజ్ వాదీ పార్టీ

Krishna

ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ అధికారం దిశగా పయనిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ మొత్తం 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 202.

123PAY: ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపవచ్చు, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఆర్‌బీఐ నుంచి 123పే, యూపీఐ 123 పే ఎలా వాడాలో గైడ్ మీ కోసం

Hazarath Reddy

కేవలం మూడంచెల్లో నెట్ అవసరం లేకుండానే 123పే (123PAY Use) ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు బ్యాంకు లావాదేవీలను జరిపేందుకు వీలుంటుంది. ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు.

Fitbit Recalls: ఆ స్మార్ట్ వాచ్‌ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్! 17 లక్షల స్మార్ట్ వాచ్‌లను వెనక్కురప్పిస్తున్న గూగుల్ కంపెనీ, స్టార్ట్ వాచ్ కంపెనీ ఫిట్ బిట్‌ కు భారీ నష్టం

Naresh. VNS

గూగుల్ కు చెందిన స్మార్ట్ వాచ్‌ల తయారీ కంపెనీ ఫిట్ బిట్ కు (Fitbit) ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ తయారు చేసిన వాచ్‌ల్లో లోపం వల్ల బ్యాటరీ వేడెక్కి చేతులు కాలిపోతున్నాయి. దీంతో పది లక్షల వాచ్‌ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది(Fitbit Recalls ). దీంతో ఆ కంపెనీకి భారీగా నష్టం జరిగింది.

AP Inter Exam 2022 Postponed: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

Hazarath Reddy

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది.

Advertisement

March 2022 Holidays: మార్చి నెలలో ఏకంగా 13 సెలవులు, బ్యాంక్ పనులు కోసం వెళ్లేవారు ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ఒక్కొక్కసారి మనకు చాలా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటాయి. అయితే బ్యాంక్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యమధ్యలో సెలవు రోజులు (March 2022 Holidays) ఉంటాయి కాబట్టి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం ముఖ్యం.

AP Weather Forecast: ఏపీలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక, అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం మధ్యాహ్నానికి తీరం తీవ్ర అల్ప పీడనంగా మారి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్టెల్లా సూచించారు.

Low Pressure in Bay of Bengal: వెదర్ అలర్ట్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం, రాగల 24 గంటల్లో శ్రీలంక తీరానికి సమీపంలోకి..

Hazarath Reddy

భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు (గురువారం) వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.

GST Collections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ, తెలంగాణలో రూ.4,113 కోట్ల జీఎస్టీ

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు (GST Collections in Telugu States) పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది.

Advertisement

JEE Main 2022 Exam Dates: జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, రెండు విడతల్లోనే పరీక్షలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule released) విడుదల చేసింది.

LPG Cylinder Prices Hike: నేటి నుంచి గ్యాస్ బాదుడు షురూ, 19 కేజీల సిలిండర్‌ ధరపై రూ.105, 5కేజీల సిలిండర్‌పై రూ.27 వంతున ధర పెంచిన చమురు కంపెనీలు

Hazarath Reddy

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు (LPG Cylinder Prices Hike) నిర్ణయాన్ని చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్‌ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.

Vladimir Putin Biography: పుతిన్ ఆహార అలవాట్లు ఇప్పటికీ మిస్టరీనే, ఆయన రక్తంతో స్నానం చేస్తాడని తెలుసా? అధికారం కోసం ఎంతకైనా తెగిండచం పుతిన్‌ కే చెల్లింది

Naresh. VNS

అమెరికా (America) వంటి అగ్రరాజ్యం హెచ్చరికలు, ఇతర మిత్ర దేశాల సూచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న పుతిన్ ఎవరు? ఆయన హిస్టరీ ఏంటి? అసలు ఇంత పవర్‌ ఫుల్‌ గా ఎలా మారారు? గురించి తెలుసుకుందాం. 1952 లెనిన్‌గ్రాడ్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌)లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పుతిన్‌.. ఇప్పుడు అసాధారణ వ్యక్తిగా ప్రపంచానికి తెలుసు. పుతిన్‌ చదివింది లా.

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య హెచ్చరిక, వారికి ఎట్టి పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి, పిన్ నంబ‌ర్ నమోదు చేయకండి, మోస‌గాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్పష్టం చేసిన బ్యాంక్

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ జారీ చేసింది. ఇత‌రుల నుంచి మ‌నీ పొంద‌డానికి క‌స్ట‌మ‌ర్లు త‌మ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని (SBI alerts crores of customers) తేల్చి చెప్పింది. అదే టైంలో డ‌బ్బు పొంద‌డానికి పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌న‌వ‌స‌రం కూడా లేద‌ని వివ‌రించింది.

Advertisement

WhatsApp: వాట్సాప్‌ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే! రూ. 20 లక్షలు ఫైన్, ఐదేళ్లు శిక్ష, కొత్త చట్టం ఎక్కడ తెచ్చారో తెలుసా?

Naresh. VNS

రెడ్ హార్ట్ ఎమోజీ (red heart emoji) విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే జైలులో వేస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని (red heart emoji)పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు.

Infosys Jobs: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఇన్ఫోసిస్ లో ఫ్రెషర్స్ కోసం ఈ ఏడాది 55వేల ఉద్యోగాలు, ఎవరెవరు అర్హులో చూడండి!

Naresh. VNS

ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ కు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. టెక్‌ రంగంలో ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దాన్ని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు.

LIC IPO: త్వరలోనే మార్కెట్లోకి ఎల్‌ఐసీ షేర్లు, జీవిత బీమా సంస్థ ఐపీవో కోసం రంగం సిద్ధం, మార్కెట్లోకి 31.6 కోట్ల షేర్లు, ప్రక్రియ ప్రారంభించిన అధికారులు

Naresh. VNS

ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణం వ‌చ్చేసింది.. భార‌తీయ జీవిత బీమా సంస్థ (LIC) త‌మ ఐపీవోకు (IPO) అనుమ‌తించాల‌ని స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీకి(SEBI) ఆదివారం ద‌ర‌ఖాస్తు చేసింది. 31.6 కోట్ల షేర్ల‌ను అంటే ఐదు శాతం వాటాల‌ను ఐపీవో (IPO) ద్వారా విక్ర‌యిస్తామ‌ని తెలిపింది.

New Pension Plan: త్వరలోనే పెరుగనున్న నెలవారీ పెన్షన్, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం, కొత్త పెన్షన్ పాలసీపై కసరత్తు, ఏవేవీ మారబోతున్నాయో తెలుసా?

Naresh. VNS

ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్‌ త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ పెన్షన్స్‌ను పెంచడానికి ఈపీఎఫ్‌వో ఓ కొత్త ప్లాన్‌ను తీసుకురావాలని భావిస్తోంది. నిజానికి పెన్షన్‌ స్కీం-1995 కింద కనీస పెన్షన్‌ను పెంచాలంటూ ఎప్పట్నుంచో వేతన జీవులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.

Advertisement

TTD Free Darshan Tokens: శ్రీనివాసుడి భక్తులకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత ఆఫ్ లైన్‌ లో సర్వదర్శనం టికెట్లు, ఈ నెల 15 నుంచి ప్రతిరోజు 15వేల టోకెన్లు

Naresh. VNS

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా నిలిచిపోయిన సర్వ దర్శనం టోకెన్ల జారీని (free darshan tokens) పునరుద్దరించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్‌ లో(offline) కూడా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD)టోకెన్లు జారీ చేయనుంది.

Anil Ambani: అనిల్‌ అంబానీకి ఎదురు దెబ్బ, మూడు నెలలపాటు స్టాక్ మార్కెట్ నుంచి నిషేధం విధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.

Krishna

అనిల్‌ అంబానీపై మూడు నెలలపాటు నిషేధం విధించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం చేయకుండా నిషేధించింది.

Biggest Bank Fraud: ఏకంగా 28 బ్యాంకులను మోసం చేసి, రూ.22,842 కోట్లు కొల్లగొట్టిన ఏబీజీ షిప్‌యార్డ్‌ సంస్థ డైరక్టర్లు..

Krishna

దేశంలోనే మరో పెద్ద బ్యాంకు మోసం వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని డైరెక్టర్లు 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది.

Covid Self-Test Kits: ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే రిజల్ట్ సరిగ్గా రాదు, ఇంట్లోనే సెల్ఫ్ కిట్ తో పరీక్ష ఎలా చేసుకోవాలంటే?

Naresh. VNS

మధ్య చాలా మంది సెల్ఫ్‌ టెస్ట్‌ కిట్‌లను (Using Covid Self-Test Kits ) ఉపయోగిస్తున్నారు. దీంతో ఇంట్లోనే ఉండి కరోనా టెస్టులు చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్‌ కిట్‌లను (Covid Self-Test Kits) వాడటం తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. అప్పుడు అసలు ఫలితం రాదు. అందుకే.. ర్యాపిడ్‌ యాంటిజెన్ టెస్ట్‌ కిట్లను వాడేప్పుడు ఈ తప్పులు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement