Rajiv Gandhi Assassination Case:రాజీవ్ హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపిన సీఎం స్టాలిన్, ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్లు రద్దు చేయకూడదనడానికి ఈ తీర్పు నిదర్శనమని వెల్లడి
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషుల విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు.
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషుల విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఆరుగురు వ్యక్తుల విడుదలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను నియమిత స్థానాల్లో ఉన్న గవర్నర్లు రద్దు చేయకూడదనడానికి ఈ తీర్పు నిదర్శనమని సీఎం తెలిపారు.
Release of 6 convicts serving life imprisonment in assassination of ex-PM Rajiv Gandhi | I welcome the Supreme Court verdict on release of 6 persons. This judgment is proof that decisions of elected govt shouldn't be shelved by Governors in appointed positions: TN CM
(File pic) pic.twitter.com/I4r0jV04Kq
— ANI (@ANI) November 11, 2022
(The above story first appeared on LatestLY on Nov 11, 2022 04:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

