రాజకీయాలు

Rajya Sabha Elections 2022: రాజ్యసభ ఎన్నికలు, ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవం, మొత్తం 16 స్థానాలకు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనివార్యం

Hazarath Reddy

పార్లమెంటులో పెద్దల సభగా, ఎగువ సభగా పేరున్న రాజ్యసభకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 15 రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల (Rajya Sabha Elections 2022) ద్వారా 57 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Lokesh Zoom Meeting: నారా లోకేష్ జూమ్ మీటింగ్ రచ్చ, పారిపోయాడన్న కొడాలి నాని, జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపిన అచ్చెన్నాయుడు

Hazarath Reddy

పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్(Lokesh) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో టీడీపీ నేత నారా లోకేష్‌కు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఝలక్‌ ఇచ్చారు.

Ambati Rambabu: కుప్పంతో కలిపి 175 స్థానాల్లో వైసీపీదే విజయం, టీడీపీకి కౌంటర్ విసిరిన మంత్రి అంబటి రాంబాబు, కొడుకు నాయకత్వాన్ని బతికించే తాపత్రయంలో బాబు ఉన్నారని పేర్ని నాని సెటైర్

Hazarath Reddy

తెలుగుదేశం (Telugu desam) పార్టీ నేతలకు పనేమీ లేదని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి మరింత ఉధృతంగా వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

Google Pay in Telugu: గూగుల్ పే సేవలు తెలుగులో కూడా పొందవచ్చు, ఈ సింపుల్ స్టెప్ట్స్ ద్వారా మీరు తెలుగులో గూగుల్ పే సేవలను ఉపయోగించుకోండి

Hazarath Reddy

యూపీఐ పేమెంట్స్ యాప్స్‌లలో గూగుల్ పేకు యూజర్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. దీంతో గూగుల్ పే ఎప్పటికప్పుడు తమ సేవలను (how to use google pay in telugu) విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ పే సేవలను విస్తరించింది. ఇప్పుడు తెలుగులో కూడా గూగుల్ పే సేవలను (Google Pay in Telugu) పొందవచ్చు

Advertisement

Nupur Sharma Prophet Remark: నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆమెను చంపేస్తామని బెదిరింపు కాల్స్ ఎవరు చేస్తున్నారు, బెదిరింపుల నేపథ్యంలో నూపుర్‌ శర్మకు భద్రత కల్పించిన ఢిల్లీ పోలీసులు

Hazarath Reddy

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదంలో చిక్కుకుని సస్పెండైన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు భద్రత కల్పించారు. తనను చంపుతామంటూ బెదరింపు కాల్స్ వస్తున్నాయంటూ నుపర్ శర్మ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Minister KTR: బీజేపీ త‌ప్పు చేస్తే.. భార‌త్ ఎందుకు క్ష‌మాపణ‌లు చెప్పాలా, ఘాటుగా స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ఈ వివాదంపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ త‌ప్పు చేస్తే.. భార‌త్ ఎందుకు క్ష‌మాపణ‌లు చెప్పాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌స్తావిస్తూ కేటీఆర్ సోమ‌వారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

JP Nadda VJY Tour: జగన్ ప్రభుత్వంపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ పథకాన్ని జగన్ సర్కారు పథకంగా చెప్పుకుంటోందని విమర్శలు, ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని తెలిపిన నడ్డా

Hazarath Reddy

విజయవాడ వచ్చినందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విజయవాడ అంటే విజయానికి సంకేతం అన్నారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో నడ్డా పాల్గొని ( vijayawada meeting) ప్రసంగించారు. సోమవారం ఆయన శక్తి కేంద్రాల ప్రముఖులతో భేటీ అయ్యారు.

Uttarakhand: ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం, ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపు

Hazarath Reddy

చంపావత్‌ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్లతో విజయకేతనాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలా గహ్తోరి డిపాజిట్‌ కోల్పోయారు.

Advertisement

Divyavani To Join BJP: బీజేపీ వైపు దివ్యవాణి అడుగులు, రెండు మూడు రోజుల్లో ముహుర్తం, టీడీపీ నుంచి అసలు ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో పూసగుచ్చినట్లు చెప్పిన దివ్యవాణి, ఇంతటి ఘోర అవమానం నా వల్ల కాదంటూ కన్నీరు పెట్టుకున్న దివ్యవాణి

Naresh. VNS

దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతా సర్దుకుంటుందని టీడీపీ శ్రేణులు (TDP) భావించినప్పటికీ బాబుతో భేటీ అనంతరం ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

CM Jagan Meets PM Modi: పోలవరం కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును వెంటనే చెల్లించండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి, ప్రధానితో సీఎం జగన్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలకు పైగా జరిగిన సమావేశంలో (CM Jagan Meets PM Modi) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై (discussed on various issues) చర్చించారు.

Hardik Patel Joins BJP: బీజేపీ కండువా కప్పుకున్న హర్దిక్‌ పటేల్, తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్

Hazarath Reddy

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరేముందు హార్దిక్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

Atmakur By Poll 2022: ఆత్మకూరు ఉపఎన్నిక, సంప్రదాయం పాటిస్తూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, వైసీపీ నుంచి నామినేషన్ వేసిన మేకపాటి విక్రమ్‌ రెడ్డి, ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామ‌న్న మంత్రి కాకాణి

Hazarath Reddy

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

Advertisement

CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు, సుమారు 45 నిమిషాల పాటు సమావేశం, జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం (Jagan Mohan Reddy meets PM Modi) కొనసాగింది.

Kothapalli Subbarayudu: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Divya Vani Resigns: తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా, ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని కన్నీరు పెట్టుకున్న సినీనటి దివ్యవాణి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా (Divya Vani Resigns) చేశారు. గత రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిశారు. ఈరోజు ఉదయం జరిగే ప్రెస్‌మీట్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తానని దివ్యవాణి పేర్కొన్నారు.

Telangana Formation Day 2022: దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు, దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు, కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

నగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో (Telangana Formation Day 2022) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (CM K Chandrashekhar Rao) ఆక్షేపించారు.

Advertisement

Sourav Ganguly Tweet: సంచలనం సృస్టిస్తున్న సౌరవ్ గంగూలీ ట్వీట్, రాజీకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ వార్తలు, బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు, నోరు విప్పని దాదా, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చిన జై షా

Naresh. VNS

మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav ganguly) చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఆయన ట్వీట్‌ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దాదా రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది.

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు, సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు, కక్ష సాధింపు చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్‌ గాంధీని, జూన్‌ 8వ తేదీ లోపు సోనియా గాంధీని విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

Andhra Pradesh: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని వెల్లడి

Hazarath Reddy

అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు.

Divya Vani Resigns Row: టీడీపీకి దివ్యవాణి రాజీనామా, వెంటనే వెనక్కి తగ్గిన సీనియర్ నేత, మహానాడులో ఘోర అవమానం జరిగిందని ఆవేదన

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీకి సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి దివ్యవాణి షాక్‌ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement