రాజకీయాలు

Jammu And Kashmir: ఈ నెల 24 వరకు 3జీ, 4జీ సేవలు బంద్, ఉత్తర్వులు జారీ చేసిన జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం, పుకార్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే నిర్ణయం

Hazarath Reddy

జమ్మూకాశ్మీర్ లో (Jammu And Kashmir) మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్ (Internet Ban) అయ్యాయి. గతంలో కూడా ఓసారి బంద్ అయిన సంగతి విదితమే. తాజాగా నిఘా వర్గాలు నుంచి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం 3జీ, 4జీ సేవలను ( 3G, 4G Internet Services) ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రకటించింది.

Arvind Kejriwal Oath Ceremony: ముచ్చటగా మూడోసారి, నేడు ఢిల్లీ సీఎంగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్, రామ్‌లీలా మైదానంలో వేడుక

Hazarath Reddy

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arving Kejriwal) నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Arvind Kejriwal Oath Ceremony) చేయనున్నారు. మూడో సారి ఢిల్లీ సీఎంగా (3rd time Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి (Delhi Assembly Elections 2020) జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఘనవిజయం సాధించిన విషయం విదితమే.

Bidar School Sedition Case: సిద్ధరామయ్య అరెస్ట్, బీదర్‌ మహిళలపై దేశద్రోహం కేసును నిరసిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన, సీఎం యడ్యూరప్పపై తీవ్ర విమర్శలు

Hazarath Reddy

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ దేశద్రోహ కేసు (Bidar School Sedition Case) ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి ప్రయత్నించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Delhi CM Oath Ceremony: సామాన్యుడి పట్టాభిషేకానికి సామాన్యులే అతిధులు, పేరును సార్థకం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్య అతిథులుగా 50 మంది సాధారణ పౌరులు, ఫిబ్రవరి 16న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

సామాన్యుడి పట్టాభిషేకానికి సామాన్యులే అతిధులుగా రానున్నారు. ఫిబ్రవరి 16న జరగబోయే అరవింద్ కేజ్రీవాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (Arvind Kejriwal’s oath-taking function) 50 మంది సాధారణ పౌరులను ఆప్ పార్టీ ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించనుంది.

Advertisement

Anti-CAA, NRC Protests: తమిళనాడులో చల్లారని ఎన్‌ఆర్సీ మంటలు, సీఏఏను నిరసిస్తూ ఆందోళనలు, నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, చెన్నైలో పోలీసులపై రాళ్లదాడి, అమల్లోకి తమిళనాడు సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 41

Hazarath Reddy

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజధాని చెన్నైలో (Chennai) ఎన్నార్సీ, సీఏఏకు (NRC,CAA) వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. వీటిని ఉపసహంరించుకోవాలని అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అక్కడ ఎన్‌ఆర్సీ మంటలు ఇంకా చల్లారక పోవడంతో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఎన్‌ఆర్సీని వ్యతిరేకిస్తూ చెన్నైలో ఓ వర్గం ప్రజలు అర్ధరాత్రి చేపట్టిన నిరసన (Anti-CAA, NRC protestors) ఉద్రిక్తత రేపింది. వన్నార్‌పేట, అలందూర్ మెట్రో రైల్వే సమీపంలో వారు ఆందోళనకు దిగడంతో... పోలీసులు అడ్డుకున్నారు.

Shah Faesal: నిర్భంధంలో మరో కీలక నేత, ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా గళమెత్తిన షా ఫైజల్, ప్రజా భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో కీలక నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి షా ఫైజల్‌ ని ప్రజా భద్రతా చట్టం (Public Safety Act) కింద నిర్భధించారు. ఇప్పటికే పీఎస్‌ఏ (PSA) కింద ఇప్పటికే జమ్ము కశ్మీర్‌ (Jammu and Kashmir) మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలువురు కశ్మీర్‌ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు.

Jagan Meets Amit Shah: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ‘దిశ’ చట్ట రూపం దాల్చాలి, శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టండి, అమిత్ షాతో భేటిలో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో (Home minister Amit Shah) భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించారు. నేడు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ఏపీ సీఎం కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు.

Politicians Criminal Records: రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరితను బయటపెట్టాల్సిందే, వారిని ఎందుకు ఎంపిక చేశారో కారణాలను పార్టీ వెబ్‌సైట్లలో పొందుపర్చాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు

Vikas Manda

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను ఎన్నికల కమిషన్ కు సమర్పించాలంటూ 2018, సెప్టెంబర్ 25న ఏక్రగ్రీవ తీర్పును వెలువరించింది. అలాగే నేరచరిత్ర గల అభ్యర్థులను మీడియా ద్వారా విస్తృత ప్రచారం కూడా కల్పించాలని అప్పట్లోనే పేర్కొంది. అయితే ఈ తీర్పును రాజకీయ పార్టీలు విస్మరించాయని పేర్కొంటూ....

Advertisement

Jagan Meets PM Modi: గంటన్నర పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ, రాష్ట్ర ప్రయోజనాలపై కీలక చర్చలు, ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీకి రావలిసిందిగా ప్రధానికి ఆహ్వానం

Hazarath Reddy

రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం (Jagan Meets PM Modi) ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన మొదలగు అంశాల మీద సీఎం వైయస్ జగన్‌ బుధవారం సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు.

EVM vs Ballot: ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదు, మళ్ళీ బ్యాలెట్ పత్రాలను తీసుకువచ్చే ఉద్దేశ్యమూ లేదు. స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్

Vikas Manda

బ్లాక్ చైన్" (Block Chain) వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల కమీషనర్, ఇది అమలులోకి వస్తే ఒక ప్రాంతంలో ఓటు కలిగి, వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓటరుకు తాము ఉన్న చోటు నుంచే ఓటు వేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. అయితే....

AP Govt Offices Shifting Row: వ్యక్తులను ఉద్దేశించి కోర్టులో పిటిషన్లు ఎలా వేస్తారు, సీరియస్ అయిన హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై విచారణ 17కు వాయిదా

Hazarath Reddy

ప్రభుత్వ కార్యాలయాల తరలింపును (AP Govt Offices Shifting Row) సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ ముఖ్యమంత్రి, అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు కామెంట్లు చేశారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి పిటిషనర్లకు హైకోర్టు సీరియస్ అయింది.

AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, లంచం తీసుకుంటే జైలుకే, మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామాల్లో పచ్చదనం బాధ్యత ఆ గ్రామ సర్పంచ్‌లదే, మీడియాతో మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశానంతరం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు.

Advertisement

Delhi Govt Formation: ఢిల్లీ అసెంబ్లీ రద్దు, ప్రేమికుల రోజున ప్రమాణ స్వీకారం లేదు, ఈ నెల 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్

Hazarath Reddy

ఢిల్లీ ఏడవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు (Delhi Assembly Elections 2020 Results) వెలవడటంతో ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ (Anil Baijal) మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన ఫిబ్రవరి 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Disha App First Distress Call: దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్, అధికారుల్ని, పోలీసుల్ని అభినందించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దిశా యాప్ (Disha App) ద్వారా తొలి విజయం నమోదయింది.ఓ మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆకతాయిని అరెస్ట్ చేశారు. ఈ విజయం ద్వారా తద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చినట్లయింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ap Cm YS Jagan Mohan Reddy) చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్‌ ప్రారంభమైన విషయం విదితమే.

AP CM Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం, అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister CM YS Jagan Mohan Reddy) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ (AP CM Delhi Tour) బయలుదేరుతారు.

Hat-Trick CMs: హ్యాట్రిక్ ముఖ్యమంత్రులు వీరే, అధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచే, ఐదుసార్లు సీఎంగా పనిచేసిన జ్యోతిబసు, చామ్లింగ్‌, నవీన్ పట్నాయక్, హ్యాట్రిక్ సీఎంల లిస్టుపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

దేశ రాజకీయాల్లో ఒకసారి గెలవడం అంటే చాలా కష్టం..మరీ రెండవ సారి గెలవడమంటే అతని మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. తోడు నీడగా ఉండి మంచి పరిపాలన అందిస్తాడనే భరోసాను ఇవ్వగలగాలి. మరి అలాంటి వారు దేశంలో ఎవరైనా ఉన్నారా..అంటే ఉన్నారనే సమాధానం వస్తోంది. వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా (Hat-Trick CMs In India) గెలిచి ప్రజల మనసు దోచుకున్న ముఖ్యమంత్రులు చాలా మందే ఉన్నారు. వారి వరసలో తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేరారు.

Advertisement

Dilli Walo I Love You: దిల్లీని గెలిచిన జోష్, లవర్ బాయ్‌గా మారిన అర్వింద్ కేజ్రీవాల్, 'దిల్లీ ప్రజలారా.. ఐ లవ్ యూ' అని కమెంట్, జాతీయ పార్టీలను ఊడ్చేసిన సామాన్యుడి పార్టీ

Vikas Manda

ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి, 69.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఫిబ్రవరి 11న అంటే ఈరోజు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈరోజు వెలువడిన ఫలితాలు కేజ్రీవాల్ కు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన సతీమణి సునీత పుట్టినరోజు కావడం కూడా ఒక విశేషం....

'Mini Mufflerman': ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న మినీ మఫ్లర్ మ్యాన్, చిన్నారి ఫోటోను అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, నచ్చిన క్యాప్సన్లతో షేర్ చేస్తోన్న నెటిజన్లు, హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్

Hazarath Reddy

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ( Delhi Assembly Elections 2020) ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. నువ్వే నేనా అంటూ సాగినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన మెజార్టీని అందించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (Aam Aadmi Party (AAP) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుంటోంది.

Polavaram Suspense: పోలవరంపై కొనసాగుతోన్న సస్పెన్స్, 2021లోగా పోలవరం పూర్తి చేస్తామన్న కేంద్రం, దాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒడిషా ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇది ఇలావుంటే, పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

Delhi Assembly Elections 2020 Results: దిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతున్న సామాన్యుడు, స్పష్టమైన మెజారిటీ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ, కిందపడ్డా తమదే పైచేయి అంటోన్న బీజేపీ

Vikas Manda

దిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నా, మంచి ఫలితాలను సాధించామని చెప్పుకుంటున్నారు. దీంతో ఆప్ గెలిచిందని సంకేతాలు ఇస్తూనే, తామేమి ఓడిపోలేదు, ధీటుగా నిలబడ్డాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.....

Advertisement
Advertisement