Politics

Botsa On YS Jagan 100 Days Ruling: 40 ఏళ్ల అనుభవం చేయలేనిది, 40 ఏళ్ల జగన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్తే వినే స్థితిలో ఎవరు లేరు. 'వారిద్దరిపై' ధ్వజమెత్తిన మంత్రి బొత్స సత్య నారాయణ.

Vikas Manda

పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా, తమ ప్రభుత్వ విధానాలు తమకు ఉన్నాయని, ఆ రకంగానే ముందుకు వెళ్తామని మంత్రి బొత్స తేల్చి చెప్పారు...

P. Chidamabaram Sent To Tihar Jail. ఇది అసలైన షాక్! తీహార్ జైలుకు పి. చిదంబరం. ఆయన పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు.

Vikas Manda

విచారణ ఎదుర్కొంటున్నప్పుడు నిందితుడు బెయిల్ పై విడుదలతే సాక్ష్యాధారాలను దెబ్బతీస్తాడు అని సీబీఐ చెప్తుంది అంటే ఈ కేసుకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చిదంబరం తరఫు న్యాయవాదులు వాదించారు.

INX Media Case: చిదంబరంకు మళ్లీ తప్పని నిరాశ. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్ట్. ఒకవైపు సీబీఐ మరోవైపు ఈడీ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మాజీ కేంద్ర మంత్రి.

Vikas Manda

ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేసి ఉన్నారు. తాజాగా ED కేసులో తన అభ్యర్ధనను సుప్రీం కోర్ట్ కొట్టివేసిన తరువాత, తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం మరియు రిమాండ్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న పిటిషన్ ను చిదంబరం తనకుతానుగా ఉపసంహరించుకున్నారు...

AP Exclusive Analysis: జగన్ ప్రభుత్వం కూలిపోతుందా? పవన్ కళ్యాణ్ హెచ్చరికలు, చంద్రబాబు శాపనార్థాల వెనక ఆంతర్యమేమి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లుగా నేతల వ్యాఖ్యలు.

Vikas Manda

గత ఎన్నికల్లో టీడీపీ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీతో జతకూడి మోదీ, అమిత్ షాల ఓటమి కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసి బోల్తాపడిన చంద్రబాబును బీజేపీ మరిచిపోతుందా? ఇటు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో బీజేపికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారే...

Advertisement

Pawan Warns AP Govt: వైసీపికి 151 సీట్లు అనేవి కాలమో, ఈవీఎంల ఘనతో తెలియదు. అధికారం ఉందికదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే కుదరదు. ఏపి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పవన్ కళ్యాణ్.

Vikas Manda

మద్రాసు నుంచి విడిపోతే కర్నూల్ లో రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం, ఆ తరువాత హైదరాబాదు వెళ్తే అక్కడ తన్నితరిమేసిన పరిస్థితి. అలాంటి అవమానకర పరిస్థితుల్లో నవ్యాంధ్ర ప్రదేశ్ కంటూ ఒక రాజధాని...

CBN Slams Jagan: అమరావతిని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దుదామునుకున్నా, జగన్ రాకతో అంతా అస్తవ్యస్తమైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు టీడీపీనే చారిత్రక అవసరం.

Vikas Manda

ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఉండటం చారిత్రక అవసరం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను ఆశావాదిని, అధైర్యపడకుండా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు....

Andhra Pradesh: భూముల దొంగ ఎవరు అని బొత్స అంటే సుజనా ఉలిక్కి పడ్డారా? పార్టీలు మారినంత మాత్రాన పాపాలు చెరిగిపోవు! ఏపీలో హీట్ పెంచుతున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు. చంద్రబాబు, సుజనాల భూముల వివరాలు ప్రకటన.

Vikas Manda

జగ్గయ్యపేట మండలం జయంతీపురంలో చంద్రబాబు బంధువు రామారావు పేరు మీద 493 ఎకరాల ప్రభుత్వ భూమిని బదలాయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం GO MS No 207, సెప్టెంబర్ 22, 2015 తేదీ మీద ఎకరం కేవలం రూ. 1 లక్షకే ఆ భూములను ధారాదత్తం చేసినట్లుగా బొత్స సత్యనారాయణ....

Manmohan Singh's SPG Cover Withdrawn: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భద్రత కుదింపు, SPG ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేవలం దేశంలో వారికి మాత్రమే SPG భద్రత లభిస్తుంది. ఒకే ఒక్క ప్రధానికి మాత్రమే చివరివరకు ఈ భద్రత లభించింది.

Vikas Manda

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రతా సిబ్బంది నుండి ప్రత్యేక భద్రతా బృందం SPG - Specail Protection Group) ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు మాజీ ప్రధానులైన హెచ్‌డి దేవేగౌడ, విపి సింగ్‌లకు కూడా ఈ ఎస్పీజీ భద్రతను కేంద్రం కుదించిది...

Advertisement

Volkswagen Case: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్ట్ సమన్లు, వచ్చే నెల న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశం. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలోని కేసు మళ్ళీ తెరపైకి.

Vikas Manda

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్ వేగన్, విశాఖపట్నంలో దాదాపు రూ. 5వేల కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఫోక్స్ వేగన్ సంస్థకు మధ్యవర్తిగా వ్యవహరించిన 'వశిష్ట వాహన్' అనే కంపెనీకి....

Amaravathi Exclusive News: ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'ని తరలిస్తున్నారా? వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు, టీడీపీ నేతల గగ్గోలు ఇందుకు నిదర్శనమా? ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.

Vikas Manda

రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించారు. ఇప్పుడు పవర్ ఉన్నోడిదే రాజ్యం. గతంలో జగన్ పై అవినీతిపరుడి ముద్ర వేసి ఆయనను జైలుకు పంపడంలో చంద్రబాబు కీలకపాత్ర వహించారు...

P. Chidambaram Case: 'పవర్' తిరగబడింది! మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కోసం సీబీఐ వేట. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టినా లభించని ఊరట, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం.

Vikas Manda

గతంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం ఆనాడు ఎవరితో అయితే సెల్యూట్స్ కొట్టించుకున్నారో, నేడు అదే సీబీఐ, అదే ఈడీల అధికారులకు దొరకకుండా వారి నుంచి తప్పించుకు...

AP CM Jagan Trends On Twitter: 'వైఎస్ జగన్ ఒక విఫల ముఖ్యమంత్రి' అంటూ మంటరేపుతున్న ట్విట్టర్. సోషల్ మీడియాలో ప్రజా ఉద్యమాన్ని మించిన 'ఆకాశ రామన్న' ఉద్యమం.

Vikas Manda

Advertisement

Andhra Pradesh: టీడీపీ ఆందోళన దేనికి? చంద్రబాబు నివాసంపై డ్రోన్లు ఎగిరినందుకా? ప్రభుత్వం వరదలను కట్టడి చేయనందుకా? ప్రజలకు విసుగు తెప్పిస్తున్న ఏపీ రాజకీయాలు.

Vikas Manda

ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని టీడీపీ- వైసీపీ నేతల రాజకీయాలు, ఎవరి అనుకూల మీడియాలో వారు చేసుకునే ప్రచారాలు ఏపీ ప్రజలకు విసుగు, అసహనం తెప్పిస్తున్నాయి...

Chandrababu's house amid floods & Politics: చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు, ఆందోళన వ్యక్తం చేసిన తెలుగు దేశం నాయకులు, వరదలు మరియు వివాదాలు ముదరడంతో అసలు విషయంపై క్లారిటీనిచ్చిన ఏపీ ప్రభుత్వం.

Vikas Manda

అమరావతిలోని తన ఇంటిపై డ్రోన్ కెమెరాలు ఎగరటం పట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తన భద్రతను ప్రశ్నార్థకం చేస్తారా అని ఏపీ డీజీపీని ఆయన నిలదీశారు. ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి స్పందించారు...

Sikkim: సిక్కింలోనూ బిజేపి జెండా పాతనుందా? ఎమ్మెల్యేలందరూ బిజేపికి షిఫ్ట్, ఒక్కసీటు గెలుచుకోని బిజేపి నేరుగా ప్రతిపక్షం స్థానంలోకి. ఒక్కరోజులోనే అంతా తారుమారు.

Vikas Manda

దేశంలోని 29 రాష్ట్రాలలో కాషాయ జెండాను ఎగరవేయాలని భావిస్తున్న 'కమల ద్వయం', ఇప్పటికే తమ మిత్రపక్షాలతో కలిసి 17 రాష్ట్రాలను పాలిస్తుంది, ఎన్నికల్లో గెలవకుండానే మొన్న గోవా, నిన్న కర్ణాటకలో అధికారాన్నిచేజిక్కించుకుంది. నేడు సిక్కింలో ప్రతిపక్షం దాకా వచ్చేసింది.

CBN slams Jagan: 'పులివెందుల పంచాయితీలు రాష్ట్రంలో చేయనివ్వం' ! ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు వార్నింగ్, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు.

Vikas Manda

జగన్- కేసీఆర్ ఇద్దరు కలిసి ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చి శ్రీశైలానికి ఇవ్వటం అన్యాయం....

Advertisement

Mehmood Qureshi Tells: కాశ్మీర్ విషయంలో అతిగా ఆవేశపడి భంగపడిన పాకిస్థాన్! అంతర్జాతీయంగా తమకు మద్ధతు కరువైందని అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.

Vikas Manda

"Jazbaat ubharna bahut aasan hain, aitraaz karna usse bhi aasan hain, lekin ek masle ko samjhaakar aage le jaana pechda kaam hain, aage woh log aap keliye haar leke nahi khade hain..." పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షాహ్ మహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలు...

Vellore Lok Sabha Result 2019: తీవ్ర ఉత్కంఠత రేపిన వెలూరు లోకసభ కౌంటింగ్. అధికార పార్టీ అభ్యర్థిపై, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కతిర్ ఆనంద్ 8 వేల ఓట్ల తేడాతో వెలూరు ఎంపీగా గెలుపు.

Vikas Manda

డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ కు సుమారు 4.85 లక్షల ఓట్లు పోలవగా, అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగంకు సుమారు 4.77 లక్షల వరకు పోలయ్యాయి. నోటాకు సుమారు 10 వేల ఓట్లు లభించాయి...

RGV Cinematic Attack: రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీ. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఆంధ్రా రాజకీయాలపై వివాదాస్పదమైన పాట విడుదల.

Vikas Manda

ఏపీలో ఇప్పుడు రక్తపాతం లేని అధికార యుద్ధం జరుగుతుందని, పవర్ లో ఎవరుంటే వారిదే రాజ్యం, ప్రత్యర్థులు భయంతో పార్టీలు మారుతూ శరణు వేడుకుంటున్నారు. ఏపీ రాజకీయ చిత్రంలో ఇప్పుడు ప్రజలు ప్రేక్షకులు అంటూ ప్రస్తావించారు...

Chandrababu: ఓటమిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు. 'అమరావతి వెలవెలబోతుంది. ప్రజలు ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు'. కారణం ఏమై ఉంటుంది?

Vikas Manda

ఏపీ ప్రజలు పట్టిసీమ నీళ్లు తాగారు కానీ, తమకు ఓట్లు వేయడం మరిచిపోయారు. పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారంటూ చంద్రబాబు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనక...

Advertisement
Advertisement