రాజకీయాలు

CBN slams Jagan: 'పులివెందుల పంచాయితీలు రాష్ట్రంలో చేయనివ్వం' ! ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు వార్నింగ్, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు.

Vikas Manda

జగన్- కేసీఆర్ ఇద్దరు కలిసి ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చి శ్రీశైలానికి ఇవ్వటం అన్యాయం....

Mehmood Qureshi Tells: కాశ్మీర్ విషయంలో అతిగా ఆవేశపడి భంగపడిన పాకిస్థాన్! అంతర్జాతీయంగా తమకు మద్ధతు కరువైందని అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.

Vikas Manda

"Jazbaat ubharna bahut aasan hain, aitraaz karna usse bhi aasan hain, lekin ek masle ko samjhaakar aage le jaana pechda kaam hain, aage woh log aap keliye haar leke nahi khade hain..." పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షాహ్ మహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలు...

Vellore Lok Sabha Result 2019: తీవ్ర ఉత్కంఠత రేపిన వెలూరు లోకసభ కౌంటింగ్. అధికార పార్టీ అభ్యర్థిపై, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కతిర్ ఆనంద్ 8 వేల ఓట్ల తేడాతో వెలూరు ఎంపీగా గెలుపు.

Vikas Manda

డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ కు సుమారు 4.85 లక్షల ఓట్లు పోలవగా, అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగంకు సుమారు 4.77 లక్షల వరకు పోలయ్యాయి. నోటాకు సుమారు 10 వేల ఓట్లు లభించాయి...

RGV Cinematic Attack: రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీ. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఆంధ్రా రాజకీయాలపై వివాదాస్పదమైన పాట విడుదల.

Vikas Manda

ఏపీలో ఇప్పుడు రక్తపాతం లేని అధికార యుద్ధం జరుగుతుందని, పవర్ లో ఎవరుంటే వారిదే రాజ్యం, ప్రత్యర్థులు భయంతో పార్టీలు మారుతూ శరణు వేడుకుంటున్నారు. ఏపీ రాజకీయ చిత్రంలో ఇప్పుడు ప్రజలు ప్రేక్షకులు అంటూ ప్రస్తావించారు...

Advertisement

Chandrababu: ఓటమిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు. 'అమరావతి వెలవెలబోతుంది. ప్రజలు ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు'. కారణం ఏమై ఉంటుంది?

Vikas Manda

ఏపీ ప్రజలు పట్టిసీమ నీళ్లు తాగారు కానీ, తమకు ఓట్లు వేయడం మరిచిపోయారు. పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారంటూ చంద్రబాబు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనక...

Sushma Swaraj: 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు, ఆపై కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకరం. దివంగత నేత సుష్మా స్వరాజ్ జీవితంలోని కొన్ని అరుదైన ఘట్టాలు.

Vikas Manda

21 ఏళ్లకే కాలేజీలో తన సహచరుడినే పెళ్లి చేసుకున్న సుష్మా భర్త ప్రోత్సాహంతో అదే ఏడాది నుంచి సుప్రీం కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించింది. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా హరియాణ అసెంబ్లీలో అడుగుపెట్టింది. అంతేకాదు అదే ఏడాది రాష్ట్ర కేబినేట్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసింది...

Asaduddin Owaisi: ఈ బక్రీద్ పండగకు కశ్మీరీలు మేకలను బలివ్వాలా? లేక తమనితాము బలిచ్చుకోవాలా? మోడీ ప్రభుత్వంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.

Vikas Manda

మంగళవారం లోకసభలో కాశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందింది. 351: 72 ఓట్ల తేడాతో ఈ బిల్లు లోకసభలో నెగ్గింది. దీంతో ఉభయసభల్లో కాశ్మీర్ పునర్విభజ బిల్లుకు ఆమోదం లభించినట్లయింది....

Rahul Gandhi's Reaction: 'జమ్మూకాశ్మీర్‌ను రెండుగా విభచించడం జాతీయ సమగ్రత అనిపించుకోదు'. కాశ్మీర్ అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ.

Vikas Manda

ఈ దేశం అంటే మనుషులతో ఏర్పడింది అంతేకాని, భూములతో కాదు. ఎవరి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా జమ్మూకాశ్మీర్ ను రెండుగా విభచించడం ఎలాంటి జాతీయ సమగ్రత అనిపించుకోదని రాహుల్ గాంధీ విమర్శించారు...

Advertisement

Modi Sarkar's Next Move: సంవత్సరాల కొద్దీ సాగదీసే చర్చలు లేవు, మైండ్‌లో ఫిక్స్ అయితే... బ్లైండ్‌గా వెళ్లిపోవడమే! మోడీ టీమ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Vikas Manda

మొన్నటికి మొన్న ట్రిపుల్ తలాక్ రద్దు, ఇప్పుడు కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం. ఇలా ఏ అంశాలు తీసుకున్నా సరే, మోడీ సర్కార్ మైండ్ లో ఫిక్స్ అయిందంటే, బ్లైండ్ గా వెళ్లిపోతుంది. ముందువెనకా ఆలోచనలు, సాగదీసే చర్చలు ఏం లేవు. ఏమైనా జరగనీ....

Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?

Vikas Manda

భారత్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతం అంతర్జాతీయ భూభాగ పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా...

Jammu Kashmir is now UT: ఇకపై భారతదేశంలో 28 రాష్ట్రాలే. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్.

Vikas Manda

మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా జమ్మూకాశ్మీర్ ను కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా మార్చేయడంతో అది రాష్ట్ర హోదా పాటు దానికి లభించిన స్వయంప్రతిపత్తి హోదా కూడా కోల్పోయినట్లయింది....

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ను విభచించిన మోడీ సర్కార్. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన, క్షణాల్లో రాష్ట్రపతి ఆమోదం మరియు గెజిట్ విడుదల. కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్తత.

Vikas Manda

ఎలాంటి నాన్చుడు ధోరణి లేకుండా మోడీ ప్రభుత్వం కశ్మీర్ 'స్పెషల్ స్టేటస్'ను రద్దును ప్రతిపాదించింది. దానితో పాటు జమ్మూకాశ్మీర్ పునర్విభజన చేస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టింది...

Advertisement

Jammu & Kashmir: కాశ్మీర్‌లో ఏం జరుగుతుంది? అర్థాంతంరంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపిచేసిన కేంద్ర ప్రభుత్వం, యాత్రికులు వెనక్కి వచ్చేయాలని పిలుపు. భారీగా బలగాల మోహరింపు.

Vikas Manda

భారత రక్షణ శాఖ, మరియు కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అమర్‌నాథ్ దారిలో ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రమూకలు అక్రమంగా చొరబడినట్లు తమకు నిఘావర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం అందిదని వెల్లడించారు...

UAPA Bill: దూకుడు మీదున్న మోడీ సర్కార్. రాజ్యసభలో 'ఉపా' బిల్లుకు ఆమోదం. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులపై ఉగ్రవాదులుగా ముద్ర పడనుంది.

Vikas Manda

UAPA Bill బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇకపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఏకంగా ఉగ్రవాద ముద్ర వేసి, కఠిన శిక్షలు అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం....

George Reddy: విద్యార్థి లోకానికి 'రియల్ కామ్రెడ్', హైదరాబాద్ 'చె గువెరా' జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో బయోపిక్.

Vikas Manda

జీనా హై తో మర్ నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లడ్ నా సీఖో. అనే నినాదంతో విద్యార్థి ఉద్యమాలను ఉరకలెత్తించి. హక్కుల కోసం, సమసమాజం కోసం ఎన్నో తిరుగుబాటు పోరాటాలు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ జార్జ్ రెడ్డి జీవితం సినిమా రూపంలో రాబోతుంది...

Kumaraswami Govt Collapse: అసలైన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. సొంతవారితోనే నిరంతర యుద్ధం. రాజకీయ టెస్ట్ మ్యాచ్ లో కుమారస్వామి ప్రభుత్వ ఇన్నింగ్స్ ఎలా సాగింది? ఒక విశ్లేషణ.

Vikas Manda

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన ఒక్క ఏడాదికే కుప్పకూలింది. కేవలం 14 నెలల్లోనే సీఎం సీటును పోగొట్టుకున్న హెచ్.డీ.కుమార స్వామి. ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది?...

Advertisement

White Paper: 'శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం' అసలు రాజకీయ పరిభాషలో ఈ శ్వేతపత్రం అంటే అర్థం ఏమిటి?

Vikas Manda

ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఏదైనా ఆరోపణలు చేసినపుడు లేదా తమ పాలన ఎంత పారదర్శకంగా ఉందో చెప్తూ రాజకీయ నాయకులు తరచుగా శ్వేత పత్రాలు విడుదల చేయడం మనం చూస్తుంటాం...

PV Narasimha Rao: సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి పీవీ నరసహింహారావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Vikas Manda

భారతదేశ రాజకీయ రణక్షేత్రంలో నెగ్గుకు రావడం అంటే అది ఒక మహాభారత యుద్ధం లాంటిది, పాము-నిచ్చెన ఆట లాంటింది. ఎప్పుడు అందలం ఎక్కుతామో, ఎప్పుడు ఏ పాము కరిచి పాతాళానికి పడిపోతామో ఎవరికీ తెలియదు. పీవీ నరసింహారావు...

Advertisement
Advertisement