యాత్ర
Ram Mandir-Goa Casino: అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ నేపథ్యంలో నేడు గోవాలో 8 గంటల పాటు కాసినోలు మూసివేత..
Rudraఅయోధ్యలో నేడు రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ జరుగనున్న నేపథ్యంలో గోవాలోని కాసినోల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Ram Mandhir Invitation for Nityananda: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానందకూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం.. స్వయంగా వెల్లడించిన కైలాస దేశం అధిపతి.. మరి హాజరవుతారా?!
Rudraపరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ఆయన వెల్లడించారు.
Ayodhya Ram Mandir Inauguration Greetings: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే.. ఈ పర్వదినం రోజు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందించే ఈ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలపండి
Rudraయావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే (Ayodhya Ram Mandir Inauguration) జరుగనున్నది.
Valmiki Ramayana Website: ఐఐటీ కాన్పూర్‌ నుంచి రామాయణ వెబ్‌ సైట్‌.. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌' పేరిట ఆవిష్కరణ.. ఇంతకీ ఈ సైట్ లో ఏమేం పొందుపరిచారంటే?
Rudraఐఐటీ కాన్పూర్‌ రామాయణ వెబ్‌ సైట్‌ ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌’ పేరుతో వెబ్‌ సైట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Sabarimala Income: ఈ ఏడాది భారీగా పెరిగిన శబరిమల ఆదాయం.. ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే??
Rudraశబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్‌లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది.
Odisha Ram Mandhir: అయోధ్యలోనే కాదు మరోదగ్గర కూడా రామాలయ ప్రారంభోత్సవం.. ఇంతకీ ఎక్కడ? ఏంటా వివరాలు?? ఫోటోలు వైరల్
Rudraఅయోధ్యలోనే కాదు ఒడిశాలోనూ రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్నది. నారాయణ్‌ గఢ్‌ జిల్లా, ఫతేగఢ్‌ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారంనాడే జరగనున్నది.
Google Witnesses the Valmiki's Ramayana: వాల్మీకి రామాయణం నిజమేనని నిరూపిస్తున్న ‘గూగుల్‌ మ్యాప్స్’.. ఎలాగంటే?
Rudraరామాయణం నిజంగానే జరిగిందా? ఇప్పటికీ, కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాల్మీకి రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్‌ మ్యాప్స్‌’ ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి.
Ayodhya Ram Temple Consecration: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రేపే.. ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయంటే??
Rudra22న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు.
Ram Lalla First Photo: ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే భక్తులకు దర్శనమిచ్చిన బాల‌రాముడి దివ్య‌రూపం, సోష‌ల్ మీడియాలో ఫోటో వైర‌ల్
Hazarath Reddyఅయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు ముందే బాల‌రాముడి దివ్య‌రూపం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. బాల‌రాముడి చేతిలో బంగారు వ‌ర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల‌రాముడి విగ్ర‌హం త‌యారీ త‌ర్వాత కార్య‌శాల‌లో దించిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది
Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో వెలగనున్న ప్రపంచంలోనే అతి పెద్ద దీపం, 1.25 క్వింటాళ్ల పత్తి, 21000 లీటర్ల నూనెతో తయారీ
Hazarath Reddyజగద్గురు పరమహంస ఆచార్య మాట్లాడుతూ.. 1.25 క్వింటాళ్ల పత్తి, 21000 లీటర్ల నూనెతో ఈ దీపాన్ని వెలిగిస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి, నీరు, ఆవు నెయ్యితో ఈ దీపాన్ని తయారు చేశామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీపమని తెలిపారు.
Ram Mandir Consecration: అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు
Hazarath Reddyఅయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది.
Ram Mandir Inauguration: జనవరి 22న ప్రజలంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించండి, పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyజనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం (Ram Mandir Inauguration) సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను 'రామజ్యోతి'తో ప్రకాశవంతం చేయాలని పిఎం నరేంద్ర మోడీ ( PM Modi) కోరారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున ఇది వచ్చింది.
Ayodhya Ram Mandir Inauguration: జనవరి 22న 'రామజ్యోతి'తో తమ ఇళ్లను ప్రకాశవంతం చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
Hazarath Reddyజనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను 'రామజ్యోతి'తో ప్రకాశవంతం చేయాలని పిఎం నరేంద్ర మోడీ కోరారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున ఇది వచ్చింది.
Ram Lalla Statue in Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య రామ్ లల్లా.. విగ్రహం తొలి ఫొటో ఇదే..
Rudraజాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు.
Ram Temple Inauguration Live Streaming: 9000 స్క్రీన్‌ల మీద అయోధ్య రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం, దేశం అంతటా రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులు చూసే ఏర్పాటు
Hazarath Reddyనివేదికల ప్రకారం, భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠా వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లలో కనీసం 9000 స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నట్లు నివేదించబడింది.
Ram Temple Pran Pratishtha Ceremony: అయోధ్య రామునికి నైవేద్యంగా 1,265 కిలోల లడ్డూ, తయారు చేసింది హైదరాబాద్ వాసి నాగభూషణ్ రెడ్డి
Hazarath Reddyహైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డూను ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు. జనవరి 17న హైదరాబాద్ నుంచి లడ్డూను అయోధ్యకు తీసుకెళ్తారు.. రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో లడ్డూను తీసుకెళ్తారు
Ram Mandir Car Video: కారు రూపంలో రామ మందిరం వీడియో ఇదిగో, భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్ ప్రత్యేకంగా రూపొందించిన రామ మందిరం కారును చూసేయండి
Hazarath Reddyహైదరాబాద్ కు చెందిన వ్యక్తి శ్రీ రామమందిరాన్ని కారు రూపంలో తయారు చేశాడు. హైదరాబాద్‌లోని సుధాకార్స్ మ్యూజియంను కలిగి ఉన్న భారతీయ కార్ డిజైనర్ సుధాకర్ యాదవ్, రోజువారీ వస్తువులను పోలి ఉండే ప్రత్యేకమైన 'వాకీ కార్ మ్యూజియం' ప్రదర్శనలు నిర్వహిస్తుంటాడు
Ram Mandir Consecration Ceremony: వీడియో ఇదిగో, రాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి, తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 1475 కిలోల ఆవుపేడ
Hazarath Reddyఅయోధ్య రామమందిరంలో రాముని పాదాల చెంత 108 అడుగులు, 3.5 అడుగుల వెడల్పుతో భారీ అగర్‌బత్తి వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామం ఈ 108 అడుగుల అగర్‌‌బత్తీని తయారుచేసింది.
Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో నేటి నుంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం.. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు
Rudraఅయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది.
Ayodhya Ram Mandir Bell: అయోధ్య రామాలయానికి 2400 కిలోల బరువున్న భారీ గంట, ఎనిమిది లోహాలతో తయారీ, ఖరీదు రూ.25 లక్షలకు పైనే..
Hazarath Reddyఅయోధ్యలోని రామ మందిరానికి 2400 కిలోల బరువున్న భారీ గంటను సమర్పించినట్లు జనవరి 10వ తేదీ బుధవారం నాడు రామమందిరం ట్రస్ట్ తెలిపింది.