వైరల్
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 15 మంది మృతి.. 25 మందికి తీవ్రగాయాలు
Rudraమధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ సమీపంలో 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
After Divorce, Woman asks Refund From Photographer: నాలుగేండ్ల తర్వాత విడాకులు.. పెళ్లి ఫోటోలు వెనక్కి తీసుకొని డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫోటోగ్రాఫర్ కు యువతి మెసేజ్.. ఆ తర్వాత?
Rudraపెళ్ళికి తీయించుకున్న ఫోటోలు ఇక పనికిరావని ఓ వింత నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఫోటోల కోసం ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఫోటోగ్రాఫర్ కు వాట్సాప్ చేసింది.
Asia Cup 2023: పాకిస్థాన్‌ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం.. వేరే చోటికి తరలించాలని ఏసీసీ నిర్ణయం.. శ్రీలంకలో నిర్వహించే చాన్స్.. నేడు తుది ప్రకటన వెలువడే అవకాశం
Rudraఊహించిందే జరిగింది. ఆసియాకప్‌ (Asia Cup) ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోయింది. దీనిని వేరే చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) నిర్ణయించింది.
The Kerala Story OTT Release Date: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే??
Rudraది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Salman Khan Death Threat: సల్మాన్ ను చంపేస్తానంటూ బెదిరించిన దుండగుడికి లుక్ అవుట్ నోటీసులు
Rudraబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ గత మార్చిలో గోల్డీ బ్రార్ పేరిట బెదిరింపుల మెయిల్ పంపించిన దుండగుడికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు.
TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం
Rudraమహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.
TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుద‌ల‌.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?
Rudraలక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు నేడే విడుదల కానున్నాయి. నేటి ఉదయం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.
‘The Kerala Story’ Ban: ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్, కోర్టు గడప తొక్కనున్న నిర్మాతలు
Hazarath Reddyది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం సోమ‌వారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, విద్వేష నేరాలు, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. మే 5న కేర‌ళ స్టోరీ విడుద‌ల‌యింది.త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నారు
ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన న్యూజీలాండ్, 48 గంటల్లోనే నంబర్ వన్ నుంచి మూడవ ర్యాంకుకు పడిపోయిన దాయాదులు, రెండవ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఆస్ట్రేలియా
Hazarath Reddyఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి ODIలో న్యూజిలాండ్‌తో ఓడిపోయిన తర్వాత, ఈ ఫీట్‌ను సాధించిన కొద్ది రోజులకే ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది.
NEET 2023 Bra Removing Row: చెన్నై నీట్ పరీక్షలో మరో వివాదం, విద్యార్థినుల లోదుస్తులను మహిళలతో బలవంతంగా తొలగించిన ఇన్విజిలేటర్స్
Hazarath Reddyతమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం జరిగిన నీట్‌ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్‌ ఆరోపించింది
Earthquake in Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో భారీ భూకంపం,ఇళ్ల నుండి బయటకు పరిగెత్తిన ప్రజలు, రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతగా నమోదు
Hazarath Reddyకాశ్మీర్ లోయలో సోమవారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు భద్రత కోసం తమ ఇళ్లు, పని ప్రదేశాల నుండి బయటకు పరుగులు తీశారు.
Uttar Pradesh Horror: యూపీలో ఘోరం, పొలంలో నగ్నంగా శవమై కనిపించిన ఏడేళ్ల బాలిక, ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా దాడి చేసి అత్యాచారం
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తప్పిపోయిన ఏడేళ్ల బాలిక పొలంలో నగ్నంగా శవమై పోలీసులకు కనిపించింది. ఆమె వ్యక్తిగత భాగాలపై గాయపడిన గుర్తులను గుర్తించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Diesel Cars To Be Banned in India? భారత్‌లో డీజిల్ కార్లపై నిషేధం, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఫోర్-వీలర్లను నిషేధించాలని ప్రభుత్వ ప్యానెల్ ప్రతిపాదన
Hazarath Reddyదేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిరోధించడానికి, గ్రీన్ ఎనర్జీతో నడిచే కార్లను ప్రోత్సహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వ ప్యానెల్ డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధాన్ని ప్రతిపాదించింది.
WTC Final 2023: గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి కెఎల్ రాహుల్ ఔట్, ఇషాన్‌ కిషన్‌కు చోటు కల్పించిన బీసీసీఐ, బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా ఇదే..
Hazarath Reddyప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తెలిపింది
WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరగబోయే WTC ఫైనల్‌ నుంచి కెఎల్ రాహుల్ ఔట్, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్
Hazarath Reddyఆస్ట్రేలియాతో జరగబోయే WTC ఫైనల్‌కు KL రాహుల్ ఔట్ అయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
Warren Buffett on AI: ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచించలేదు, అపర కుబేరుడు వారెన్ బఫెట్ కీలక వ్యాఖ్యలు, ఏఐని సృష్టించడం అంటే అణుబాంబును తయారు చేయడమేనని వెల్లడి
Hazarath Reddyఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీ వినియోగంపై ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమన్నారు. ఈ వ్యాఖ్యలతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్‌ బఫెట్‌ చేరిపోయారు.
Indian Railway Waitlist Data: 2022-23లో టికెట్లు తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్ కారణంగా 2.7 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేయలేకపోయారు, ఆర్టీఐ ద్వారా వెల్లడి
Hazarath Reddy2022-23లో 2.7 కోట్ల మంది ప్రయాణికులు టిక్కెట్లు తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్ కారణంగా ప్రయాణించలేకపోయారని ఆర్టీఐ వెల్లడించింది.
IAF MiG-21 Aircraft Crash: తరచూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్న మిగ్‌-21 విమానాలు, తాజాగా ఇంటిపై కూలిపోయిన ఫైటర్ జెట్, ఇప్పటివరకు ప్రమాదంలో కూలిన ఫైటర్లు 400
Hazarath Reddyభారత వాయుసేన (IAF)కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం (MiG 21 Crash) సోమవారం ప్రమాదానికి గురైన సంగతి విదితమే. రాజస్థాన్‌ (Rajasthan)లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో (Aircraft Crash) ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
IPL 2023: హైదరాబాద్‌ ఇంటి దారి పట్టకుండా కాపాడిన గ్లెన్‌ ఫిలిప్స్‌, బ్రూక్ ఎందుకు ఇక దండగ అంటూ సన్ రైజర్స్ అభిమానులు ట్రోల్
Hazarath Reddyరాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన 53వ ఐపీఎల్ మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్‌ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్‌ సమద్‌ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్‌ గెలవడం..అంతా ఊపిరి బిగపట్టే క్షణాలే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి మాత్రం డైనమైట్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ననే చెప్పవచ్చు.
IPL 2023: కొనసాగుతున్న బ్యాటర్ల విధ్వంసం, 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా చేధించిన జట్లు, పూర్తి సమాచారం ఇదిగో..
Hazarath Reddyప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు.