Sports

IPL 2022 Retention: రూ. 16 కోట్లతో రోహిత్‌‌ను రీటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, రూ. 15 కోట్లతో విరాట్‌ కోహ్లిను రీటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Hazarath Reddy

తమ దగ్గర అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లతో రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. 12 కోట్లతో బుమ్రాను, రూ. 8 కోట్లతో సూర్యకుమార్ యాదవ్‌ను, రూ. 6 కోట్లతో పొలార్డ్‌ను రీటైన్ చేసుకుంది

Ind vs NZ, Mumbai Test: ముంబై టెస్టులో కోహ్లీ రాక, రహానే, పుజారాల్లో ఒకరిని జట్టు నుంచి తప్పించే చాన్స్, మయాంక్ అగర్వాల్ స్థానంపై కూడా వేలాడుతున్న కత్తి...

Krishna

కాన్పూర్ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది. తిరిగి ముంబై టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. కోహ్లి (Virat Kohli )రాక త‌ర్వాత టీమిండియా నుంచి ఎవరిని త‌ప్పించ‌నున్నారన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.

India vs New Zealand 1st Test 2021: చివరి బంతి వరకు ఉత్కంఠ, భారత్ విజయాన్ని అడ్డుకున్న కివీస్ బ్యాటర్లు, డ్రాగా ముగిసిన తొలి టెస్టు

Hazarath Reddy

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి చివరకు డ్రా అయింది. ఈ మ్యాచ్‌‌లో (India vs New Zealand 1st Test 2021) విజయం చివరి బంతి వరకు భారత్‌ వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు.

Shane Warne: రోడ్డు ప్రమాదానికి గురైన షేన్ వార్న్‌, స్పోర్ట్స్ బైక్‌పై కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ప్రమాదం, కాలికి గాయమైనట్లు నివేదించిన ఆస్ట్రేలియన్ మీడియా

Hazarath Reddy

దిగ్గజ ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్‌ షేన్ వార్న్‌ (Shane Warne) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం.

Advertisement

India vs New Zealand 1st Test: 234 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్, రాణించిన అయ్యర్, సాహా

Krishna

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ కు 283 పరుగుల ఆధిక్యం లభించగా. న్యూజిలాండ్ కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Shreyas Iyer: తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ సూపర్ సెంచరీ, అరుదైన ఘనత సాధించిన యంగ్ బ్యాట్స్ మెన్

Naresh. VNS

అరంగేట్రం చేసిన టెస్టులోనే సూపర్‌ సెంచరీ సాధించాడు టీమ్‌ ఇండియా బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్ అయ్యర్. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టుతో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్…సత్తా చాటాడు. 171 బంతుల్లో 105 పరుగులు చేశాడు.

IPL 2022: మరో మూడేళ్లు చెన్నైతోనే ధోనీ, ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్రాంచైజీలు నవంబర్ 30లోపు రిటెన్షన్ జాబితా అందజేయాలని బీసీసీఐ పిలుపు

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్‌కు బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనికి ఆయన ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.

Ind vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్,

Krishna

India vs New Zealand : మూడు టీ20 సిరీస్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ 20 మ్యాచుల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ 20లో 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది.

Advertisement

IND vs NZ 2nd T20I 2021: టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, T20 రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం, రేపు కోల్‌కతాలో ఇరు జట్ల మధ్య చివరి టీ20

Hazarath Reddy

T20 రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై (IND vs NZ 2nd T20I 2021) భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీం ఇండియా జట్టు అలవోకగా సాధించింది. మూడు టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో భారత్ సిరీస్‌ను కైవసం (Seal Series With Dominant Win) చేసుకుంది.

AB De Villiers Retires: సౌతాఫ్రికాకు. ఆర్సీబీకి షాక్, అన్ని పార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్, ఆడాలన్న కసి తగ్గిపోయిందని ట్వీట్

Hazarath Reddy

సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌బై (AB de Villiers Retires) చెప్పేశాడు. అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ప్రతిభ ఎళ్లవేళలా ఉండదని, ఆడాలన్న కసి తనలో తగ్గిపోయిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

IND vs NZ T20: రోహిత్ శర్మ బోణీ అదుర్స్, తొలి T20 మ్యాచులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా,

Krishna

జైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20 మ్యాచులో టీమిండియా విక్టరీ కొట్టింది.

IND vs NZ T20: కివీస్‌తో తొలి T20 పోరుకు భారత్ సిద్ధం, కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ కాంబినేషన్ లో తొలి మ్యాచ్ ఇదే..

Krishna

టీమిండియా సొంతగడ్డపై కొత్త సిరీస్ తో సీజన్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. న్యూజిలాండ్ తో పేటీఎం కప్ టి20 సమరానికి సిద్ధమైపోయింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఇది మొదటి సిరీస్‌ కావడం విశేషం.

Advertisement

Kane Williamson: న్యూజిలాండ్‌కు మళ్లీ షాక్, భారత్ T20 సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం, టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి రెడీ అవుతున్నట్లు తెలిపిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్ ను చేజార్చుకున్న న్యూజిలాండ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవంబర్ 25 నుండి కాన్పూర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి భారత్‌తో ఈ వారం జరగనున్న మూడు గేమ్‌ల T20 సిరీస్‌కు దూరమవుతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

T20 World Cup 2024: ఈ సారి అమెరికాలో టి20 ప్రపంచకప్‌ 2024, ప్రపంచ కప్‌ 2024 ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌, వెస్టిండీస్‌లకు కట్టబెట్టే యోచనలో ఐసీసీ

Hazarath Reddy

2024లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌కు ఈ సారి అమెరికా వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు 2024 ప్రపంచ కప్‌ ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌తో పాటు క్రికెట్‌ వెస్టిండీస్‌లకు సంయుక్తంగా కట్టబెట్టే యోచనలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్‌ లాస్‌ ఏంజెలిస్‌లో జరగనుండటం... అందులో క్రికెట్‌ను చేర్చాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి ఐసీసీ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది.

Best XI of T20 World Cup 2021: భారత్‌లో బెస్ట్ క్రికెట్ ఆటగాడు లేడా, టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ టీంలో ఇండియా ప్లేయర్లకు దక్కని చోటు, బాబర్‌ అజాం కెప్టెన్‌గా 11 మందిని ఎంపిక చేసిన సెలక్షన్ ప్యానెల్‌

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (Best XI of T20 World Cup 2021) ప్రకటించింది.

T20 WC 2021 Final: షూలో బీర్ పోసుకుని తాగిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, వీడియో వైరల్, దీని వెనుక పెద్ద కథే ఉంది మరి, అదేంటో ఓ సారి చూద్దామా

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి అందుకొన్న ఆస్ట్రేలియా టీం సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాల్లో భాగంగా తమ బూట్లను విడిచి వాటిల్లో డ్రింక్స్‌ పోసుకోని (Australian Cricketers drink from shoe) తాగారు. తద్వారా ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్‌ అభిమానులకు పరిచయం చేశారు. దీన్నే వారు షూయి అని పిలుస్తారు.

Advertisement

T20 WC 2021 Final AUS vs NZ: T20 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా, ఫైనల్‌లో కివీస్ చిత్తు, బ్రేకుల్లేని బుల్‌డోజర్‌లా రెచ్చిపోయిన వార్నర్, మార్ష్..

Krishna

ప్రపంచానికి కొత్త టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ప్రపంచకప్.

T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌కు చికిత్స అందించిన భారతీయ డాక్టర్, సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వాన్..

Krishna

రిజ్వాన్ తీవ్రమైన చాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చికిత్స పొంది, మళ్లీ బ్యాటు పట్టుకొని మైదానంలో దిగడమే కాదు ఆస్ట్రేలియాపై అర్థశతకం బాది తన సత్తా చాటాడు. అయితే రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం వెనుక ఓ భారత వైద్యుడి సాయం ఉందని తేలింది.

T20 World Cup 2021: మా ఓటమికి కారణం అతనొక్కడే కాదు, అయితే ఆ క్యాచ్‌ వదిలేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది, డ్రెస్సింగ్ రూంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం

Hazarath Reddy

పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో (T20 World Cup 2021) పాక్ ఫీల్డర్ హసన్ అలీ వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయిన సంగతి విదితమే. అప్పటిదాకా పాక్ వాకిట్లోనే ఉన్న విజయం కాస్తా.. ఆ వదిలేసిన క్యాచ్ తో ఆస్ట్రేలియా గుమ్మం తొక్కింది.

David Warner Six Video: పాక్ కొంప ముంచింది ఇదే.. డేవిడ్ వార్న‌ర్ గమ్మత్తైన సిక్స్ వీడియో, హ‌ఫీజ్ వేసిన డెడ్ బాల్‌ని ఊచకోత కోసిన ఆస్ట్రేలియా ఆటగాడు

Hazarath Reddy

ఇన్నింగ్స్‌లో 8వ ఓవ‌ర్ వేసిన హ‌ఫీజ్ త‌న తొలి బంతిని వార్న‌ర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వ‌చ్చిన వార్న‌ర్‌.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్ర‌క‌టించారు. దీంతో పాకిస్థాన్‌కు మ‌రింత క‌ష్టాలు ఎదుర‌య్యాయి. వార్నర్ ఆ తరువాత నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Advertisement
Advertisement