Cricket

Telangana Assembly Election 2023: ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ భారత కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి , మాజీ ఇండియన్ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

BCCI: టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పొడిగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, సహాయక సిబ్బంది కాంట్రాక్ట్ కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, టీం ఇండియా (సీనియర్ మెన్) సహాయక సిబ్బందికి కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మరియు ODI ప్రపంచ కప్ రెండింటిలోనూ భారతదేశం రన్నరప్‌గా నిలిచిన ద్రావిడ్, అతని కోచింగ్‌లో, గత రెండేళ్లలో మంచి రికార్డును కలిగి ఉన్నాడు.

IND VS AUS 3rd T20I : భారత్ చేతుల్లోంచి చివరి ఓవర్లో మ్యాచ్ లాగేసుకున్న మాక్స్ వెల్...3వ టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం..

ahana

టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది.

T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు అర్హత పొందిన జట్లు ఇవిగో, తొలిసారిగా బరిలోకి అమెరికా జట్టు, చివరి నిమిషంలో క్వాలిఫై అయిన నమీబియా

Hazarath Reddy

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు అర్హత పొందాయి. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి.బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు బెర్తులు దక్కించుకున్నాయి.

Advertisement

Gujarat Titans New Captain: గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు బదిలీ

Hazarath Reddy

2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ను ప్రకటించింది. గత రెండు సీజన్లలో గిల్‌ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకీ అన్నాడు.

Yashasvi Jaiswal: ఆసిస్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన య‌శ‌స్వి జైస్వాల్, టీ-20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన భార‌త ఆట‌గాడు

VNS

భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చ‌రిత్ర సృష్టించాడు. టీ20ల్లో ప‌వర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాళ్ల‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 (T-20) మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది.

Mohammed Shami : కారు ప్రమాదం జరిగి లోయలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ..శభాష్ అంటున్న నెటిజన్లు..

ahana

క్రికెటర్ మహ్మద్ షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. షమీ తన కారులో నైనిటాల్ హిల్ స్టేషన్‌కు వెళుతుండగా, కొండపై నుండి కారు పడిపోవడం చూశాడు. ప్రమాదానికి గురైన ప్రాంతానికి వెంటనే వెళ్లి.. 33 ఏళ్ల వ్యక్తిని కారు నుంచి బయటకు తీసుకుని.. అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

IND Vs AUS T20: నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20.. సాయంత్రం 7.00 నుంచి మ్యాచ్.. ఆటకు వరణుడి ముప్పు??

Rudra

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమి అనంతరం ఆడిన తొలి టీ20లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్‌ లో రికార్డు స్కోరు చేజ్‌ చేసిన యువభారత జట్టు.. నేడు తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.

Advertisement

Rahul Dravid As LSG Mentor: టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి రాహుల్ ద్రవిడ్ గుడ్ బై చెప్పిన‌ట్లేనా? ల‌క్నో టీమ్ మెంట‌ర్ గా వెళ్లేందుకే ద్ర‌విడ్ ఆస‌క్తి, హెడ్ కోచ్ గా హైద‌రాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మెన్

VNS

టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం ముగిసింది. అయితే.. భార‌త క్రికెట్ కోచ్‌గా అత‌డు మ‌ళ్లీ కొన‌సాగుతాడా..? లేదా అన్న అంశం పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

IND Vs AUS 2nd T20i: ఆసిస్ తో రెండో టీ-20 మ్యాచ్ కు వ‌రుణ‌గండం, ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయిన ఇరు జ‌ట్లు

VNS

క్రికెట్ అభిమానుల‌కు ఓ బ్యాడ్‌న్యూస్ ఇది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు (Pitch Report) కురుస్తున్నాయి. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో శ‌నివారం ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయాయి.

Complainant on Mitchell Marsh : వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టినందుకు ఆస్ట్రేలియా క్రికెట‌ర్ పై కేసు న‌మోదు, 140 కోట్ల‌మంది భార‌తీయులను అవ‌మానించారంటూ ఫిర్యాదు

VNS

ఉత్తరప్రదేశ్‌ (UP)కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్‌ పండిట్‌ కేశవ్ ( RTI activist Pandit Keshav)‌.. మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేశవ్‌ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ (Aligarh) పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

IND vs AUS 1st T20I: చివరి బంతికి సిక్స్ కొట్టి వైజాగ్‌లో తొలి టీ 20 మ్యాచ్ గెలిపించిన రింకూసింగ్..ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా..

ahana

T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 2 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా అభిమానులకు ఉపశమనం కలిగించింది.

Advertisement

Shami on Rahul's Remarks on PM Modi: రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మద్ షమీ, ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూం సమావేశం జట్టుకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి

Hazarath Reddy

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈరోజు అమ్రోహాలోని తన గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌కు చేరుకుని అక్కడ విలేకరులతో మాట్లాడారు.

Sreesanth Booked in Cheating Case: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై ఛీటింగ్ కేసు నమోదు, స్పోర్ట్స్ అకాడమీ పేరుతో రూ.18.70 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు

Hazarath Reddy

టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పై ఓ చీటింగ్ కేసు నమోదైంది. శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

IND Vs AUS: వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా? నేటి నుంచి ఆసిస్‌తో టీ-20 సిరీస్‌, ఫస్ట్ మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధం

VNS

ఇటీవల సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్లను తప్పిస్తూ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువకులకు జాతీయజట్టులో చోటు కల్పిస్తున్నారు. మెగాటోర్నీ నాటికి టీమ్‌ఇండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ముఖ్యంగా వన్డే జట్టుకు భిన్నంగా ప్రస్తుత టీ20 టీమ్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్లు బాగా ఉన్నారు.

IPL 2024: టాపార్డర్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కు గుడ్ బై చెప్పిన రాజస్తాన్‌ రాయల్స్‌, అతని ప్లేసులో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ ఎంట్రీ

Hazarath Reddy

Advertisement

ICC Introduces Stop Clock: క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌ పేరుతో కొత్త రూల్‌, ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లు మాత్రమే గ్యాప్, ఆలస్యమైతే బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌" పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది.

Gautam Gambhir Quits LSG: లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకున్న గౌతం గంభీర్, తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్ పాత్రకు రెడీ

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరడానికి అధికారికంగా LSG నుండి నిష్క్రమించాడు. ఈ జట్టుతో అతను కెప్టెన్‌గా రెండు టైటిల్స్ గెలుచుకున్నాడు. గంభీర్‌కు మెంటార్ పాత్రను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం నాడు ప్రకటించారు

Under-19 World Cup: శ్రీలంకకు మరో షాక్‌ ఇచ్చిన ఐసీసీ, వచ్చే ఏడాది జరుగనున్న అతిపెద్ద టోర్నీ వేదిక మార్పు, శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలింపు

VNS

వచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

Rahul Gandhi 'Panauti' Row: ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ఆ అపశకునమే కారణం, ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్

Hazarath Reddy

ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీయే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన పేరు ప్రస్తావించకుండా మంగళవారం మండిపడ్డారు.

Advertisement
Advertisement