రాష్ట్రీయం

YS Jagan Press Meet: వీడియో ఇదిగో, అధికారంలోకి వచ్చాక అందరి బట్టలు ఊడదీసి కొడతాం, కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

Hazarath Reddy

వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్‌ చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు

Kodali Nani: వీడియో ఇదిగో, మీడియాకి కొడాలి నాని సైటైర్, అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్న

Hazarath Reddy

తాజాగా మీడియా కి కొడాలి నాని సెటైరికల్ సమాధానాలు ఇచ్చారు. అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని కొడాలి నాని అన్నారు.

Kodali Nani: వీడియో ఇదిగో, విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని, అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తలకు చెక్, వల్లభనేని వంశీతో జగన్‌ ములాఖత్‌

Hazarath Reddy

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యాక కొడాలి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తల నేపథ్యంలో తాజాగా కొడాలి నాని విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని కనిపించారు. దీంతో కొడాలి నాని అభిమానులు టైగర్ ఎప్పుడూ టైగరే అంటూ పోస్టులు పెడుతున్నారు.

YS Jagan Meets Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీతో జగన్‌ ములాఖత్‌, జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా వంశీని కలిశారు. ఆయనను పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు.

Advertisement

Nellore DIG Kiran: వేరే మహిళతో న్యూడ్‌గా ఉన్న వీడియోలను భార్యకు పంపిన నెల్లూరు డీఐజీ కిరణ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో నెల్లూరు డీఐజీ కిరణ్ (DIG of Stamps & Registration) వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి ఈ భర్త (DIG Kiran) వేధిస్తున్నారు.

DIG Kiran: వీడియో ఇదిగో, నెల్లూరు డీఐజీ రాసలీలలను బయటపెట్టిన భార్య, మహిళతో ప్రైవేట్‌గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి పైశాచికానందం పొందిన భర్త

Hazarath Reddy

ఏపీలో డీఐజీ వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నారు. వివరాల ప్రకారం...బాధితురాలు భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కిరణ్‌ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.

Car Stunts On ORR: ఔట‌ర్ రింగు రోడ్డుపై లగ్జరీ కార్ల‌తో స్టంట్‌.. ఇద్ద‌రి అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ పై రెండు కార్ల‌తో స్టంట్ చేసిన ఇద్ద‌రు వ్య‌క్తులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

BRS MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

Rudra

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తుది విచారణను జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు చేపట్టనుంది.

Advertisement

Manchu Manoj Hulchul: ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’.. తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హల్‌ చల్ (వీడియోతో)

Rudra

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!

Rudra

తిరుమల శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.

Maha Kumbh Mela 2025: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన నారా లోకేష్ దంపతులు, ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళా

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara lokesh) దంపతులు పుణ్యస్నానాలు చేశారు.

Kiran Royal: నాకు రోజుకి ఒక అమ్మాయి పక్కలోకి కావాల్సిందే, జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్, ఎక్స్ వేదికగా షేర్ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ వ్యవహారంలో మరో క్లిప్‌ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్‌ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్‌ వెలుగులోకి వచ్చింది.

Advertisement

Hyderabad: షాకింగ్ వీడియో, రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన ఇద్దరు మహిళలు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మగశిశువును వదిలి వెళ్లిన కసాయి మహిళలు

Hazarath Reddy

సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Vijayawada Government Hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, పేషెంట్‌కు వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కోమాలోకి, అనంతరం కొద్ది సేపటికే మృతి

Hazarath Reddy

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుండె అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు వైద్యులు మత్తు మందు ఇచ్చారు. అయితే ఇంజక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే రోగి కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం కొద్ది నిమిషాలకే చనిపోయారు.దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Hyderabad: వీడియో ఇదిగో, స్టీల్ రింగ్‌ను వేలుకి పెట్టుకున్న బాలిక, 10 గంటల పాటు శ్రమించి రింగ్‌ను కట్ చేసి తొలగించిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక వేలుకి ఇరుకున్న రింగ్ ను 10 గంటలు పాటు శ్రమించి తొలగించారు గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది.హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతానికి చెందిన దీపిక ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్‌ను వేలికి పెట్టుకుంది.

Ramzan 2025: ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఆఫీసు నుండి వెళ్లిపోవచ్చు, రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తింపు

Hazarath Reddy

రంజాన్ (Ramzan) మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్తను తెలిపింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గంట ముందు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.

Advertisement

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

Hazarath Reddy

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు హాస్టల్‌లో రక్షణ కరువైందంటూ రోడ్డెక్కారు. కొంతమంది ఆకతాయిలు తమ బాత్‌రూంలోకి తొంగి చూస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Ragging in Vignan Engineering College: విశాఖలో మళ్లీ పడగవిప్పిన ర్యాగింగ్ భూతం, దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో జూనియర్లను వేధించిన సీనియర్లు, ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట

Hazarath Reddy

విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్‌ పంచాయితీ పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు ర్యాగింగ్, అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో దారుణం

Hazarath Reddy

అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినులు దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముగ్గురిని హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Telangana: దారుణం, భర్త అక్రమ సంబంధంతో మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వరకట్నపు వేధింపులు, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య చేసుకుంది భార్య హారిక. ఈ ఘటనలో హారిక అక్కడిక్కడే ప్రాణాలు విడవగా.. మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి మృతి చెందారు ఇద్దరు పిల్లలు కృష్ణాంత్(9), మాయంతలక్ష్మి(8).

Advertisement
Advertisement