రాష్ట్రీయం

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

Rudra

డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.

Yellow Alert For TS: తెలంగాణకు మరో రెండు రోజులు ఎల్లో అలర్ట్, పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

VNS

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Chandrababu Naidu Remand: చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

ahana

చంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు న్యాయస్థానం తెలిపింది.

Viral Video: రూ. 2.20 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతి మండపం అలంకారం, గుంటూరు జిల్లాలో అద్భుతం, వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..

ahana

గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్​లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు.

Advertisement

Viral Video: వరంగల్ నగరం నడిబొడ్డులో మొసలి ప్రత్యక్షం, వీడియో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..

ahana

వరంగల్‌ పట్టణంలోని పద్మాక్షిరోడ్డుకు అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం మొసలి కలకలం రేపింది. స్ధానికులు, జూపార్క్‌ రెస్క్యూ టీం కథనం ప్రకారం.. హన్మకొండలోని పద్మాక్షి నగర్లో మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు జూపార్క్‌, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత.. గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్

Rudra

రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్ హైదరాబాద్‌ లో కన్నుమూశారు.

Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!

Rudra

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.

Navdeep: డ్రగ్స్‌కేసులో ముగిసిన నవదీప్‌ విచారణ, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్ ఆధారంగా విచారించిన నార్కొటిక్స్ అధికారులు, అన్ని విషయాలు చెప్పానన్న నవదీప్‌

VNS

మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ (Navadeep) శనివారం నార్కోటిక్‌ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించరని తెలిపారు.

Advertisement

Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, రూ. 350 కోట్లు పెట్టుబడి పెట్టిన సింటెక్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం

VNS

తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ (Sintex) కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్‌న్‌ గ్రూప్ (Welson) కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) తెలిపారు. కంపెనీ పెట్టుబడితో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి

CID Investigation Of Chandrababu: తొలిరోజు చంద్రబాబుకు ముగిసిన సీఐడీ విచారణ..చంద్రబాబుపై 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ బృందం..

ahana

తొలిరోజు చంద్రబాబుకు ముగిసిన సీఐడీ విచారణ.. తొలిరోజు చంద్రబాబుపై 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ బృందం.. సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబు విచారణ.. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఇంటరాగేషన్‌.. ఒక్కో టీమ్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు.. రేపు కూడా చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ.

Ganesh Nimajjan: గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం

ahana

తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం... గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం సిద్దిపేటలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా, వినాయకుడిని పూజిస్తూ తరిస్తున్న భక్తులకు, ముస్లిం సోదరులు అన్నదానం చేశారు.

Posani Krishna Murali Video: బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. అప్పుడు పురందేశ్వరి వేడుకుంటే వైఎస్ఆర్ కాపాడారు - పోసాని కృష్ణమురళి

ahana

బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. అప్పుడు పురందేశ్వరి వేడుకుంటే వైఎస్ఆర్ కాపాడారు - పోసాని కృష్ణమురళి

Advertisement

Viral Video: వరంగల్ వాసవీ నగర్లో కోటి రూపాయల గణేష్ మండపం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. పలు మండపాల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అయితే వరంగల్ నగరంలోని వాసవీ నగర్లో కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరించారు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

Andhra Pradesh: వీడియో ఇదిగో, వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీళ్లలో పడిపోయిన ముగ్గురు యువకులు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒకరు

Hazarath Reddy

వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు యువకులు నీళ్లలో పడిపోయారు. ఇద్దరు తిరిగి పైకి ఎక్కగా శేఖర్ రెడ్డి అనే యువకుడు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. శేఖర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Andhra Pradesh: కాకినాడలో ఘోర విషాదం, బోరు బావి మోటారు ఎత్తుతుండగా పైపులకు కరెంటు వైర్లు తగిలి ముగ్గురు రైతులు మృతి

Hazarath Reddy

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, రాజమండ్రి జైల్లో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారులు, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీడీపీ అధినేత

Hazarath Reddy

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.

Advertisement

Group 1 Prelims Exam Cancelled: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాక్, గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ ర‌ద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కీలక తీర్పు

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌న్న పిటిష‌న్‌పై విచార‌ణ చేప్ప‌ట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. జూన్ 11వ తేదీన జ‌రిగిన ఈ ప‌రీక్ష ర‌ద్దు చేసి మ‌ళ్లి నిర్వ‌హించాల‌ని TSPSCని కోర్టు ఆదేశించింది.

AP CM Jagan: వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న జగన్.. చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం

Rudra

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వల్ప అస్వస్థత తలెత్తింది. కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు.

Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Rudra

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో

Rudra

తెలంగాణ రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

Advertisement
Advertisement