రాష్ట్రీయం

Vijay Devara Konda: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ, గుడిలో వీడియో వైరల్

ahana

హీరో విజయ్ దేవరకొండ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దర్శించుకున్నారు. ఆదివారం తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి చిత్ర బృందంతో కలసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న విజయ్ దేవరకొండ బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారిణి గీత స్వాగతం పలికారు.

One Nation - One Election: కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీ - వైవీ సుబ్బారెడ్డి

ahana

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారు.. ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం -వైవీ సుబ్బారెడ్డి

Mancherial District: మంచిర్యాలలో ఘోరం.. మేకను ఎత్తుకుపోయాడని ఆరోపిస్తూ కుర్రాడిని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు

Rudra

తాము పనిలోపెట్టుకున్న కుర్రాడు మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది.

Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో

Rudra

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Advertisement

Rains in Telugu States: వేడితో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త.. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలో కూడా..

Rudra

వర్షాకాలమైనా వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Good News For TSRTC Workers: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మరో డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం, సెప్టెంబర్ నెల వేతనంతోనే డీఏ చెల్లింపు

VNS

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC). మరో డీఏ (DA) ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏని చెల్లింపు చేయనుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేసింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను (DA) ఉద్యోగులకు చెల్లింపు చేయనుంది.

YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులు అందరూ కాంగ్రెస్ పార్టీని క్షమించాలి - వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..

ahana

వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం ఉంది. వైఎస్ఆర్ చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ ప్రకారం రెండు కాలాలు దాటిపోయింది. కాబట్టి అవతలి వారిలో రియలైజేషన్ వచ్చినపుడు.. మనలో క్షమించే మనసు రావాలి.

Korutla Deepthi Murder Case: అక్కను నేనే చంపేశా..ఒప్పుకున్న చందన... వోడ్కా తాగించి, చేతులు కట్టేసి, ప్రియుడితో కలిసి అక్కను దారుణంగా హత్య చేసిన చెల్లెలు

ahana

కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన దీప్తి అనే యువతి హత్య కేసులో తన అక్కను తానే చంపినట్లు సోదరి చందన ఒప్పుకుంది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో ఒప్పుకోలేదని అందుకే అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు చందన పోలీసుల ముందు పేర్కొంది.

Advertisement

Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి

Rudra

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.

Corning Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, భారత్‌లో తొలిసారి గొరిల్లాగ్లాస్ తయారీ కంపెనీ ఇన్వెస్టిమెంట్లు, తెలంగాణలో ఏకంగా రూ. 934 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన

VNS

రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు కార్నింగ్ కంపెనీ వెల్ల‌డించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) త‌యారీ ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కార్నింగ్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఒప్పందం కుదిరింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.

Heavy Rain Alert: రాబోయే వారంరోజులు తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీచేసిన ఐఎండీ, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

VNS

వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Andhra Pradesh Fire:విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మంటలు, ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాపులో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.

Andhra Pradesh: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్, వైసీపీ ఎంపీకి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్, కోర్టుకు వచ్చి పాస్ పోర్ట్ తీసుకువెళ్లిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

సెప్టెంబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అదే మాదిరిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

MLA Kondeti Chittibabu Health Update: వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పి.గన్నవరం ఎమ్మెల్యే, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

ఏపీలో కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు

Video: తల్లి నిర్లక్ష్యానికి పాప ఎలా బలైందో వీడియోలో చూడండి, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారిని రోడ్లపై తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఇలా నిర్లక్ష్యంగా అసలే ఉండొద్దు. చిన్నారుల చేతులను తప్పకుండా పట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. వీడియో ఇదిగో...

Advertisement

YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 7,500, బటన్ నొక్కి కౌలు అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు నిధులను విడుదల చేశారు.వారి ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

Ayyanna Patrudu Arrest: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, 41 ఏ నోటీస్ ఇచ్చిన పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుని శుక్రవారం విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే.

Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్తాన్ నుండి అక్రమంగా భారత్‌లోకి, ఆధార్ సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు

Hazarath Reddy

భార్య కోసం పాకిస్తాన్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా వచ్చిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్థాన్ యువకుడు అక్కడి నుండి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్షమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.

IT Notice to Chandrababu: రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని అభియోగాలు, చంద్రబాబుకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు మీద ఈ నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement