రాష్ట్రీయం
Budvel Land Sale Notification Out: కోకాపేట రికార్డు బుద్వేల్ బద్దలు కొడుతుందా, ఎకరా కనీస ధర రూ. 20 కోట్లుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ
Hazarath Reddyహైదరాబాద్ - కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని ద్వారా విక్రయించనున్నారు.
Kokapet Real Estate: తెలుగు రాష్ట్రాల చరిత్రలో రికార్డ్... కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2500 కోట్లకు పైగా ఆదాయం?!
Rudraతెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది.
Hyderabad Shocker: ఒత్తైన జుట్టుతో భర్తకు అందంగా కనపడాలనుకున్న భార్య.. బ్యూటీ పార్లర్ కు పయనం.. చివరకు బట్టతలగా దర్శనం.. కాపురానికే ఎసరు.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగింది??
Rudraకొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన.. ఒత్తైన జుట్టు కోసం ఆశపడిన ఓ వివాహితకు చేదు అనుభవం మిగిలింది. బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు మిడిమిడి జ్ఞానంతో చేసిన పనికి అప్పటిదాకా ఉన్న జుట్టు కూడా రాలిపోయి బట్టతల మిగిలింది.
AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్
Rudraఏపీలో దారుణం జరిగింది. వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో స్నానం చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.
Telangana Assembly Session 2023: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం, తొలి రోజు మీటింగ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతమైన ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశాలు మొదలు కాగా.. ముందుగా కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటించారు.
Telangana Crop Loan: తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభం, నేడు రూ.41 వేల లోపు రైతు రుణాలు మాఫీ, తొలిరోజు 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి
kanhaతెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి.
Chikoti Praveen: ఢిల్లీలో బిజెపి నేతలతో భేటీ అయిన గ్యాంబ్లింగ్, క్యాసినో వ్యాపారి చికోటి ప్రవీణ్..ఈడీ కేసుల నేపథ్యంలో
kanhaక్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ నేత ఎంపీ బండిసంజయ్ ను కలిశారు. అలాగే బీజేపీ నేత డీకే అరుణతో సైతం చీకోటి ప్రవీణ్ భేటీ అయ్యారు.
Telangana Assembly: అసెంబ్లీలో ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్
kanhaఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు దగ్గరికి వెళ్లి మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్న తరువాత వీరిద్దరూ పలు అంశాలపై 10 నిమిషాలు మాట్లాడుకున్నారు.
BTech Student Commits Suicide: బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య, సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyసంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి మండల పరిధిలోని విఠలాపూర్‌లో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదని బిటెక్ చదివిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు
HC Stay on Construction of House Amravati: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై స్టే విధించిన హైకోర్టు
Hazarath Reddyరాజధానిలో సామాన్యులకు ఇళ్లను నిర్మించాలనే జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Jupally Krishna Rao Joins Congress: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి తదితరులు
Hazarath Reddyఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపి మేఘా రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే హాజరయ్యారు.
Andhra Pradesh: ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్
Hazarath Reddyప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ పెళ్లి కాకపోయినా డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు.
AP Elections Gazette: ఏపీలో ఎన్నికల కోలాహలం షురూ, రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల, 175 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వీళ్లే!
VNSఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు తొలి అంకం ప్రారంభం అయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను (RO's) నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్‌ను బుధ‌వారం విడుదల చేశారు
Telangana Assembly Sessions: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం, ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం తెలుపనున్న శాసనసభ, సమావేశాలు నిర్వహిస్తారనే అంశంపై ఇవాళ రానున్న క్లారిటీ
VNSఅసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఇవాల్టి నుంచి మొదలుకానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు (Assembly Session) మొదలవుతాయి.
Conjunctivitis Symptoms: కరోనా తర్వాత కండ్లకలక లక్షణాలు ఇవిగో, ఈ సింప్టమ్స్ కనిపించాయంటే వైరస్ వచ్చినట్లే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వానలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
CM KCR Crop Loan Waiver: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, రేపటి నుంచి వ్యవసాయ రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..
kanhaరైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Hero Naresh: కోర్టులో నటుడు నరేష్‌కి ఊరట, రెండో భార్య రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశం.
kanhaసినీ నటుడు నరేష్ తన రెండో భార్య రమ్య రఘుపతిని నరేష్ నివసించే నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది
Telangana: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ ఫ్రూట్ మార్కెట్, 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన
kanhaఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం. 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం. 11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్. 56.54 ఎకరాల్లో రహదారులు. 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు - వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Jayasudha Joins BJP: బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ, పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు వెల్లడి, వీడియో ఇదిగో
Hazarath Reddyప్రముఖ తెలుగు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు.
Kid Dies in Accident: తీవ్ర విషాదం, తండ్రి కళ్ల ముందే కూతురు మీద నుంచి వెళ్లిన స్కూలు బస్సు, బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్‌ వద్ద ఘటన
Hazarath Reddyనగరంలోని బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతకు చిన్నారి బలైంది. గుంతలో బండి పడటంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడింది. చిన్నారిపై నుంచి స్కూల్‌ బస్సు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని తన తండ్రి బండి మీద తీసుకెళ్తుండగా బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్‌ వద్ద ఈ ఘటన జరిగింది.