రాష్ట్రీయం

BRS MLC Kaushik Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు.. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Rudra

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది.

Tiger Eats Grass: మహారాష్ట్ర యావత్వాల్ అడవుల్లో గడ్డి తిన్న రెండు పులులు.. అదురైన దృశ్యాన్ని ఫొటో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.. ఆహారం అరగకపోతే పులులు గడ్డి తింటాయంటున్న నిపుణులు

Rudra

ఎంత కరువొచ్చినా పులి గడ్డి మేయదని సామెత. అయితే, ఇప్పుడు దాన్ని తిరగరాయాల్సిన పరిస్థితి. అవును. పులి క్రూర జంతువు, మాంసాహారి అని అందరికీ తెలుసు. ఐతే, అలాంటి పులి గడ్డి తింటోందంటే మీరేమంటారు?

Road Accident In EG: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి.. మృతుల్లో రెండేండ్ల చిన్నారి కూడా..

Rudra

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

Amit Shah In AP: ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే, కేంద్రం ఇస్తున్న బియ్యంపై జగన్‌ ఫొటో వేసుకుంటున్నారు..ఏపీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్

kanha

ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖ పట్నంలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోడీ ఇచ్చినవే.. కేంద్రం ఇస్తున్న బియ్యం తామే ఇస్తున్నట్లు జగన్‌ ఫొటో వేసుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

JP Nadda Slams AP Govt.: ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లే.. డబ్బు సంపాదనలో బిజీగా వైసీపీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ పై బీజేపీ నేత జేపీ నడ్డా ఫైర్..

Rudra

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌‌ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి అన్నీ స్కామ్‌లేనని ఆరోపించారు.

Female Constable Saves Woman: రైలు కిందపడబోయిన ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్.. మణుగూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలు వరంగల్‌లో ఆగుతున్న సమయంలో ఘటన

Rudra

కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదంలో కిందపడ్డ ఓ ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్( నెంబర్ 12746) శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత..

TSPSC Group 1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే.. ఎగ్జామ్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు.. పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన

Rudra

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడే జరుగనున్నది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌‍పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

Minister KTR: ప్రజల భాగస్వామ్యంతోనే సుపరిపాలన సాధ్యం, ఎంతపనిచేసినా మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు దక్కవు, హైదరాబాద్ జనాభా కోటీ 25 లక్షలు దాటిందన్న కేటీఆర్

VNS

తెలంగాణ రాష్ట్రం 9 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ద‌శాబ్ది ఉత్స‌వాల్లో ఇవాళ సుప‌రిపాల‌న దినోత్స‌వం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుప‌రిపాల‌న అందిస్తున్నాం. గ‌తంలో 10 జిల్లాలు ఉండేవి. స్వ‌రాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, మండ‌లాలు, గ్రామ‌పంచాయ‌తీలు ఏర్పాటు చేసుకున్నాం.

Advertisement

Satyavati Rathod Tattooed KCR Name: కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసీఆర్‌ పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి, ఇప్పటికే కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్న సత్యవతి

VNS

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌న‌కున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ (Minister Satyavati Rathore) చాటుకున్నారు. త‌న చేతిపై కేసీఆర్ పేరును ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు (Satyavati Rathod Tattooed KCR Name) స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీం స‌హ‌చ‌రుని వారసుల‌తో మంత్రి స‌త్య‌వ‌తి ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు, పని టెన్సన్ తట్టుకోలేక మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య, భర్తతో గొడవపడి ఎయిర్‌పోర్ట్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇల్లాలు

Hazarath Reddy

కొండాపూర్ పరిధిలో మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిగా.. మరో ఘటనలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

Fire Accident In Khammam: ఖమ్మం మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం.. గోడౌన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 1500 బస్తాల పత్తి పూర్తిగా దగ్ధం

kanha

ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేస్తుంది. ఈ ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1500 బస్తాలకు పైగా పత్తి దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం మార్కెట్లో ఖరీదుదారుడు చిట్టూరు శ్రీనుకి సంబంధించిన పత్తి బస్తాలుగా గుర్తించారు.

Cyclone Biparjoy: గుజరాత్ వైపు కదిలిన బిపర్‌జాయ్ తుఫాన్, ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక, తితాల్ బీచ్‌ను మూసివేసిన అధికారులు

Hazarath Reddy

బిపర్‌జాయ్ తుఫాన్ ముప్పు తీవ్రమవుతోంది. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాన్ మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ నేడు (శనివారం) తెలిపింది

Advertisement

Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి

Rudra

తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Schools Reopen: 12వ తేదీ నుంచే స్కూల్స్ తిరిగి ప్రారంభం.. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై తెలంగాణ విద్యా శాఖ క్లారిటీ

Rudra

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పష్టతను ఇచ్చింది.

Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు

Rudra

రైతన్నలకు శుభవార్త. మరో మూడునాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

Fact Check: తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో మెడికల్ కాలేజీలు, అది కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపిన ఫ్యాక్ట్ చెక్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవం ఏంటంటే, ఈ ఏడాది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది

Advertisement

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో హనుమాన్ విగ్రహం ముందున్న ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు, నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భారీ హనుమాన్ విగ్రహం ముందు ఉంచిన ఒంటె విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. విధ్వంసం సంఘటన సోమవారం జరిగింది. సంఘటన యొక్క CCTV ఫుటేజీ కూడా బయటపడింది, దీనిలో ఒక వ్యక్తి ఒంటె విగ్రహం వైపు రాళ్ళు విసరడం చూడవచ్చు.

Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసు, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరించిన సీబీఐ కోర్టు

Hazarath Reddy

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఇటీవల భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది

TS School Reopening Date: తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన, జూన్‌ 12 నుంచి పాఠశాలలు రీ ఓపెన్‌ కానున్నట్టు వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్‌ 12) సోమవారం నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి

Telangana: గోదావరిని చూస్తుంటే హృద‌యం ఉప్పొంగిపోయింది, మంచిర్యాల బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్

Hazarath Reddy

మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ స‌జీవ‌మైన గోదావ‌రిని చూస్తుంటే త‌న హృద‌యం ఉప్పొంగిపోయింద‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement