Tirumala Update: శ్రీవారి భక్తులకు కర్రల పంపిణీ.. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా నడక దారిలో తగ్గిన భక్తులు (వీడియోతో)
చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.
Tirumala, Aug 18: చిన్నారులపై చిరుతల (Leopard) దాడుల (Attacks) కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి (Walkway) అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో తిరుమలకు (Tirumala) నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల వరకు వెళ్లేవారు. బుధవారం అలిపిరి మార్గంలో 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు. గురువారమూ ఇదే పరిస్థితి కనిపించింది.
#AndhraPradesh WHAT NEXT?!#Tirmala #TTD in a striking & shocking move started distributing sticks to pilgrims after recent instances of leopard attacks in the Tirumala walk way. Pilgrims are expected to use these sticks for self defence when encountered by wild animals.… pic.twitter.com/ZTrqCTy5Yy
— Revathi (@revathitweets) August 17, 2023
చిరుతల దాడుల కారణంగా..
చిరుతల దాడుల కారణంగా నడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది కర్రలు పట్టుకొని కనిపించారు. అంతేకాకుండా.. శ్రీవారి భక్తులకు కర్రలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Aug 18, 2023 09:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

