తెలంగాణ

Telangana: పోలీస్ ఉద్యోగం కోసం ఓ యువతి అతి తెలివి, తలపై M-సీల్ మైనపు ముక్కను అతికించుకుని శారీరక దారుఢ్య పరీక్షకు హాజరు, షాకయిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

రాష్ట్ర పోలీస్‌లో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో, మహబూబ్‌నగర్‌లో బుధవారం కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ శారీరక దారుఢ్య పరీక్షల (police recruitment) సందర్భంగా ఒక మహిళా అభ్యర్థి జుట్టులో M-సీల్ మైనపు ముక్కను (Woman tries to increase height with M-Seal) అతికించి తన ఎత్తును పెంచుకోవడానికి ప్రయత్నించారు.

JEE Main Exam: జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. పరీక్షలు ఎప్పటి నుంచంటే?

Rudra

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు, స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సంభవించిన పేలుడు, తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Telangana: వైరల్ వీడియో, హెలికాప్టర్‌ను ఆలయానికి తీసుకువెళ్లి పూజలు, కొత్తగా కొన్న హెలికాప్టర్‌కు వాహన పూజ చేయించుకున్న తెలంగాణ వ్యాపారవేత్త బోయిన్‌పల్లి శ్రీనివాసరావు

Hazarath Reddy

ప్రజలు కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలను 'వాహన పూజ' (వాహన పూజ) కోసం దేవాలయాలకు తీసుకురావడం సాధారణ దృశ్యం, అయితే #తెలంగాణకు చెందిన బోయిన్‌పల్లి శ్రీనివాసరావు అనే ఈ వ్యాపారవేత్త కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ను ఆలయానికి తీసుకెళ్లారు.అక్కడ పూజలు చేయించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Adibatla Medico Kidnap Case: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో, తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ అందులో వెల్లడి

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు (Adibatla Medico Kidnap Case) రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితుడు నవీన్‌ రెడ్డి (Naveen Reddy ) గంటపాటు మాట్లాడిన వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో అనేక అనుమానాలకు తావిస్తోంది.

Hyderabad IT Jobs: ఐటీ రంగంలో జాబ్స్ హైదరాబాద్‌ నుంచే ఎక్కువ, గతేడాది 1,57,000 మంది ఉద్యోగులను నగరం నుంచి కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ఐటీ రంగంలో గతేడాది 4,50,000 కొత్త ఉద్యోగాలు ఏర్పడగా, అందులో 1,57,000 మంది హైదరాబాద్‌ నుంచి నియమితులయ్యారని (New IT Jobs Created in India) తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమ, వాణిజ్య శాఖల మంత్రి కె.టి.రామారావు బుధవారం తెలిపారు.

BRS Office in Delhi: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రారంభోత్సవానికి హాజరైన జాతీయ నేతలు

Hazarath Reddy

ఢిల్లీలోని సర్ధార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు CM KCR. జెండా ఆవిష్కరించి బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్‌ వెంట కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్‌ యాదవ్‌లు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చాయి.

Weather Forecast: మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

BRS Office in New Delhi: దేశరాజకీయాల్లోకి బీఆర్‌ఎస్ గ్రాండ్ ఎంట్రీ, రాజశ్యామల యాగంతో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఢిల్లీకి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు

VNS

ఢిల్లీలో సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని (BRS office) ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేస్తారు. మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నవచండీ యాగం (Nava Chandiyagam) ప్రారంభం కానుంది. గణపతి హోమం కూడా జరుపుతారు.

Hyderabad Shocker: మియాపూర్‌లో మరో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం

Hazarath Reddy

హైద‌రాబాద్ మియాపూర్‌లోని ఆదిత్య న‌గ‌ర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.తనను దూరం పెడుతుందనే కోపంతో ( refusing love ) ప్రేమికుడు ప్రియురాలిపై కత్తితో దాడి (youth assaulted a young woman) చేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

Revanth Reddy vs Nirmala: లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ వార్, రేవంత్ హిందీ అంతతమాత్రమేనన్న నిర్మలా సీతారామన్, మీలా బ్రాహ్మణవాదిని కాకపోవడం వల్లే భాష వీక్ అన్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్దం (Revanth vs Nirmala) నడిచింది. లోక్‌సభలో రూపాయి వేగంగా క్షీణిస్తుండటంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

Occult Worship in School: షాకింగ్ వీడియో, రాజేంద్రనగర్ స్కూల్లో కుద్ర పూజలు కలకలం, మరోవైపు స్కూల్‌లో మాయమైన సీసీ ఫుటేజ్‌లు, భయాందోళనకు గురవుతున్న టీచర్లు, విద్యార్థులు

Hazarath Reddy

రాజేంద్ర నగర్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయ. స్కూల్‌లోని సైన్స్‌ ల్యాబ్‌తోపాటు స్టోర్‌ రూమ్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు స్కూల్‌లో సీసీ ఫుటేజ్‌లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు ద్వారా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Kavitha On CBI Raids: తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి కన్నీళ్లు రావు... నిప్పులే వస్తాయి.. సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Rudra

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దాడులకు తాను భయపడనని, తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి కన్నీళ్లు రావు... నిప్పులే వస్తాయని పేర్కొన్నారు.

Telangana Shocker: రూ.80 వేలా లేక ఇంకో కోణమా.. కొత్తగూడెం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య, గొంతు,చేతి,కాళ్ల నరాలు కట్ చేసిన కిరాతకులు, కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem district ) దారుణ హత్య జరిగింది. ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు.. ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ ని అత్యంత కిరాతకంగా కాళ్లూ, చేతుల నరాలు కట్ చేసి (Software engineer brutally murdered ) చంపారు.

Delhi Liquor Policy Case: ఆరుగంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ అధికారులు, మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాల గురించి ప్రశ్నించినట్లుగా వార్తలు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం ఆరు గంటలకు పైగా విచారించారు. ఓ మహిళా అధికారి సహా అయిదుగురు సభ్యుల సీబీఐ బృందం ఢిల్లీ నుంచి వచ్చింది.

Adibatla Medico Kidnap Case: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్టు, మాకు పెళ్లి కాలేదంటున్న యువతి, కోడలిగా వస్తానంటే అంగీకరిస్తానంటున్న నవీన్ రెడ్డి తల్లి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్‌కు గురైన యువతి కేసులో (Adibatla kidnapped woman) విచారణ జరుగుతోంది. మన్నెగూడ కిడ్నాప్‌ కేసులో మొత్తం 36 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో 32 మంది నిందితులను అరెస్టు చేశారు.

Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు, 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు, దాని విలువ దాదాపు రూ.9 కోట్లు పై మాటే..

Hazarath Reddy

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు (international drug smuggling gang) రట్టయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

YS Sharmila: అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన షర్మిల, ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Hazarath Reddy

వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించగా.. రెండ్రోజుల చికిత్స అనంతరం వైఎస్ షర్మిల గారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

BRS Office in Delhi: ఢిల్లీలో పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ తాత్కాలిక కార్యాలయం, ఈ నెల 14న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ దంపతులు, వసంత్‌ విహార్‌లో శాశ్వత కార్యాలయం

Hazarath Reddy

ఢిల్లీలో ఈ నెల 14న భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో (CM KCR to inaugurate BRS office) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Telangana: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నర్సింగ్‌ కాలేజ్‌ విద్యార్థుల బస్సు బోల్తా, సుమారు 30 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్‌ కాలేజ్‌ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు

Advertisement
Advertisement