తెలంగాణ

Andhra Pradesh Shocker: గుంటూరులో బాలికపై ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారం, లాడ్జికి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన కామాంధులు

Hazarath Reddy

గుంటూరు శివారులోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు శివార్లలోని ఓ లాడ్జిలో బుధవారం ఇద్దరు విద్యార్థులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Telangana Police Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్, పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

Telangana Shocker: చెల్లెలిపై అదేపనిగా అత్యాచారం చేయడమేందిరా కామాంధుడా, కరోనాలో రెండేళ్ల నుంచి సోదరిపై కామవాంఛ తీర్చుకున్న అన్న, బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి..

Hazarath Reddy

తెలంగాణలో సభ్యసమాజం తలదించుకునే చోటు చేసుకుంది. మృగంగా మారిన ఓ అన్న సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి (17-Year-Old Boy Rapes) ఒడి గట్టాడు.రెండేండ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకున్నది.

Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంతా బూటకం, సుప్రీంకు నివేదికను సమర్పించిన సిర్పూర్క‌ర్ క‌మిష‌న్, దిశ హత్యాచారం కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు (Disha Encounter Case) చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. 2019 డిసెంబ‌ర్‌లో హైద‌రాబాద్ స‌మీపంలో జ‌రిగిన న‌లుగురి ఎన్‌కౌంట‌ర్‌పై (Disha Accused Encounter Case) ఇవాళ సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది.

Advertisement

CM KCR Nationwide Tour: జాతీయ రాజకీయాలే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్, నేడు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం

Hazarath Reddy

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ దిశగా తాము కీలకపాత్ర పోషిస్తామని పలుమార్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన ఆయన.. నేటి నుంచి వివిధ రాష్ట్రాల పర్యటనలతో (CM KCR Nationwide Tour) పోరుకు సిద్ధమవుతున్నారు.

Ramaiah Health Condition: అతనితో 100 మొక్కలు నాటించండి, ఎలాంటి కేసులు పెట్టవద్దు, నన్ను ఢీకొట్టిన వాహనదారుడికి అదే శిక్ష అంటున్న వనజీవి రామయ్య, నిలకడగా ఆయన ఆరోగ్యం

Hazarath Reddy

తన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు.

Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, తెలంగాణ బిడ్డ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం

Hazarath Reddy

ప్రతిష్టాత్మక 'ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్' పోటీల్లో నిజామాబాద్ కు చెందిన @Nikhat_Zareen విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌ కు ప్రధాని మోదీ అభినందనలు, దేశం గర్వించేలా అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించావంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణకు చెందిన బాక్సర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మా బాక్సర్లు మమ్మల్ని గర్వించారు! మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించినందుకు @nikhat_zareenకి అభినందనలు అని తెలిపారు.

Advertisement

Doctors Remove 206 Stones: మనిషి కిడ్నీ నుండి 206 రాళ్లు తొలగించిన వైద్యులు, అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన ఘనత, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ప్రజలు ఎక్కువ నీరు తీసుకోవాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లో ఒక రోగి నుండి 206 కిడ్నీ రాళ్లను (206 Kidney Stones Removed) తొలగించారు. ఈ రాళ్ల వల్ల 56 ఏళ్ల రోగి ఆరు నెలల పాటు ఎడమ నడుము భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు, వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ నొప్పి ఇంకా తీవ్రమైంది.

PM Modi Hyderabad Tour: మే 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేసే అవకాశం, పొలిటికల్ హీట్ పెంచే అవకాశం, అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో సర్వత్రా ఆసక్తి

Naresh. VNS

: ప్రధాని మోదీ (Modi) తెలంగాణ పర్యటన రాజకీయ ఆసక్తిని రేపుతోంది. ఆయన ISB కాన్వకేషన్‌లో (ISB Convocation) పాల్గొనడానికి ఈనెల 26న ఉదయం హైదరాబాద్‌ రానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇవి రెగ్యులర్‌గా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అయినా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

IB Official Kumar Amreesh Dies: స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్‌ ఏడీ కుమార్‌ అమరేష్‌ మృతి, ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన

Hazarath Reddy

భాగ్యనగరంలోని శిల్పకళా వేదిక వద్ద విషాదం చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కోసం ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీపై నుంచి జారిపడి ఇంటెలిజెన్స్‌ బ్యూరో అడిషనల్‌ డైరెక్టర్‌ మృతి (IB Official Kumar Amreesh Dies) చెందాడు

Telangana: మందుబాబులు విన్నారా ఈ న్యూస్.. తెలంగాణలో క్వార్టర్‌ లిక్కర్‌పై రూ.20.. బీరుపై రూ. 10 పెరిగింది, నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి

Hazarath Reddy

రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్‌ లిక్కర్‌ (క్వార్టర్‌) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్‌ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Telangana: కేంద్రం ప్రతీదానిలో వేలు పెడుతోంది, రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి పంపడం ఏంటీ, మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సమరశంఖం మోగించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా బీజేపీపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించారు

Vijay Meets CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ నటుడు విజయ్‌, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టుగా వార్తలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళ సినీ నటుడు విజయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సాదరంగా ఆహ్వానించారు. విజయ్‌కి సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు.

TS Minister KTR In London: తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి, లండన్‌లో కేటీఆర్ పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న టూర్...

Krishna

తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ లాబొరేటరీని ఇంగ్లండ్‌ చెందిన సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్‌ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది.

Liquor Prices: తెలంగాణ మందుబాబులకు షాక్, మద్యం ధరలను పెంచుతూ సడెన్ షాక్, గురువారం నుంచి కొత్త ధరలు, వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు, వేటిపై ఎంత పెంచారంటే?

Naresh. VNS

మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.). గురువారం నుంచి మద్యం ధరలు (Liquor Price) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను ప్రకటించారు. బుధవారం మద్యం అమ్మకాల తర్వాత వైన్ షాపులను (Wine Shops) ఎక్సైజ్ శాఖ (Exice) సీజ్ చేస్తుంది.

Advertisement

TRS Rajya Sabha Candidates: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ‍్యర్థుల ఖరారు, డా. బండి పార్థసారధి రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌ రావు పేర్లను ఫైనల్ చేసిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

రాజ్యసభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ‍్యర్థులను (TRS Rajya Sabha candidates finalized) ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ అ‍భ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్‌ అధినేత డా. బండి పార్థసారధి రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ రావు (Parthasaradhi Reddy, Ravichandra, Damodar Rao) పేర్లను సీఎం కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు.

Vanajeevi Ramaiah: మరోసారి వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఢీకొట్టిన బైకు, ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలింపు

Hazarath Reddy

ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్‌ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను (Vanajeevi Ramaiah) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యా కాలు, చేతి, తలకు (Vanajeevi Ramaiah Injured in Road Accident) గాయాలయ్యాయి.

Telangana: బీర్ ప్రియులకు షాక్, ధరలను పెంచే యోచనలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ, ఒక్కో బీర్‌ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లుగా వార్తలు

Hazarath Reddy

తెలంగాణలో బీర్‌’ప్రియులకు చేదు వార్త. బీర్ల రేట్లు ఇప్పటికే పెరిగాయి. అయితే సర్కారు మరోసారి పెంచబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం.

Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌, సతీష్‌ చంద్రమిశ్రా ఢిల్లీ హైకోర్టుకు బదిలీ, సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలిజియం

Hazarath Reddy

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బ‌దిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార‌సు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌ను ఢిల్లీ హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని కొలీజియం పేర్కొన్న‌ది.

Advertisement
Advertisement