తెలంగాణ
Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 మందికి కోవిడ్, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,380 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105, రంగారెడ్డి జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి.
CM YS Jagan to Visit Statue of Equality: నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్, రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ముచ్చింతల్‌కు జగన్..
Krishnaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో జగన్ పాల్గొననున్నారు.
101 Goats Sacrificed For Owaisi After Attack: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కోసం 101 మేకలను బలి ఇచ్చిన అభిమాని, ఇ
Krishnaహైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి అసద్ పేరు మీద ఏకంగా 101 మేకలను బలిచ్చాడు.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకుత్ పురా పరిధిలోని బాగ్ ఎ జహానారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అసదుద్దీన్ అభిమాని.
Cold Wave in Hyderabad: తెలంగాణకు మరోసారి చలిగండం, హైదరాబాద్‌ లో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం, అలర్డ్ జారీ చేసిన ఐఎండీ
Naresh. VNSతెలంగాణను మరోసారి చలిపులి (Cold Wave) వణికించే అవకాశముందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD). రానున్న నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చలితీవ్రత (Cold Wave)మరింత పెరిగే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Department Hyderabad) వెల్లడించింది.
PM Modi Condoles: బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతిపట్ల ప్రధాని న‌రేంద్ర మోదీ సంతాపం, ట్వీట్ ద్వారా తెలుగులో సంతాపం తెలిపిన మోదీ..
Krishnaబీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ చందుప‌ట్ల జంగారెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు స‌త్య‌పాల్ రెడ్డికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.
Ch Janga Reddy Died:వాజ్‌ పేయికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ తొలితరం నేత జంగారెడ్డి కన్నుమూత, పీవీని ఓడించి, సౌతిండియాలో తొలిసారి కాషాయ జెండా ఎగురవేసిన జంగారెడ్డి
Naresh. VNSబీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. వరంగల్ జిల్లాలో (Warangal) చందుపట్ల జంగారెడ్డి (Chandupatla Jangareddy) 18 నవంబర్ 1935 న జన్మించారు.
Medaram Jatara: ఆర్టీసీ బస్సెక్కితే చాలు గద్దెల దగ్గరే దింపుతాం, మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు, మేడారానికి 3,845 ప్రత్యేక బస్సులు ఏర్పాటు
Naresh. VNSమేడారం (Medaram) భక్తుల కోసం టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. జాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 3,845 ఆర్టీసీ బస్సు (RTC Buses) సర్వీసులను తిప్పుతుంది. రాష్ట్రంలోని 51 పాయంట్స్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు(Bus servies) ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.
PM Modi to Visit Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన, పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసిన తెలంగా పోలీస్ శాఖ
Hazarath Reddyముచ్చింతల్ లో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతుల పర్యటనలకు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పర్యవేక్షించిన రాష్ట్ర DGP శ్రీ యం మహేందర్ రెడ్డి ఐ పి యస్ మరియు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శ్రీ సోమేష్ కుమార్ ఐ ఏ యస్.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,387 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 79,561 శాంపిల్స్ పరీక్షించగా... 2,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 688 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలలో 131 కేసుల చొప్పున గుర్తించారు.
PM Modi Hyd Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్, 216 అడుగుల సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ (PM Narendra Modi to Visit Hyderabad) వస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు.
Samatha Murthy Statue:రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీక, ఆయన స్పూర్తితో ముందుకెళ్తామన్న సీఎం కేసీఆర్, సతీసమేతంగా సమతామూర్తిని దర్శించుకున్న సీఎం
Naresh. VNSశ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ (Sahasrabdi Utsav of Ramanuja) ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని(Samatha Murthy statue ) పరిశీలించి పనులను సమీక్షించారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,421 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించగా... 2,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 144, రంగారెడ్డి జిల్లాలో 114, హనుమకొండ జిల్లాలో 106, నల్గొండ జిల్లాలో 100 కేసులు వెల్లడయ్యాయి.
Firing on Asaduddin Owaisi Car: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు, సురక్షితంగా బయటపడ్డ అసద్, టోల్ ప్లాజా దగ్గర 3-4 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు, పోలీసుల అదుపులో ఒక నిందితుడు
Naresh. VNSఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై (Asaduddin Owaisi ) దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు నలుగురు దుండగులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) చోటుచేసుకుంది. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు(Firing on owaisi) జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. సురక్షితంగా బయటపడిన ఆయన కాల్పుల ఘటన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు.
PM Modi's Visit to Telangana: ఈ నెల 5న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, బందోబ‌స్తుపై స‌మీక్ష‌ నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌, ప్రధాని మోదీ పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఫిబ్రవరి 5న నగరానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు (PM Modi's Visit to Telangana) సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Chief Secy omesh Kumar) గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ( review meeting with officials) నిర్వహించారు.
Constitution Not KCR's Property: కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలంటూ సీఎంపై దళిత సంఘాల నేతలు మండిపాటు, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
Hazarath Reddyదేశ రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై నిరసనలు (Constitution Not KCR's Property) వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి
COVID in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 2,646 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 2,646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు. 3,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96 శాతంగా ఉంది.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 2.850 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు
Hazarath Reddyరాష్ట్రంలో మంగళవారం 94,020 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,850 మంది వైరస్‌ బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 3.03 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.66 లక్షలకు చేరింది. తాజాగా 4,391 మంది కోలుకోగా, మొత్తం 7.27 లక్షల మంది రికవరీ అయ్యారు
Telangana: సకిని రామచంద్రయ్య, కనకరాజుకు రూ. కోటి నగదు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్, పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇరువురికి శుభాకాంక్షలు
Hazarath Reddyపద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు అతని సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.కోటి రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో సీఎంను మంగళవారం ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య కలిశారు.
Telangana CM KCR: బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఆయన బట్టలు మారిస్తే దేశం బాగుపడుతుందా, దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి, కేంద్ర బడ్జెట్ 2022పై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyకేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది దారుణమైన బడ్జెట్‌, అది పసలేని, పనికిమాలిన బడ్జెట్‌ అని, ఏ వర్గానికీ మేలు చేయని బడ్జెట్‌ అని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై (BJP, Union Budget 2022-23) మాట్లాడారు.
CM KCR On Budget 2022: కేంద్ర బడ్జెట్‌ మాటల గారడీ తప్ప ఏమీ లేదు, ఇదొక దిక్కుమాలిన, పనికిమాలిన, పసలేని బడ్జెట్, సీఎం కేసీఆర్ ఆగ్రహం
Krishna"కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.