Technology
Uber Money Tech Hub: ఏసియాలోనే తొలి 'ఉబెర్ మనీ' గ్లోబల్ టెక్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు, ఈ వేసవి నాటికి సేవలు ప్రారంభిస్తామని ప్రకటించిన సంస్థ
Vikas Mandaఇండియాలో తొలి గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఏసియా-పసిఫిక్ ప్రాంతంలోనే తొలి ఆఫీస్ కాబోతుంది. ఉబెర్ మనీ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ టీమ్స్ ఇప్పటివరకు శాన్ ఫ్రాన్సిస్కో, పాలో ఆల్టో, న్యూయార్క్ మరియు ఆమ్‌స్టర్‌డ్యాంలలో మాత్రమే ఉన్నాయి.....
Aadhar New Rule: ఆధార్‌లో బంధుత్వాలు కనిపించవు, కేవలం కేరాఫ్ మాత్రమే ఉంటుంది, సాఫ్ట్‌వేర్‌లో కొత్త అప్‌డేట్ తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyఆధార్ కార్డు (Aadhar Card) గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది. ఈ కథనం ప్రకారం ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాలు (Relationship) ఉండవు. అవేమి ఆధార్ కార్డులో కనిపించవు. ఇంతకు ముందు ఆధార్ కార్డ్‌లో సనాఫ్ అనో, డాటర్ ఆఫ్ అనో, లేకుంటే వైఫ్ ఆఫ్ తండ్రి పేరో లేకుంటే భర్త పేరో ఉంటుంది కదా? ఇక మీదట అవేమి లేకుండా ఆ రిలేషన్ స్థానంలో కేరాఫ్ అని రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
Coronavirus Vaccine: కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి, ఘనత సాధించిన భారతీయ శాస్త్రవేత్త
Vikas Mandaగత వారం కరోనావైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాల నుంచి వైరస్ ను వేరుచేయగలిగారు, ప్రొఫెసర్ వాసన్ బృందం కరోనా వైరస్ పై అధ్యయనాలు చేయడాని ముందుగా అవసరమైన పరిమాణంలో ఈ వైరస్ ను పెంచింది. ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితంతో.....
PAN Card: సెకన్లలో పాన్ కార్డు మీ చేతికి, కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎటువంటి అప్లికేషన్ పూర్తి చేయనవసరం లేదు
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ బడ్జెట్లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. వీటిల్లో పాన్ కార్డుకు సంబంధించి మార్పులు కూడా ఉన్నాయి. బడ్జెట్లో చెప్పిన వివరాల ప్రకారం.. ఇకపై పాన్ కార్డు (PAN Card) లేని వారు తమ ఆధార్ కార్డు(Aadhaar card) చూపిస్తే చాలు. వెంటనే పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.
Jio 4G Signals In Tihar Jail: తీహార్ జైల్లో జియో దందా, జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్ కంట్రోలింగ్ సాధ్యం కావడం లేదు, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన అధికారులు, కేసు విచారణ 28కి వాయిదా
Hazarath Reddyటెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. తీహార్ జైలులోని అధికారులకు ఝలక్ ఇచ్చినంత పనిచేసింది. తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్‌ జైలు లోపల జియో 4జీ సిగ్నల్స్‌ను (Jio 4G signals) నిరోధించలేకపోతున్నామని అధికారులు ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) తెలిపారు.
Poco X2 Smartphone: అసాధారణ ఫీచర్లు, సాధారణ ధరలతో పోకో ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదల, ధరలు మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaఈ ఫోన్ ధరల విషయానికి వస్తే ఇండియాలో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ పోకో ఎక్స్2 ధర రూ. 15.999/-, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999/- , 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19.999/- , ప్రారంభ ఆఫర్ కింద....
PhonePe New Feature: ఫోన్‌ పేలోకి కొత్త ఫీచర్, ఇకపై లావాదేవీలు మరింత సులువు, ఛాట్ చేస్తూనే డబ్బులు సెండ్ చేసుకోవచ్చు
Hazarath Reddyప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌ పే (PhonePe) తమ వినియోగదారుల కోసం కొత్త చాట్ ఫీచర్ (Chat Feature) ప్రవేశపెట్టింది. తమ ప్లాట్ ఫాంపై డిజిటల్ చెల్లింపులు జరిపే యూజర్ల కోసం ఫోన్‌పే ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ ఇతర మెసేజింగ్ యాప్ (Messaging App) అవసరం లేకుండానే పేమెంట్ ధ్రువీకరించవచ్చు.
Arvind Krishna To Lead IBM: ఐబీఎం సీఈఓగా మనోడే, ఐబీఎంని ముందుకు నడిపించనున్న అరవింద్‌ కృష్ణ, ఐబీఎం నూతన సీఈఓ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Hazarath Reddyప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ),(Microsoft CEO Satya Nadella) సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ),(Google and Alphabet CEO Sundar Pichai) అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ),(MasterCard CEO Ajay Banga) శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల (Adobe CEO Shantanu Narayen) సరసన మరొక భారతీయుడు చేరారు. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను(Arvind Krishna) డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది.
Jio UPI Payment Service: జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది, ఆప్సన్ ఎలా చెక్ చేసుకోవాలి ?, పేమెంట్ ఎలా చేయాలి అనే దానిపై గైడెన్స్ మీకోసం
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో పెను విప్లవాలకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) యుపిఐ పేమెంట్ రంగంలో కూడా తన ముద్రను వేసేందుకు రెడీ అయింది. గూగుల్, పేటీఎమ్, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్‌కి ధీటుగా ఇండియాలో రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్‌ను (UPI Payments Service) తీసుకొస్తోంది. ప్రస్తుత My Jio Appలోనే సరికొత్త UPI పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేసుకోవచ్చు.
Re 1 For 1 GB: రూపాయికే 1జీబి డేటా, జియోకి సవాల్ విసురుతున్న బెంగుళూరు వైఫై డబ్బా స్టార్టప్ కంపెనీ, ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
Hazarath Reddyజియో రాకతో (Jio) దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న విషయం విదితమే. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) జియో రాకతో దేశంలో డేటా టారిఫ్ వార్ మొదలైంది. ఆకాశంలో ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. అయితే ఇప్పుడు టెలికాం రంగాన్ని శాసిస్తున్న జియోకి ఓ స్టార్టప్ కంపెనీ సవాల్ విసురుతోంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఒక రూపాయికే 1GB డేటాను (Re 1 For 1 GB) అందిస్తూ రిలయన్స్ జియోకి షాక్ ఇస్తోంది.
Republic Day Offers: సామ్సంగ్ టీవీ కొంటే సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఉచితం, 'రిపబ్లిక్ డే సేల్' ఆఫర్స్ ప్రకటించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, జనవరి 31 వరకు చేసే కొనుగోళ్లపై బహుమతులు, ఫైనాన్స్ ఆఫర్లు
Vikas Mandaవినియోగదారులు వారు కొనుగోలు చేసే స్క్రీన్ పరిమాణం ఆధారంగా ఈ బహుమతులు, ఈఎంఐ ఆఫర్లు వర్తించనున్నాయి. అలాగే టీవీలపై వారంటీ 2 సంవత్సరాల పాటు లభించనుంది. జనవరి 31 వరకు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని సంస్థ తెలిపింది....
Mobile Bill May Rise: మళ్లీ పేలనున్న మొబైల్ బాంబు, టారిఫ్ ధరలను పెంచే యోచనలో కంపెనీలు, 25 నుంచి 30 శాతం వరకూ పెరిగే అవకాశం, విపరీతంగా పెరిగిన మొబైల్ వినియోగం
Hazarath Reddyటెల్కోలు మళ్లీ మొబైల్ యూజర్లపై బాంబును పేల్చేందుకు రెడీ అయింది. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం(Mobile Bill May Rise) పడనుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూజర్‌ (Mobile User) నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటమే..ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు(Telcos) మొబైల్‌ టారిఫ్‌ను(Mobile tariff) మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
GSAT-30: ఈ ఏడాది ఇస్రో ఆరంభం అదుర్స్, నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లిన GSAT 30, ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఇస్రో శాటిలైట్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ( ISRO)ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఎరియన్‌-5 రాకెట్‌ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
TRAI Good News: కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.130కే 200 ఛానల్స్, 12 రూపాయలకే నచ్చిన స్పోర్ట్స్ ఛానల్, తాజాగా సవరణలు చేసిన ట్రాయ్
Hazarath Reddyకేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) (Telecom Regulatory Authority of India (TRAI))శుభవార్తను చెప్పింది. ట్రాయ్ తాజా సవరణల ప్రకారం బిల్లు భారం ఇకపై కాస్త తగ్గనుంది. కొత్త సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.
Free Jio Wi-Fi Calling: జియో కస్టమర్లకు శుభవార్త, ఉచితంగా వైఫై కాలింగ్‌ సేవలు, జియో వైఫై కాలింగ్‌ను సపోర్ట్‌ చేసే ఫోన్ల లిస్టులో మీది ఉందో లేదో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyటెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు వైఫై కాలింగ్‌ పేరిట (Free Jio Wi-Fi calling)మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జియో వినియోగదారులు (Jio Users) ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి ఉన్నా సరే ఆ వైఫై ద్వారా వాయిస్‌, వీడియో కాల్స్‌ (Voice, Video Calls) చేసుకోవచ్చు. జియో యూజర్ల కోసం ప్రత్యేకించి ఈ ఫీచర్ ఉచితంగా అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Realme 5i Smartphone: బడ్జెట్ ధరలో రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మిడ్ బడ్జెట్ రేంజ్‌లో 'రియల్‌మి 5ఐ' (Realme 5i) స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమంటే, ఇందులో వెనక వైపు 4 క్వాడ్ కెమెరాలు ఉన్నాయి....
WhatsApp Tricks: వాట్సప్ వెబ్‌లో ఈ ట్రిక్స్ ప్రయత్నించారా..?, రెండు అకౌంట్లను ఎలా రన్ చేయవచ్చు..,వీడియోలు నేరుగా ఎలా చూడవచ్చు..,ఎమోజీలకు షార్ట్ కట్ ఏంటీ..,మరిన్ని వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyమెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ (WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ (WhatsApp Web) ప్రవేశపెట్టిన సంగతి విదితమే. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ISRO Missions 2020: చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం, ఈ ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నట్లు వెల్లడించిన ఇస్రో చైర్మన్ కే. శివన్
Vikas Mandaఈ మిషన్ కు అయ్యే ఖర్చు చంద్రయాన్ -2 కంటే తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి, బహుశా నవంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతాయని ఇస్రో వర్గాల నుంచి వెల్లడవుతున్న సమాచారం.
PAN-Aadhaar Linking: భయపడకండి, పాన్-ఆధార్ లింక్ గడువును కేంద్రం పొడిగించింది, 2020 మార్చి 30 లోపు ఎప్పుడైనా మీరు లింక్ చేసుకోవచ్చని తెలిపిన ఆదాయపు పన్ను శాఖ
Hazarath Reddyఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ (PAN-Aadhaar Linking) చేయలేదని భయపడుతున్నారా.. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఆధార్‌తో (Aadhaar)పాన్‌ (PAN)వివరాలను లింక్‌ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్స్ (సీబీడీటీ)(Central Board of Direct Taxes)శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో ముగియనున్న గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది.
LED TV Free On LG G8X ThinQ: ఎల్‌జీ బంపరాఫర్, మొబైల్ కొంటే టీవీ ఉచితం, LG G8X ThinQపై ఆఫర్ ప్రకటించిన కంపెనీ, జూన్ 15 వరకు అందుబాటులో..,స్మార్ట్‌ఫోన్ ధర రూ.49 వేల 999
Hazarath Reddyన్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు,(Discounts) ఆఫర్లు (Offers) ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఎల్‌జీ(LG) కంపెనీ తమ సెల్ ఫోన్ కొంటే టీవీ ఫ్రీగా(LED TV Free On LG G8X ThinQ) తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. ఈ ఫోన్ ద్వారా వినియోగదారులకు టీవీని ఉచితంగానే డెలివరీ చేస్తామని ఆ కంపెనీ ప్రకటిస్తోంది.