టెక్నాలజీ

Poor Technology at Work: వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగాలు వదులుకోనున్న 40 శాతం మంది భారతీయులు, పనిలో సాంకేతికత సరిగా లేకపోవడమే కారణం

Hazarath Reddy

నాసిరకం టెక్నాలజీ సాధనాల వల్ల కంపెనీలకు ఏడాదికి ఆరు నెలల పని గంటలు ఖర్చవుతున్నందున, వర్క్ టెక్నాలజీ ఉత్పాదకతను అడ్డుకోవడంతో దాదాపు 40 శాతం మంది భారతీయ ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో తమ ఉద్యోగాలను వదులుకునే ఆలోచనలో ఉన్నారని కొత్త నివేదిక బుధవారం వెల్లడించింది.

Smartwatch Saves Life: గుండెపోటుతో కుప్పకూలిన సీఈఓ, భార్యను అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడిన స్మార్ట్‌ వాచ్‌

Hazarath Reddy

బ్రిటన్‌లో స్మార్ట్‌ వాచ్‌ హాకీ వేల్స్‌ కంపెనీ సీఈవో 42 ఏళ్ల పాల్‌ వాపమ్‌ ప్రాణాలు కాపాడింది. మోరిస్టన్‌ ప్రాంతంలో నివసిస్తున్న సీఈఓ మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లాడు. ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఇంట్లో ఉన్న భార్య లారాకు ఫోన్‌ చేశాడు.

Pralay Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం, ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం, 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది

Hazarath Reddy

ఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది.భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది

Aditya-L1 Update: సూర్యుడిపై పరిశోధనలు, భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ఫోటోను పంపిన ఆదిత్య-ఎల్‌1

Hazarath Reddy

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది

Advertisement

Wipro Ends Work From Home: వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే, ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో, రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది.ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి.

Predictions on End of Humanity: మానవాళి అంతంపై సంచలన నివేదిక వెలుగులోకి, సూపర్ ఖండం ఏర్పడి భూమి మీద మానవజాతి అంతరించిపోతుందని అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

మానవ జాతి అంతంపై సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు

Online Betting Apps: మహదేవ్ బుక్‌తో పాటుగా 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంపై మండిపడిన కేంద్రం

Hazarath Reddy

ఇప్పటికే ED నుండి కోష్ కింద, అక్రమ బెట్టింగ్ యాప్ మహాదేవ్ ఆన్‌లైన్ బుక్‌తో పాటు మరో 21 సాఫ్ట్‌వేర్ మరియు వెబ్‌సైట్‌లను ప్రభుత్వం ఆదివారం నిషేధించింది. మహదేవ్ బుక్ తో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లపై బ్లాక్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఒక ప్రకటనలో తెలిపింది.

AI-Generated Nude Pics: దారుణం, ఏఐ ఉపయోగించి విద్యార్థినుల నగ్న చిత్రాలు తయారు చేసిన స్కూల్ విద్యార్థులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Hazarath Reddy

ఒక విద్యా సంస్థలో మగ విద్యార్థుల మొబైల్ ఫోన్స్ లో AI రూపొందించిన షార్ట్‌లతో ఉన్న మహిళా విద్యార్థుల నగ్న చిత్రాలు కనిపించడంతో పాఠశాల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాన్‌హాటన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న వెస్ట్‌ఫీల్డ్ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది

Advertisement

Infosys Ends Work From Home: నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, వర్క్‌ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన

Hazarath Reddy

వర్క్‌ ఫ్రం హోమ్‌ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.కింది స్థాయి ఉద్యోగులు ప్రతి నెలా కనీసం పది రోజుల పాటు కార్యాలయానికి తిరిగి రావాలని ఇన్ఫోసిస్ తన పని విధానంలో గణనీయమైన మార్పును చేస్తోంది.

Piyush Goyal on Hacking: ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చు, ప్రతిపక్ష ఎంపీల ఐ ఫోన్ హ్యాకింగ్ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి పియోష్ గోయెల్

Hazarath Reddy

ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.ఫోన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి.. వారిని (Opposition Leaders) ఎవరో ప్రాంక్‌ (Pranked) చేసి ఉండొచ్చంటూ వ్యాఖ్యానించారు. ‘విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.

New Paytm Feature: రైలు టికెట్‌ బుకింగ్‌పై పేటీఎం నుంచి అదిరిపోయే ఫీచర్, దీంతో మీకు ఇకపై రైల్లో సీటు గ్యారంటీ, కొత్త ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ దిగ్గజం పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్‌ బుక్‌ చేసుకోవడం ద్వారా కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్‌ పొందొచ్చని వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది.

Tech Layoffs: కొనసాగుతున్న భారత ఐటీ రంగం సంక్షోభం, ఆరు నెలల్లో 51 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన కంపెనీలు, ఇంతలా తొలగింపులు ఎందుకు జరుగుతున్నాయి

Hazarath Reddy

గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారతీయ ఐటీ పరిశ్రమ (IT Sector) సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీని ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి రోడ్డు మీద పడ్డారు. భారతదేశంలోని టాప్​ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్​ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది.

Advertisement

Tech Layoffs: ఐటీ జాబ్ ఇంటర్యూ కోసం నిరుద్యోగులు వేలల్లో ఎలా తరలివచ్చారో వీడియోలో చూడండి, 6 నెలల్లోనే 52వేల ఉద్యోగాలు ఔట్

Hazarath Reddy

2023-34 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని గణాంకాల ప్రకారం.. సంవత్సర ప్రారంభంలో భారతదేశంలోని టాప్​ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్​ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది

Jio Prima 4G Phone: వాట్సాప్, యూట్యూబ్‌తో జియో నుంచి కొత్త ఫోన్, రూ. 2599కే జియో ప్రైమా 4Gని లాంచ్ చేసిన రిలయన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

రిలయన్స్ జియో తన కొత్త ఫోన్ JioPhone Prima 4Gని విడుదల చేసింది. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో ప్రదర్శించింది మరియు దీపావళి నాటికి ఇది అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే, ఫోన్ ఇప్పుడు JioMart వెబ్‌సైట్‌లో వివరాలతో జాబితా చేయబడింది

'State-Sponsored Attack' Warning on iPhone: ఆ బెదిరింపు నోటిఫికేషన్‌లు తప్పుడు అలారాలు కావచ్చు, ప్రతిపక్షాల హెచ్చరికల వ్యాఖ్యలపై స్పందించిన ఆపిల్

Hazarath Reddy

శశి థరూర్, ప్రియాంక చతుర్వేది, మహువా మోయిత్రా, పవన్ ఖేరాతో సహా పలువురు ప్రముఖ ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ఆపిల్ నుండి తమకు హెచ్చరికలు అందాయని తెలిపిన తర్వాత Apple అక్టోబర్ 31, మంగళవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Aadhaar Data Leak: 81 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్, రూ. 65 లక్షలకు డార్క్ వెబ్‌లో బేరానికి పెట్టిన హ్యాకర్, అప్రమత్తమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా హ్యకర్లు రెచ్చిపోతున్నారు. విలువైన సమాచారాన్ని దొంగిలించి అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు.

Advertisement

Mukesh Ambani Receives 3rd Death Threat: ముఖేష్ అంబానీకి మూడో బెదిరింపు మెయిల్, ఈ సారి ఏకంగా రూ. 400 కోట్లు డిమాండ్ చేసిన అగంతకులు

Hazarath Reddy

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా మూడోసారి బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈమెయిల్‌ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Apple Laptops: కొత్త ల్యాప్‌ టాప్‌ లు ఆవిష్కరించిన యాపిల్.. ఐ మ్యాక్, థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ విడుదల.. మరింత మెరుగైన పనితీరుతో వచ్చిన ఉత్పత్తులు.. ‘స్కేరీ ఫాస్ట్’ ఈవెంట్‌లో భాగంగా ఆవిష్కరించిన కంపెనీ

Rudra

యాపిల్ కంపెనీ సోమవారం కొత్త ఐమ్యాక్, ల్యాప్‌ టాప్‌ లతోపాటు థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ని ఆవిష్కరించింది. మెరుగైన ఫెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ హార్స్‌ పవర్‌‌ తో ఎం3 చిప్‌ ని అందించినట్టు తెలిపింది.

Hanuman Drone Video: వీడియో ఇదిగో, దసరా ఉత్సవాలను ఆకాశంలో ఎగురుతూ చిత్రీకరించిన హనుమంతుడు, వైరల్ అవుతున్న ఆంజనేయుడి డ్రోన్

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా రోజున ఆంజనేయుడు డ్రోన్ రూపంలో ఎగురుతూ కనిపించాడు. విషయంలోకి వెళితే..అంబికాపూర్‌లో ఈ నెల 24న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలను డ్రోన్ ద్వారా చిత్రీకరించాలనుకున్నారు

Jio SpaceFiber: జియో మరో సంచలనం, ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత గిగా-ఫైబర్ సేవలు, నాలుగు రాష్ట్రాల్లో జియో స్పేస్‌ఫైబర్ అందుబాటులోకి..

Hazarath Reddy

రిలయన్స్ జియో శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అందుబాటులో లేని ప్రాంతాల్లో అత్యంత వేగవంతమైన, సరసమైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగా-ఫైబర్ సేవను విజయవంతంగా ప్రదర్శించింది.

Advertisement
Advertisement