Technology
Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్‌‌ ప్రశ్నార్థకం.. సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి
Rudraజాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది.
52 Lac Sim Deactivated By Center: 52 లక్షల సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసిన మోదీ సర్కారు, బ్లాక్ లిస్టులో 67,000 మంది డీలర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Hazarath Reddyకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను మోసపూరితంగా పొందినట్లు గుర్తించి, డీయాక్టివేట్ చేసిందని తెలిపారు.
Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ అంటూ ఇలా మెజేస్ వస్తే కంగారు పడకండి, కేంద్రమే ఆ సందేశాన్ని ఎందుకు పంపిందో తెలుసుకోండి
Hazarath Reddyగురువారం (జూలై 20) ఉదయం భారతీయులు తమ మొబైల్ ఫోన్‌లలో అకస్మాత్తుగా అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్‌లను అందుకున్నారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ నుండి బహుళ నగరాల్లో పరీక్ష హెచ్చరిక అందడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు
Chandrayaan-3 Mission: జయహో భారత్, చంద్రునిపై విక్రమ్ అడుగు పెట్టేది ఆ రోజు తెల్లవారుజామునే, అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం
Hazarath Reddyజాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3 Update: ఇక చంద్రుని మీద దిగడమే తరువాయి, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌, ప్రకటించిన ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేయబడిందని తెలిపింది. చంద్రయాన్-3 యొక్క చంద్రుని-బౌండ్ విన్యాసాలను ఇస్రో పూర్తి చేసిన తర్వాత రోజు ఈ పని కూడా సక్సెస్ అయినట్లు ప్రకటించింది.
New York City Bans Tiktok: టిక్‌టాక్‌పై అగ్రరాజ్యంలో ఆంక్షలు, మా డేటాను చైనాతో పంచుకోలేమంటూ న్యూయార్క్‌ ప్రభుత్వం వెల్లడి, వినియోగదారుల గోప్యను రక్షించేందుకు చర్యలని ప్రకటన
VNSన్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను (Tiktok) నిషేధించారు. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు.
Chandrayaan 3 Mission Update: చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చందమామపై దిగే అవకాశం
Hazarath Reddyఇస్రో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ సక్సెస్ తో లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు.
'Made in India' AirPods: హైదరాబాద్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తి
Hazarath Reddyహైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీ ప్లాంట్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐఫోన్ ఎయిర్ పాడ్స్ తయారీ చేయనుంది. డిసెంబరు 2024 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
24 Lakh Twitter Handles Blocked: గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున ట్విట్టర్ ఖాతాలు బ్లాక్‌, ఏకంగా 25 లక్షలకు పైగా అకౌంట్లు బ్లాక్ చేసిన ఎక్స్‌
VNSనిబంధనలను ఉల్లంఘించిన వినియోగదారులపై ఎక్స్ (Twitter) కఠిన చర్యలు తీసుకుంటోంది. గత జూన్‌, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 మంది ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తాజాగా వెల్లడించింది. బ్లాక్‌ చేసిన వాటిలో చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించినవి, అశ్లీలతను ప్రోత్సహించే ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి.
Center Alert for Google Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని లేకుంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అలర్ట్
Hazarath Reddyమినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న ఏజెన్సీ అయిన భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల Google Chrome వినియోగదారులకు హెచ్చరికను జారీ చేసింది. గూగుల్‌ క్రోమ్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది
Luna-25 Mission Launched: చంద్రయాన్‌-3కి పోటీగా రష్యా ప్రయోగం, భారత్ కంటే ముందుగానే చంద్రుడి దక్షిణదృవానికి చేరుకోనున్న రష్యా లునార్
VNSరాజధాని మాస్కోకు తూర్పున 5500 కిలో మీటర్ల దూరంలో ఉన్న అముర్ ఒబ్లాస్ట్‌లోని వోస్టోనీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా 25ను ప్రయోగించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా దీన్ని ప్రయోగించినప్పటికీ.. చంద్రయాన్ (Chandrayaan) కంటే ముందే చంద్రుడిపై అడుగు పెట్టనుందని చెబుతున్నారు.
Wipro Walk In Interview: విప్రో వాకిన్ ఇంటర్వూలకు పోటెత్తిన నిరుద్యోగులు, ఇంటర్వూ సెంటర్ ముందు బారులుతీరిన 10వేల మంది, కిటకిటలాడిన కోల్‌కతా విప్రో క్యాంపస్‌
VNSప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలు మొదలు అన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ (Lay offs) ప్రకటించాయి.
Jio Independence Offer: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో యూజర్లకు బంపరాఫర్, కొత్త ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడితో లభించే బెనిఫిట్లు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో తన యూజర్లకు సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.2,999 చెల్లిస్తే రోజువారీగా 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్లు పొందొచ్చు.
SBI Card Enables RuPay Credit Cards On UPI: రూపే క్రెడిట్ కార్డు ఉన్నవారు నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు, యూపీఐతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయడం ఎలాగో తెలుసుకోండి
Hazarath Reddyప్రభుత్వ రంగ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అనుబంధ ఎస్బీఐ కార్డ్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డులను రూపే ప్లాట్‌ఫామ్ మీద యూపీఐతో అనుసంధానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
UPI Lite: యూపీఐ లైట్‌ లిమిట్‌ రూ. 500 పెంపు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుంగా మీరు ఇకపై 500 వరకు పేమెంట్ చేసుకోవచ్చు
Hazarath Reddyడిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించిన యూపీఐ లైట్‌లో (UPI lite) పేమెంట్‌ కోసం ఉన్న పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సంద్భంగా ఈ విషయాన్ని తెలిపారు.
Chandrayaan 3: భూమి, చంద్రుని ఫోటోలను తీసిన చంద్రయాన్ 3, ఆగస్టు 23న చంద్రునిపై అడుగుపెట్టనున్న భారతదేశం మూడవ చంద్రయాన్ మిషన్
Hazarath Reddyచంద్రయాన్-3, భారతదేశం మూడవ చంద్ర మిషన్. తాజాగా భూమి, చంద్రుని యొక్క ఆకర్షణీయమైన చిత్రాలను ఆవిష్కరించింది, ఇది ప్రయోగ రోజున లాండర్ ఇమేజర్ (LI) కెమెరా చంద్ర కక్ష్యలోకి పంపిన ఒక రోజు తర్వాత లియాండర్ క్షితిజసమాంతర వెలాసిటీ కెమెరా (LHVC) ద్వారా ఈ ఫోటోలను తీసింది.
Dell Layoffs: డెల్ కంపెనీలో లేఆప్స్, సేల్స్ టీంను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం
Hazarath Reddyడెల్ కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. సేల్స్ టీం ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్ర‌తినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగుల‌కు సాయం అందించేందుకు కంపెనీ క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని తెలిపారు.
Wilko: భారీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో, ఆందోళనలో 12 వేల మంది ఉద్యోగులు
Hazarath Reddyబ్రిటన్ లోని ప్రముఖ రీటైలర్‌ సంస్థ విల్కో భారీ న‌ష్టాల్లో కూరుకుపోయింది. కార్యకలాపాలకు నిధుల లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో అందులో ప‌నిచేస్తున్న 12 వేల మంది ఉద్యోగాలు ప్ర‌మాదం పడ్డాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, విల్కో యూకే దాదాపు 400 స్టోర్లతో పాటు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
Chandrayaan-3: జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. మరోసారి కక్ష్య కుదింపు.. చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో ఇదిగో..
Rudraఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటోను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆ ఫోటో ఇదిగో..
Chandrayaan 3 Mission Update: కీలకమైలురాయి దాటిన చంద్రయాన్-3, భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-3, ఆగస్ట్ 24 న ల్యాండింగ్ అయ్యే అవకాశం
VNSఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్‌-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.