World

COVID19 in TS: నిఫా వైరస్‌పై కోవిషీల్డ్ లాంటి టీకా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి; తెలంగాణలో కొత్తగా 298 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 325 మంది రికవరీ

Team Latestly

కోవిషీల్డ్ ఫార్ములా కలిగిన వ్యాక్సిన్ అందించబడినవి నిఫా వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పోరాడినట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో కరోనావైరస్ ను ఎదుర్కొనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇకపై నిఫా వైరస్ పై కూడా పోరాడే సంజీవనిగా...

Panjshir Valley: పచ్చటి లోయ పంజ్‌షీర్‌పై పట్టు సాధించిన తాలిబన్లు, గవర్నర్‌ కార్యాలయంపై ఎగిరిన తాలిబన్ల జెండా, ఇంకా బయటకు రాని దాడుల నష్టం వివరాలు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై (Panjshir Valley) పట్టు సాధించేందుకు గత కొద్ది రోజులుగా తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు అక్కడ వారు పై చేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి (Taliban Say They Have Taken Panjshir Valley) తీసుకున్నారు.

Fayyaz-ul-Hassan Chohan: పళ్ల‌తో కొరికి రిబ్బన్ కట్ చేసిన పాకిస్తాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్, క‌త్తెర‌ పదునుగా లేకపోవడంతో ఘటన, వైరల్ అవుతున్న క్లిప్

Hazarath Reddy

ఓ దుకాణాన్ని ప్రారంభించ‌డానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బ‌న్‌ను క‌త్తెర‌తో కాకుండా పళ్ల‌తో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ (Goes Viral in Social Media) అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్త‌గా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ (Fayyaz-ul-Hassan Chohan) వెళ్లారు.

COVID19 in India కరోనా కొత్తవేరియంట్లతో జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ; భారత్‌లో కొత్తగా 45,352 కోవిడ్ కేసులు, 366 మరణాలు నమోదు, ఒక్క కేరళ నుంచే 32 వేలకు పైగా కేసులు నిర్ధారణ

Team Latestly

దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 74,84,333 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 67.09 కోట్లు దాటింది...

Advertisement

Man Cuts His Penis: వీడు మనిషేనా, తన పురుషాంగాన్ని కోసి రోడ్డు మీద విసిరేశాడు, కారణం ఈ ప్రపంచాన్ని కాపాడటానికట, యూఎస్‌లోని టేనస్సీలో దారుణ ఘటన

Hazarath Reddy

యూఎస్ లోని టేనస్సీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు తన మర్మాంగాన్ని (Man cuts off His penis) కోసుకున్నాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే... 39 ఏళ్ల టైసన్ గిల్‌బర్ట్, టెన్నిస్సీలోని కుక్‌విల్లేలో నివసిస్తున్నాడు, అతడిని పోలీసులు వెంబడించినప్పుడు (police chase) కారు నుండి తన పురుషాంగాన్ని విసిరేశాడు.

US Leaves Afghanistan: 20 ఏళ్ళ తరువాత..ఆఫ్ఘ‌నిస్థాన్‌‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన అమెరికా బలగాలు, ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి ఇండియాకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపిన తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి జ‌బిహుల్లా ముజాహిద్

Hazarath Reddy

తాలిబన్లు ఆక్రమించిన ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అమెరికా బ‌ల‌గాల ( US Troops ) ఉప‌సంహ‌ర‌ణ నేటితో ముగిసింది. బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌ను పెంట‌గాన్ ధ్రువీక‌రించింది. ఈ నెల 31వ తేదీలోగా బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ (US Leaves Afghanistan) పూర్త‌వుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికా సేన‌లు ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి వెళ్లిపోయాయి.

COVID-19 Variant C12: మళ్లీ ఇంకో కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల్లో కరోనా C.1.2 వేరియంట్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌కు సైతం ఈ కొత్త వేరియంట్ లొంగదని నివేదికలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ సరికొత్త వేరియంట్లతో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో C.1.2 అనే కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను(New Covid variant) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Kabul Airport Attack: మళ్లీ భారీ పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్ ఎయిర్‌పోర్ట్, నిన్న ఒక్కరోజే 5 రాకెట్ దాడులు, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటిని తిప్పి కొట్టామని తెలిపిన అమెరికా, రేపు కాబూల్ నుంచి వెళ్లనున్న యుఎస్ చివరి విమానం

Hazarath Reddy

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్‌ దాడులు (Kabul Airport Attack) జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని వైట్ హౌస్ పేర్కొంది.

Advertisement

Afghanistan's Economic Crisis: తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్‌‌లో మిన్నంటిన ఆకలి కేకలు, ప్రపంచ దేశాలు ఆర్థిక సాయం ఆపివేయడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశం, వీటికి తోడయిన కరోనా మహమ్మారి, వ్యవసాయ కరువు

Hazarath Reddy

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశం కావడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. అంతర్జాతీయ సహకారంతో ఇప్పటిదాకా ముందుకు సాగుతూ వచ్చిన ఆ దేశం తాలిబన్ల రాకతో పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి (Afghanistan's Economic Crisis) కూరుకుపోయింది.

Deer Tested COVID Positive: అమెరికాలో జింకకు కరోనావైరస్, ప్రపంచంలోనే తొలికేసు, అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని వెల్లడించిన అమెరికా వ్యవసాయ శాఖ

Hazarath Reddy

ఇప్పటివరకు మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనావైరస్ మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైంది. తొలిసారిగా అమెరికాలో జింకకు కరోనా వైరస్‌ (Deer Tested COVID positive) సోకింది. యుఎస్‌లోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ (U.S. Reports world's first deer with COVID-19) సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది.

Kabul Airport Attack Row: 24 గంటల్లో కాబూల్ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి, కచ్చితమైన సమాచారం ఉందని తెలిపిన అమెరికా అధ్యక్షుడు, విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ

Hazarath Reddy

కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి (Kabul airport attack) జరిపి వందల మంది ప్రాణాలను తీసుకున్న సంగతి విదితమే. అయితే తాజాగా రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్‌ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి (Kabul Airport Attack Row) జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రకటించారు.

Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం

Hazarath Reddy

కరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. ఆ వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని (persistent symptoms after one year) తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Advertisement

Afghanistan: ఉగ్రవాద సంస్థపై అమెరికా వేట, ఐసిస్ శిబిరాలే ల‌క్ష్యంగా డ్రోన్‌ల‌తో విరుచుకుపడిన అగ్రరాజ్యం, ఎయిర్‌పోర్ట్‌ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు

Hazarath Reddy

తమ సైనికులను పొట్టనపెట్టుకున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకార వేట (US Airstrike Targets ISIS ‘Planner’ in Afghanistan ) మొదలైంది. వెంటాడి.. వేటాడి మట్టుపెడతామని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించి కొన్ని గంటలు గడవకముందే.. దాడులకు దిగి లక్క్ష్యం పూర్తి చేసింది.

Kabul Blasts: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 72 మంది దుర్మరణం మరియు వంద మందికి పైగా గాయాలు, తామే జరిపినట్లు ప్రకటించిన ఐఎస్, వెంటాడి.. వేటాడి పగ తీర్చుకుంటామన్న యూఎస్

Vikas Manda

జోబైడెన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ "ఈ దాడికి పాల్పడిన వారికి, అలాగే అమెరికాకు హాని చేయాలని కోరుకునే ఎవరికైనా ఇది తెలిసే ఉంటుంది - మేము ఎవర్నీ క్షమించము, దేనిని మర్చిపోము, బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం...

Afghanistan Updates: అప్ఘనిస్తాన్‌లో పరిస్థితి ప్రస్తుతం చాలా క్షిష్టంగా ఉంది, భారతీయులను తరలించటమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్

Team Latestly

ప్రస్తుతం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అక్కడి నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని తరలించడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది మంత్రి తెలిపారు. అఫ్ఘాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను తరలించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు....

COVID19 in India: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి, కొత్తగా 46,164 కోవిడ్ కేసులు మరియు 607 మరణాలు నమోదు; ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 31 వేలకు పైగా కేసులు నిర్ధారణ

Team Latestly

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికంటే ఎక్కువ కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 31,445 కేసులు 215మరణాలు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా కేరళలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది...

Advertisement

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ నుంచి ఐదు నెలలే రక్షణ, ఆ తర్వాత దాని ప్రభావం క్షీణిస్తోందని తెలిపిన బ్రిటన్ పరిశోధకులు, బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్న బ్రిటన్

Hazarath Reddy

వ్యాక్సిన్‌ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తర్వాత క్షీణిస్తోందని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ( UK study on COVID-19) వెల్లడైంది. వారు వివిధ రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలు జరిపారు.

Taliban: తాలిబన్లు ఎంతటి క్రూరులంటే..మహిళలను చంపి ఆ శవంతో సెక్స్ చేస్తారు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను వారి సుఖం కోసం పంపాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన అఫ్గనిస్తాన్‌ మహిళ

Hazarath Reddy

అఫ్ఘానిస్థాన్‌ ను కైవసం చేసుకున్న తాలిబన్ల ఆకృత్యాలు, దారుణాలపై అక్కడి నుంచి ఇండియాకు పారిపోయి వచ్చిన మహళి బయటి ప్రపంచానికి తెలిపింది. తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని అందుకే దేశం విడిచి పారిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్‌ (Afghanistan) మహిళ ముస్కాన్‌ తెలిపారు.

Syed Ahmed Shah Sadat: నాడు ఐటీ శాఖ మంత్రి..నేడు పిజ్జా డెలివరీ బాయ్, జర్మనీలో ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్న ఆప్ఘనిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌, పొట్టకూటి కోసం తప్పదంటున్న రాజకీయ నేత

Hazarath Reddy

అఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు ఐటీ శాఖా మంత్రిగా (Afghanistan’s Former IT Minister) పనిచేసిన రాజకీయ నేత ఇప్పుడు జర్మనీలో పిజ్జాలు డెలివరీ (PIzza Delivery Boy in Germany) చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. మొన్నటిదాకా అధికారంలో ఉండి కూడా పొట్టకూటి కోసం ఇప్పుడు పిజ్జాబాయ్ అవతారమెత్తాడు.

COVID Research: కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు

Hazarath Reddy

రాబోయే 60 సంవత్సరాలలో ప్రపంచం కోవిడ్ -19 లాంటి మహమ్మారిని చూస్తుందనే నివేదికలు (COVID-19-Like Pandemic May Hit Within Next 60 Years) కలవరం పుట్టిస్తున్నాయి. ఈ భయంకర వ్యాధుల నుంచి వాటిని నివారించడానికి మరియు నియంత్రించడానికి ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని పరిశోధకులు ఈ సంధర్భంగా నొక్కి చెప్పారు.

Advertisement
Advertisement