World

Donald Trump Returns to X: ఎక్స్‌లోకి అడుగు మళ్లీ అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్, మగ్ షాట్ పేరుతో కామెంట్, ఎన్నికల జోక్యం.. లొంగేది లేదంటూ క్యాప్షన్

Hazarath Reddy

BRICS Summit 2023: బ్రిక్స్‌-2023 సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ ముచ్చట్లు, ఏం మాట్లాడుకున్నారనే దానిపై చర్చ వైరల్

Hazarath Reddy

బ్రిక్స్‌-2023 సదస్సులో ఇవాళ ప్రధానకర్షణగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిలిచారు. కరచలనంతో పాటు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్నాయి. బ్రిక్స్‌కు హాజరైన నేతలు వేదికపైకి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. జింగ్‌పిన్‌తో మోదీ ఏదో ముచ్చటించారు.

BRICS Summit 2023: బ్రిక్స్‌లోకి మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమలులోకి, ఆ ఆరు దేశాలు ఇవే..

Hazarath Reddy

జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌-2023 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయిన సంగతి విదితమే. ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్‌’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్‌’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాలని ఈ గ్రూప్‌ నిర్ణయించింది.

Pakistan's Media on Chandrayaan-3: భారత్‌ను ఆకాశానికి ఎత్తేసిన పాకిస్తాన్ మీడియా, పత్రికల మొదటి పేజీలో ‘చంద్రయాన్‌-3’ చారిత్రక విజయం కవరేజ్‌

Hazarath Reddy

దాయాది దేశానికి భారత్ కు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, పాకిస్తాన్ మీడియా ఈ రోజు భారతదేశ చారిత్రాత్మక చంద్రుని ల్యాండింగ్‌కు మొదటి పేజీ కవరేజీని ఇచ్చింది. పాక్ మాజీ మంత్రి దీనిని భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు "గొప్ప క్షణం" అని కూడా పేర్కొన్నారు.

Advertisement

Nepal Bus Accident: 26 మంది యాత్రీకులతో నేపాల్‌లో లోయలో పడిన బస్సు, ఆరుమంది భారతీయులతో సహా ఏడు మంది మృతి

Hazarath Reddy

నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 26 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. జీత్‌పూర్ సిమారాలోని చురియమై ఆలయం సమీపంలో బస్సు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా.. అందులో ఆరుగురు భారతీయులేనని నేపాల్ అధికారులు తెలిపారు.

Anand Mahindra on Chandrayaan-3: మరుగుదొడ్లే లేని వీళ్లకి చంద్రయాన్ అవసరమా అంటూ బీబీసీ యాంకర్ అనుచిత వ్యాఖ్యలు, ధీటుగా కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

చందమామను చేరుకున్న భారతావనిపై యావత్‌ ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. అయితే ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగంపై ఓ అంతర్జాతీయ మీడియా ఛానెల్‌ చర్చా కార్యక్రమం చేపట్టింది. అందులో భారత్ గురించి యాకంర్ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం, 5 మంది మృతి, మరో ఆరుగురికి గాయాలు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్‌ కౌంటీలోని ప్రముఖ బైకర్స్‌ బార్‌లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు.

Russia Plane Crash Video: పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యాధిపతి ప్రిగోజిన్ మృతి, విమాన ప్రమాదంలో చనిపోయినట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ప్రకటన, ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారనే వాదనలు (వీడియో ఇదుగో)

VNS

రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ Yevgeny Prigozhin మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin)బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు తెలిపారు.

Advertisement

Hurricane Hilary: అమెరికాలో హిల్లరీ తుఫాను అల్లకల్లోలం, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

Hurricane Hilary: అమెరికాను వణికిస్తున్న హిల్లరీ తుఫాను, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

Monkeys Attacking Leopard: చిరుత పులిపై కోతుల దాడి వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..ఈ వైరల్ వీడియో చూసేయండి..

kanha

కొండముచ్చులను గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా కొండముచ్చులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Pakistan Accident: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం, డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ బస్సు, 16 మంది సజీవదహనం, పలువురికి తీవ్రగాయాలు

VNS

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో (Punjab province) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పిండి భట్టియాన్‌ (Pindi Bhattian) సమీపంలో ఫైసలాబాద్‌ మోటార్‌వేపై డీజిల్‌ డ్రమ్ముల లోడ్‌ వెళ్తున్నతో ఉన్న ఓ ట్రక్కును ప్యాసింజర్‌ బస్సు (Passenger bus) ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు.

Advertisement

Malaysia: పాపం పండింది, ఇద్దరు కూతుళ్లపై అయిదేళ్ళలో 30 సార్లు అత్యాచారం, 702 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు, దీంతో పాటుగా 234 లాఠీ దెబ్బలు శిక్ష

Hazarath Reddy

మలేషియాలో తన ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన 53 ఏళ్ల వ్యక్తికి 702 ఏళ్ల జైలు శిక్షతోపాటు 234 లాఠీ దెబ్బలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 నుండి 2023 మధ్య ఐదు సంవత్సరాలలో 30 సార్లు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడని నేరాన్ని అంగీకరించాడు.

Plane Crash Video: వీడియో ఇదిగో, ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు వచ్చి రోడ్డు మీద కుప్పకూలిన విమానం, 10 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Panama: విమానం గాల్లో ఉండగా బాత్‌రూంలో కుప్ప‌కూలి మృతి చెందిన పైల‌ట్, 271 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన కో పైలట్

Hazarath Reddy

ఆదివారం రాత్రి పనామాలో 271 మంది ప్రయాణికులతో మియామీ నుండి చిలీకి వెళ్లే వాణిజ్య విమానం బాత్రూమ్‌లో పైలట్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సన్ ప్రకారం, శాంటియాగోకు బయలుదేరిన LATAM ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ యొక్క కమాండర్ అయిన 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ సుమారు రాత్రి 11 గంటలకు తీవ్రమైన గుండెపోటుతో బాత్ రూంలో కుప్పకూలిపోయారు.

Rare Flesh-Eating Bacteria: అమెరికాలో మనిషి మాంసాన్ని తినేస్తున్న బాక్టీరియాతో ముగ్గురు మృతి, సముద్రంలో ఈతకు వెళ్లరాదని హెచ్చరిక

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బాక్టీరియా ప్రజలను వణికిస్తోంది. మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కారణంగా న్యూయార్క్, కనెక్టికట్‌ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది వెచ్చని, ఉప్పునీరు లేదా ముడి షెల్‌ఫిష్‌లో కనుగొనబడుతుందని అధికారులు బుధవారం ధృవీకరించారు.

Advertisement

New York City Bans Tiktok: టిక్‌టాక్‌పై అగ్రరాజ్యంలో ఆంక్షలు, మా డేటాను చైనాతో పంచుకోలేమంటూ న్యూయార్క్‌ ప్రభుత్వం వెల్లడి, వినియోగదారుల గోప్యను రక్షించేందుకు చర్యలని ప్రకటన

VNS

న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను (Tiktok) నిషేధించారు. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు.

EG.5 New Variant: మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు, 51 దేశాల్లొ ఒక్కసారిగా పెరిగిన కేసులు, ప్రమాదకరంగా మారుతున్న ఈజీ-5 కోవిడ్ కొత్త వేరియంట్

Hazarath Reddy

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ఆగస్టు మొదటి వారంలో కొత్త వారపు కోవిడ్-19 ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 14% కంటే ఎక్కువ పెరిగి 10,000కి చేరుకుంది.

Judge Shot Wife: తాగిన మత్తులో భార్యను తుపాకీతో కాల్చి చంపిన జడ్డి, మిలియ‌న్ డాల‌ర్ల బాండ్‌పై వెంటనే బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Hazarath Reddy

అమెరికాలోని కాలిఫోర్నియలో ఓ జ‌డ్జి(US Judge) త‌న భార్య‌ను తుపాకీతో కాల్చి చంపాడు. కాలిఫోర్నియాలో ద‌ర్యాప్తు కోసం వెళ్లిన‌ పోలీసులు అత‌ని ఇంట్లో 47 గ‌న్స్‌, 26 వేల బుల్లెట్ల‌ను గుర్తించారు.ఆ ఆయుధాల‌న్నీ అక్ర‌మంగా క‌లిగి ఉన్న‌ట్లు దర్యాప్తులో తేలింది. భార్య‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

Accident Video: వీడియో ఇదిగో, సిగ్నల్ క్రాస్ చేస్తుండగా ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు

Hazarath Reddy

రోడ్డు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంద. రోడ్డు దాటే సమయంలో సిగ్నల్ పడినప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. లేదంటే ఏదో వెహికల్ గుద్దే ప్రమాదం ఉంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిగ్నల్ చూసుకోకుండా రోడ్ క్రాస్ చేయబోయాడు. కారును తప్పించుకునే లోపే మరో కారు వచ్చి ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
Advertisement