Business

Mobile Data Tariffs: యూజర్లకు జియో షాక్, 40 శాతం పెరిగిన టారిఫ్ ధరలు, డిసెంబర్ 6 నుంచి అమల్లోకి, డిసెంబర్ 3 నుంచి మిగతా కంపెనీల పెరిగిన ప్లాన్లు అమల్లోకి, సేవలు పొందాలంటే నెలకు రూ. 49 వరకు చెల్లించాల్సిందే

Hazarath Reddy

యూజర్లకి జియో మరో షాకిచ్చింది. ఇటీవల ఐయూసీ ఛార్జీలు అంటూ ప్యాక్‌లలో మార్పులు తెచ్చిన జియో(Reliance Jio) మరోసారి ధరలు పెంచింది. కొత్తగా రానున్న ప్యాక్( New Tariff Plans) లతో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌(All In One Plan)లలో అన్ లిమిటెడ్ వాయీస్ కాలింగ్, అన్ లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఏ ఇతర నెట్‌వర్క్‌లకైనా ఉచితంగా ఎంతసేపటి వరకైనా మాట్లాడుకోవచ్చు.

Google Pay Good News: గూగుల్ పే వాడేవారికి శుభవార్త, యూజర్లు గూగుల్ పే ద్వారా వేయి రూపాయలు గెలుచుకోవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ (Google) తన గూగుల్ పే(Google Pay) కస్టమర్లకు వేయి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌(Google Pay ads)ను మీ ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది.

Jio Fiber Preview offer: కొత్త కస్టమర్లకు జియో షాక్, వారికి జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కట్, ఇప్పటికే వినియోగించుకుంటున్న వారిని పెయిడ్ ప్లాన్లకు మార్చుతున్న జియో

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) మొదట ఉచిత ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో షాక్ ఇస్తూ వచ్చింది. టారిఫ్ రేట్లను పెంచుతూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ (Jio Fiber Preview offer) ఉచితంగా వాడాలనుకునే కొత్త కస్టమర్ల(New users)కు ఝలక్ ఇచ్చింది.

Jio Free Offer: జియో యూజర్లకు మరో బంపరాఫర్, ఇకపై సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫాం కంటెంట్ ఉచితంగా వీక్షించవచ్చు, సన్ గ్రూపుతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ జియో, ఇప్పటికు డిస్నీసంస్థతో ఒప్పందం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో(Reliance Jio) యూజర్ల కోసం మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది. ఇకపై సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్ట్స్(Sun Nxt) ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌(sun nxt content)ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితం(Reliance Jio Free Offer)గా వీక్షించవచ్చు. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

Advertisement

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

Vikas Manda

2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు....

Reliance Jio Call Rates: జియో యూజర్లకు ముకేష్ అంబానీ ఝలక్, త్వరలోనే ఛార్జీల పెంపు, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే, పెరుగుదల ఎంతనేది సస్పెన్స్..

Hazarath Reddy

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ రిలయన్స్‌ జియో(Reliance Jio) త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్‌ ఫోన్‌ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని (Reliance Jio to raise prices) ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Free Petrol Offer To Bikini Guys: బికినీలతో వస్తే ఉచితంగా పెట్రోలు, రష్యాలో వినూత్న ఆఫర్, క్యూకట్టిన జనాలు, బిత్తరపోయి ఆఫర్ ఎత్తేసిన యజమాని

Hazarath Reddy

బ్రాండును ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్లాన్లు వేస్తుంటారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండేలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో చాలామంది ఆరితేరిపోయారు కూడా.. ఇప్పుడు ఈ వరసలోకి రష్యాలోని వ్యక్తి చేరాడు. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సరికొత్తగా ఎత్తుగడవేసి బొక్క బోర్లా పడ్డాడు.

Onions Price @ Rs.220: కిలో ఉల్లి ధర రూ. 220, బంగ్లాదేశ్‌లో కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి, ధరల పెరుగుదలతో వాడకాన్ని ఆపేసిన బంగ్లా ప్రధాని హసీనా, పలుచోట్ల వినియోగదారులు ఆందోళన

Hazarath Reddy

ఆనియన్ ధరలు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది.

Advertisement

Bajaj Chetak e-Scooter: త్వరలో విడుదల కాబోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, పుణెలో ప్రదర్శనకు ఉంచిన బజాస్ సంస్థ, ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ (Rahul Bajaj) మాట్లాడుతూ బజాజ్ ద్వారా విడుదలవుతున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం 'చేతక్ ఇ-స్కూటర్‌'ను జనవరి నుంచి భారతదేశం అంతటా కెటిఎం (KTM) డీలర్‌షిప్‌ల ద్వారా....

Honda Suspend Operations: హోండా షాకింగ్ నిర్ణయం, మానేసర్ హోండా ప్లాంటు మూసివేత, కార్మికులతో చర్చలు విఫలం, ఉపాధి కోల్పోయన వారి సంఖ్య 1000కు పైగానే..

Hazarath Reddy

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) హర్యానా లోని మానేసర్‌లో గల (Manesar In Haryana) తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు(indefinitely suspended operations) సంస్థ నోటీసు విడుదల చేసింది.

TRAI MNP's New Rule: మొబైల్ వినియోగదారులకు శుభవార్త, ఎంఎన్‌పీ ఇకపై రెండు రొజుల్లోనే పూర్తి, డిసెంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి, ట్రాయ్ ప్రకటనలో వెల్లడి

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ (TRAI) శుభవార్తను అందించింది. ఇకపై ఎంఎన్‌పీ( Mobile Number Portability) ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతోంది.

Reliance Jio Good News: కేబుల్ కనెక్షన్ లేకుండా 150 ఛానళ్లు చూడొచ్చు, జియో సెటప్ బాక్స్‌లో ఆఫర్, జియో సెట్ టాప్ బాక్స్‌లో ప్రత్యేకంగా జియో టీవీ+ యాప్

Hazarath Reddy

న వినియోగదారులకు సెట్ టాప్ బాక్సు(Jio Set-top Box)లను పంపిణీ చేయడం ప్రారంభించింది.ట్రయల్ పీరియడ్ ముగిసి జియో సర్వీసులకు నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి కంపెనీ సెట్ టాప్ బాక్సులను అందిస్తోంది.

Advertisement

AP Sand Online Booking Process: ఇకపై ఇసుక కొరత తీరినట్లే, ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ, బుకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.

Reliance Jio: యూజర్లకు జియో ఝలక్, రూ.149 ప్లాన్‌లో స్వల్ప మార్పులు, ఇకపై వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే, మిగతా ప్రయోజనాలు యథాతథం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి.

Onion Import: ఉల్లిపై కేంద్రం కీలక నిర్ణయం, విదేశాల నుంచి లక్ష టన్నుల ఉల్లిపాయలు దిగుమతి, నాఫేడ్‌కు దేశ వ్యాప్తంగా పంపిణీ చేసే బాధ్యతలు అప్పగింత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడి

Hazarath Reddy

దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అక్టోబర్ నుంచి ఉల్లిపాయల ధరలు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. తుఫాను దెబ్బకు కొన్ని రాష్ట్రాల్లో పంట పూర్తిగా దెబ్బతింది.

Nokia Smart TVs: నోకియా నుంచి స్మార్ట్‌టీవీలు,ఇండియాలో విడుదల చేయనున్న ఫ్లిప్‌కార్ట్, అదిరిపోయే ఫీచర్లతో ఇతర స్మార్ట్‌టీవీలకు పోటీ ఇవ్వనున్న నోకియా

Hazarath Reddy

ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ( e-commerce major Flipkart) ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియా(Nokia)తో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి ఇండియా(India)లో లాంచ్ చేయ‌నుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది.

Advertisement

ICICI Opens 57 Branches In AP,TG: తెలుగు రాష్ట్రాలకు ఐసీఐసీఐ శుభవార్త, కొత్తగా 57 బ్రాంచీల ఏర్పాటు, ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు, తెలుగు రాష్ట్రాల్లో 402కి చేరుకున్న మొత్తం బ్రాంచీల సంఖ్య

Hazarath Reddy

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ దిగ్గజం ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని, వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223 శాఖలు ఉండనున్నాయి. వీటికి తోడు మొత్తం 1,580 ఏటీఎంలను ఐసీఐసీఐ నిర్వహిస్తోంది.

iSmart Bike: 'హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌' బైక్ విడుదల, భారతదేశపు తొలి బిఎస్ 6 మోటారుసైకిల్ ఇదే, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఇది వరకు ఈ మోడెల్ లో విడుదలైన బైక్స్ కంటే ఈ మోటారుసైకిల్‌ను మరింత ధృడంగా మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. ఫ్రంట్ సస్పెన్షన్ ను 15 మి.మీ మరియు వీల్‌బేస్ 36 మి.మీ పెంచారు, ఈ హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌ ధర..

Flight Offers: రూ. 6,714/- కే అంతర్జాతీయ విమాన ప్రయాణం. ఇండిగో ఎయిర్‌లైన్స్ మరియు గోఎయిర్ విమానయాన సంస్థల నుంచి పోటాపోటీ ఆఫర్లు

Vikas Manda

నవంబర్ 17లోపు టికెట్ బుకింగ్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. గడువు లోపు టికెట్ బుకింగ్ చేసుకున్న వారు నవంబర్ 13, 2019 నుంచి ఏప్రిల్ 15, 2020 మధ్య ఎప్పుడైనా తమ ప్రయాణం షెడ్యూల్...

Onion Price Hike Again: సెంచురీ దిశగా ఉల్లి ధరలు, సామాన్యులు కొనలేని పరిస్థితి, మహారాష్ట్రలో భారీగా దెబ్బతిన్న ఉల్లి పంటలు, మరో 10 రోజుల పాటు ఇదే ధరలు కొనసాగే అవకాశం

Hazarath Reddy

ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. కొండెక్కి దిగనంటున్నాయి. సామాన్యులు ఉల్లిపాయ కొనలేని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.100గా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఢిల్లీలో ఉల్లిపాయలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 70 మధ్య అమ్ముతున్నారు.

Advertisement
Advertisement