తాజా వార్తలు

Astrology: ఆగస్టు 1న సింహరాశిలోకి శుక్రుని సంచారం.ఈ 5 రాశుల వారికి అదృష్టం.

sajaya

ఆగస్టు 1న నుండి సింహరాశిలోకి శుక్రుని సంచారం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ధన ప్రాప్తి.

Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా... అయితే వీటికి దూరంగా ఉండండి.

sajaya

ఈరోజుల్లో చాలామందిలో చిన్న వయసులోనే చర్మం నిగారింపును కోల్పోతుంది. ముఖం పైన ముడతలు కనిపిస్తున్నాయి. అటువంటి వారు తమ జీవనశైలని మార్చడం చాలా అవసరం.

Astrology: జూలై 30 న కుజగ్రహం ,గురుగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు వస్తాయి.

sajaya

జూలై 30న కుజుడు ,గురుడు మేషరాశిలో ఉంటాడు, ఆ తర్వాత వృషభ రాశిలోకి వెళుతుంది, అప్పుడు కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: ఈ ఆగస్టు 8 నుంచి త్రిగ్రాాహియోగం ద్వారా ఈ 5 రాశులు వారికి అపార ధన లాభం.

sajaya

ఆగస్టు నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కదలిక వల్ల త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. ఈ త్రిగాహి యోగం ద్వారా ఈ ఐదు రాశులు వారికి గ్రహాల అనుకూలము ఉంటుంది, ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: పంచదారని మానేస్తే మీ శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

sajaya

చాలామంది తీపిని ఇష్టపడుతుంటారు .కొందరు ఎక్కువ పరిమాణంలో స్వీట్స్ తీసుకుంటారు. కొందరు తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. స్వీట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా హాని కలుగుతుంది. మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

Cancer Cases in India: భారత్‌లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు, ఇండియా ప్రపంచానికి క్యాన్సర్ రాజధాని కాబోతుందంటూ సంచలన విషయాలను వెల్లడించిన నిపుణులు

Vikas M

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి జీవితకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అయితే చాలా మందిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సోమవారం తెలిపారు.

Ola Electric Motorbike: ఓలా నుంచి త్వరలో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపిన సీఈఓ భవిష్ అగర్వాల్

Vikas M

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.

Maruti Suzuki Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, 23 నెలల్లో 2 లక్షల సేల్స్‌తో సరికొత్త రికార్డు

Vikas M

మారుతి సుజుకి గ్రాండ్ విటారా 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించి దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న SUV గా అవతరించింది . సెప్టెంబరు 2022లో ప్రారంభించబడిన ఈ 4.3 మీటర్ల SUV.. Toyota Hyryder, Hyundai Creta, Kia Seltos, Volkswagen Taigun, Skoda Kushaq, MG Astor మరియు Nissan Kicks లకు పోటీగా, ఇప్పుడు కేవలం 23 నెలల్లో 2 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది.

Advertisement

OPPO K12x 5G: ఒప్పో నుంచి ఒప్పో కే12ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్, ఎంట్రీ లెవల్ ఫోన్ కావాలనుకునే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇదే..

Vikas M

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తోపాటు 8 జీబీ ర్యామ్ తో వస్తోంది.

Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం

Vikas M

రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను విపణిలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ 32-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తోపాటు ఐపీ54 రేటెడ్ బిల్ట్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 6జీబీ ర్యామ్ విత్ ఒక్టాకోర్ యూనిసోక్ ప్రాజెసర్ ఉంటాయి. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ పోన్ విక్రయాలు ఆగస్టులో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

JioBharat J1 4G: భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి

Vikas M

దేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ ను ఇది అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది.

IND Win By Seven Wickets: సిరీస్ కైవసం చేసుకున్న భారత్, రెండో టీ 20లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించిన టీమిండియా

Vikas M

శ్రీలంక పర్యటనలో టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం పల్లెకెలె వేదికగా వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20ని టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు.

Advertisement

2025 Men's Asia Cup: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ , T20 ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు, 1990లో విజేతగా నిలిచిన భారత్, తర్వాత ఇదే టోర్నీ

Vikas M

2025 పురుషుల ఆసియా కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది, ఇది T20 ఫార్మాట్‌లో ఆడబడుతుంది, అయితే బంగ్లాదేశ్ 2027 ఎడిషన్ టోర్నమెంట్‌ను 50 ఓవర్ల వెర్షన్‌లో నిర్వహిస్తుంది. 2023 పురుషుల ఆసియా కప్‌ను పాకిస్తాన్, శ్రీలంక హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాయి. 50 ఓవర్ల టోర్నమెంట్‌గా ఆడబడ్డాయి, భారత్ విజేతలుగా నిలిచింది.

Rohan Bopanna Retirement: టెన్నిస్ రంగంలో భారత్‌కు షాక్, రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న, పారిస్ ఒలింపిక్స్ 2024 ఫ్లాప్ షో తర్వాత కీలక నిర్ణయం

Vikas M

పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ ద్వయం ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ మరియు గేల్ మోన్‌ఫిల్స్‌పై ఘోర పరాజయం పాలైన తర్వాత రోహన్ బొప్పన భారతదేశం కోసం తన చివరి మ్యాచ్‌ను ఆడినట్లు ధృవీకరించారు. ఒలింపిక్ పతకం భారత్‌కు దూరమైంది.

Israel–Hezbollah Conflict: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం, భారతీయులకు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్‌కు ఇజ్రాయెల్ చేసిన హెచ్చరిక యుద్ధ భయాలను రేకెత్తించిన తర్వాత పశ్చిమాసియా దేశంలో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లాలనుకునే భారతీయ పౌరులను "జాగ్రత్తగా వ్యవహరించాలని" లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది.

Andhra Pradesh: రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు, తన బొమ్మ వేసుకున్న గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఈ సమీక్షలో చంద్రబాబు పరిశీలించారు. ఈ సమావేశంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement

US: యూఎస్‌లో దారుణం, 8 నెలల పసిపాప ముందు కారులో వేశ్యతో తండ్రి సెక్స్, సీన్ చూసి ఒక్కసారిగా షాకైన పోలీసులు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

గురువారం తన వాహనం వెనుక సీటులో తన 8 నెలల పాప ఉండగా వ్యభిచారిణితో సెక్స్ చేస్తున్న పోమోనా వ్యక్తిని అరెస్టు చేశారు.ఈస్ట్ హోల్ట్ అవెన్యూలో మానవ-రవాణా-వ్యతిరేక ఆపరేషన్ సమయంలో 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోమోనా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది.

Jammu and Kashmir Blast: జమ్మూ కాశ్మీర్‌లో భారీ మిస్టరీ పేలుడు, నలుగురు మృతి, సోపోర్ పట్టణంలో బ్లాస్ట్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలో సోమవారం జరిగిన మిస్టరీ పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. "ఈరోజు మధ్యాహ్నం సోపోర్ పట్టణంలోని షైర్ కాలనీలో ఒక రహస్యమైన పేలుడు సంభవించినప్పుడు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

CM Revanth Reddy Vs Jagadish Reddy: మీరు నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేల‌కు రాసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, అసెంబ్లీలో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ

Hazarath Reddy

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం (CM Revanth Reddy Vs Jagadish Reddy) జ‌రిగింది. జ‌గ‌దీశ్ రెడ్డి హ‌త్య కేసుల్లో నిందితుడు అని సీఎం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆరోపించారు.

Akbaruddin Owaisi on Bribe: హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళుతున్నాయి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పానని తెలిపారు.

Advertisement
Advertisement