India
Astrology: జనవరి 2వ తేదీ ధ్రువయోగం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaజ్యోతిషశాస్త్రంలో ధృవ యోగాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ధృవ యోగా ఉపులానప్పుడల్లా, దీని శుభ ప్రభావం అనేక రాశులపై ఉంటుంది. వేద క్యాలెండర్ ప్రకారం, జనవరి 2వ తేదీ అలాగే, ఒక ప్రయోజనకరమైన ధ్రువ యోగం ఏర్పడుతోంది,
Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్లో 1 పరుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
Hazarath Reddyమెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియాపై ఆసీస్ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు
Astrology: జనవరి 8వ తేదీ చంద్ర గ్రహం రాశి మార్పు, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaచంద్ర గ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది, జ్యోతిషశాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది గ్రహాలలో ఒకటైన చంద్రుడు మనస్సు, సంతోషం మాతృత్వానికి బాధ్యత వహిస్తాడు
Health Tips: ప్రతిరోజు ఉదయం టిఫిన్ ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా
sajayaఈ రోజుల్లో ప్రజలు అల్పాహారం కోసం ఆరోగ్యకరమైన ,ఆహారం కోసం చూస్తున్నారు. వీటిలో ఓట్స్ బెస్ట్. ఇది ఆరోగ్యకరమైనది, విభిన్న రుచులను కలిగి ఉంటుంది మరియు చాలా రుచికరమైనది కూడా.
Sandhya Theater Tragedy: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీర్పు జనవరి 3కు వాయిదా, ఏ11 నిందితుడిగా పుష్పరాజ్
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
Health Tips: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే కాలేయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు..
sajayaక్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కాలేయ క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయి. అయితే ఈ రోజుల్లో కాలేయ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయి.
Ind vs Aus 4th Test: భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్షకులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు
Hazarath Reddyమెల్బోర్న్లో భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో 87 ఏళ్ల రికార్డు బద్దలయింది. ఈ మ్యాచ్ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్టు మ్యాచ్కు ఇంతమంది రావడం ఇదే తొలిసారి
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చురక అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
Hazarath Reddyతెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు.
Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్
Hazarath Reddyతెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు.
Accident Caught on Camera: కెమెరాకు చిక్కిన ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన ట్రక్కు, ఒకరు మృతి
Hazarath Reddyఇటీవల ఉత్తరప్రదేశ్లో రద్దీగా ఉండే రోడ్డుపై కారును ట్రక్కు ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదం కెమెరాకు చిక్కింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోర ప్రమాదం జరిగింది. వైరల్ క్లిప్లో, హత్రాస్లోని రద్దీగా ఉండే రహదారిపై అవతలి వైపు నుండి వస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడం కనిపిస్తుంది.
Telangana: మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య, ఒకరు ఆన్ లైన్ మోసానికి మరొకరు వేధింపులకు బలి
Hazarath Reddyతెలంగాణలో ఓ విషాదకర ఘటనలో మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ఆన్లైన్ మోసానికి బలికాగా, మరో కానిస్టేబుల్ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు.
Sajjanar on Fraud Betting Apps: రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారంటూ వీడియో, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని కోరిన సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదకిగా బెట్టింగ్ యాప్స్ పై అలర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
Andhra Pradesh: ఏపీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది వీళ్లే, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపావురాలు గూడు సెంటర్ లో ఉన్న మైనర్ బాలికను బైక్ పై బలవంతంగా తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి..బాలికను పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్ పవన్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం
Rudraతెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.
2025 Holiday List: 2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే
Arun Charagondaతెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది
Brutal Murder For Rs. 500: ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. రూ. 500 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ చివరకు ఓ డైలీ లేబర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పూర్తి వివరాల్లోకివెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి గుత్తేదారుగా పనిచేస్తున్నాడు.
Cockroach Found In Chutney: చట్నీలో బొద్దింకలు.. కూకట్ పల్లిలోని మధురం టిఫిన్స్ లో ఘటన
Rudraహోటల్స్ లో వడ్డించే ఆహారం శుచిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలి ఘటనలే వీటికి ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75 లోని మధురం టిఫిన్స్ లో అలాంటి ఘటనే జరిగింది.
Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?
Rudraసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Rudraకేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి
Rudraతెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.