India

Rohit Sharma on Rishabh Pant's injury: రిషబ్ పంత్ గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ, సర్జరీ జరిగిన కాలుకే గాయం అయిందని, తొందరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నామని ప్రకటన

Vikas M

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గాయంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక అప్‌డేట్‌ అందించాడు. సర్జరీ అయిన మోకాలికే బంతి బలంగా తాకిందని.. ముందు జాగ్రత్త చర్యగానే పంత్‌ను డ్రెస్సింగ్‌రూమ్‌కి పంపినట్లు తెలిపాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని తెలిపాడు.

KL Rahul Drops Easy Catch: అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై KL రాహుల్‌ మీద మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Vikas M

బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్‌.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో బంతి.. కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి, రాహుల్‌ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, టీమ్ సౌథీ అద్భుతమైన ఇన్ స్వింగర్ దెబ్బకు బలైపోయిన టీమిండియా కెప్టెన్

Vikas M

Sarfaraz Khan Wicket Video: సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ వీడియో ఇదిగో, కుడివైపు డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్న కాన్వే

Vikas M

సర్ఫరాజ్ బయటకు వెళ్లి మాట్ హెన్రీపై దాడికి ప్రయత్నించాడు. అయితే, సర్ఫరాజ్ బంతిని సరిగ్గా వేయకపోవడంతో అది మిడ్ ఆఫ్ ఫీల్డర్ వైపు వెళ్లింది. కాన్వే తన కుడివైపు డైవింగ్ చేస్తూ ఒక అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.సర్ఫరాజ్ డక్ గా వెనుదిరగాల్సి వచ్చింది.

Advertisement

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్ వీడియో ఇదిగో, ఢిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించి స్లిప్‌లో దొరికిపోయిన టీమిండియా మాజీ కెప్టెన్

Vikas M

కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. స్వంత గ‌డ్డ‌పై భార‌త్ జ‌ట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. టెస్టుల్లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఇండియా నిష్క్ర‌మించ‌డం ఇది మూడ‌వ‌సారి.

IND vs NZ 1st Test 2024: అయిదుగురు స్టార్ బ్యాటర్లు వరుసగా డ‌కౌట్‌, రిష‌బ్ పంత్ ఆ 20 పరుగులు చేయకుండా ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా..

Vikas M

ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ అత్య‌ధికంగా 20 ప‌రుగులు చేయ‌గా, అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

India All-Out For 46! తొంభై రెండేళ్ల ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు, తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 46 ప‌రుగుల‌కే కుప్పకూలిన టీమిండియా

Vikas M

92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భార‌త జ‌ట్టుకు స్వ‌దేశంలో ఇదే అత్య‌ల్ప స్కోర్‌. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్‌. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్‌.

Rishabh Pant: రిషబ్ పంత్ సర్జరీ జరిగిన కాలికే మళ్లీ గాయం, బాధ తాళలేక గ్రౌండ్‌లోనే కుప్పకూలిన వికెట్ కీపర్, భారత్‌కు వరుసగా తగులుతున్న ఎదురదెబ్బలు

Vikas M

ఈ మ్యాచ్ లో స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గాయపడ్డాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న సమయంలో పంత్‌ మోకాలికి బాల్‌ బలంగా తాకింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్‌ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్‌ ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వెళ్లి పంత్‌ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు.

Advertisement

Rohit Sharma Angry Video: వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్‌‌ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు

Vikas M

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి రోజు ఫీల్డింగ్‌ సరిగా చేయనందుకు సహచర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌పై అరవడం చూసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశకు గురయ్యాడు. సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయిన ఈ వీడియో, రోహిత్ సర్ఫరాజ్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చూపిస్తుంది.

IND vs NZ 2024 1st Test: వీడియో ఇదిగో, ఈజీ క్యాచ్ వదిలేసిన కేఎల్ రాహుల్, అసలేం ఏం చేశావు నువ్వు అంటూ మండిపడిన కెప్టెన్ రోహిత్ శర్మ

Vikas M

అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్‌ కావాలనే క్యాచ్‌ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

IND vs NZ 1st Test 2024: ఏకంగా 5గురు టీమిండియా బ్యాటర్లు డకౌట్, టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన భారత్, ముగిసిన రెండో రోజు ఆట

Vikas M

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.

Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి

Vikas M

అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.

Advertisement

CPI Narayana: వీడియో ఇదిగో, క్వార్టర్ రూ.99 అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతారా, వైన్స్ షాపుకి వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్న సీపీఐ నారాయణ

Hazarath Reddy

సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ..

Andhra Pradesh: వీడియో ఇదిగో, గుడివాడలో ఇళ్ళ మధ్య లిక్కర్ షాపు పెట్టిన నిర్వాహకులు, వెంటనే తీసేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

Hazarath Reddy

నివాసాల మధ్య వైన్ షాప్ పెట్టడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించిన గ్రామస్తులు. గుడివాడ బేతవోలు సెంటర్లోని గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఒక షాపులో ఈరోజు ఉదయం నూతనంగా మద్యం షాపును ఏర్పాటు చేశారు.వైన్ షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు .

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

టీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

YS Jagan Slams CM Chandrababu: 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జగన్‌ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.

Advertisement

Telangana: వారు 3 నెలలు అక్కడ ఉంటే మూసీ నది ప్రాజెక్ట్‌ను ఆపేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకున్నారని మండిపాటు

Hazarath Reddy

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో సీఎం వివరించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Andhra Pradesh Rains: ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం, పలు తీరాల్లో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలు, భారీ వర్షాలతో ఏపీ విలవిల

Hazarath Reddy

వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదిలి తీరాన్ని తాకినట్లు తెలిపింది.

Telangana: వీడియో ఇదిగో, ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహాం, ప్రేమించాలంటూ సంవత్సరం పాటు ఆమె వెంట పడి చివరకు సక్సెస్

Hazarath Reddy

జగిత్యాల జల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కి చెందిన కుమార్, మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ అయినా కరుణాంజలి కొంత కాలంగా ప్రేమిస్తున్నానని కుమార్ తెలిపాడు. కరుణాంజలి అంత త్వరగా ఒప్పుకోలేదు. కుమార్ తన ప్రేమని వ్యక్తం చేయడంతొ కరుణాంజలి ఒప్పుకున్నది.

Telangana: వీడియో ఇదిగో, మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా, రోడ్డు పైకి మొసళ్లు రావడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

Hazarath Reddy

నిర్మల్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో, మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. మామడ మండలంలోని మొండిగుట్ట సమీపంలో 44 జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement