జాతీయం
Telangana Shocker: ప్రేమ వ్యవహారం, డిగ్రీ విద్యార్ధిని చంపిన ఇంటర్ విద్యార్థులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
Arun Charagondaప్రేమ వ్యవహారంలో డిగ్రీ విద్యార్థిపై దాడి చేసి చంపారు ఇంటర్ విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం - పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అల్లూరి విష్ణు(22)పై కొంత మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన విష్ణును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, విష్ణు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
Astrology: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన లాభం..
sajayaన్యూమరాలజీ ప్రకారం ప్రతి వ్యక్తికి ఒకటి నుండి తొమ్మిది అంకెల వరకు సంఖ్యలు కేటాయించబడతాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి చిన్న వయసులోనే ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ
Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ ఛాలెంజ్, అమ్మవారి సన్నిధిలో రాజకీయాలేంటి?, కోమటిరెడ్డి ఫైర్
Arun Charagondaభాగ్యనగరం బోనమెత్తింది. నగరం వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొంది. ఎక్కడ చూసిన బోనాల పండగ శోభ సంతరించుకోగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వైన్స్ షాపులు బంద్ చేయగా ట్రాఫిక్ ఆంఓలు సైతం విధించారు.
China Rains: అరుదైన దృశ్యం...చైనాలో వర్షపు తుపాను, నదిలోని చేపలన్ని ఒక్కసారిగా డ్యాన్స్, వైరల్ వీడియో
Arun Charagondaచైనా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఇక చైనాలోని షెన్యాంగ్లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి.
AP Volunteers: ఏపీ సీఎం చంద్రబాబు గుడ్న్యూస్, త్వరలో వాలంటీర్లకు శుభవార్త చెప్పనున్న టీడీపీ సర్కార్?
Arun Charagondaప్రజల వద్దకే సంక్షేమం ,ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంలో 2019లో వైసీపీ అధినేత, నాటి ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్ సిస్టమ్. దాదాపు ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఒకేసారి వాలంటీర్లుగా నియమించి ప్రతి 50 కుటుంంబాలకు ఒక వాలంటీర్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు అద్భుత స్పందన వచ్చింది.
Bengaluru: శభాష్ పోలీస్, పంక్చర్ ఫిర్యాదులు రావడంతో రోడ్డుపై మేకులు తొలగింపు,సర్వత్రా హర్షం
Arun Charagondaలోహపు మేకులతో కొట్టుకుపోయిన రోడ్డును శుభ్రం చేశారు బెంగళూరు పోలీసులు. ఘటనా స్థలంలో బ్యాక్ టు బ్యాక్ పంక్చర్లు వచ్చాయని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో వారు దీనిని శుభ్రం చేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
Walnuts Diabetes Link: వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచివి.. అయితే, ఆ సమస్య ఉన్నవారికి మాత్రం కావు.. ఏమిటా విషయం?
Rudraవాల్ నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ను అందిస్తాయి.
Shamirpet Road Accident: హైదరాబాద్ శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంతో బస్సును ఢీ కొట్టిన కారు, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి, షాకింగ్ వీడియో
Arun Charagondaతెలంగాణలోని హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ - శామీర్పేట రాజీవ్ రహదారిపై అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసే మోహన్(25), దీపిక(25) మృతి చెందారు. బస్సు వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్ ఫుటేజ్ వీడియో వైరల్గా మారింది.
Chimpanzee Human Similarity: మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయ్,, నిజమండీ.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraమనుషులు ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ కు చెందిన గాల్ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.
Israel: ఇజ్రాయెల్పై ఉగ్రవాదుల డ్రోన్ దాడి , 9 మంది మృతి,మృతులంతా చిన్నారులే, 30 మందికి గాయాలు, దాడికి పాల్పడింది తామేనని హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ప్రకటన
Arun Charagondaఇజ్రాయెల్పై డ్రోన్తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్ చేసిన ఈ దాడిలో 9 మంది పిల్లలు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయలయ్యాయి. ఇజ్రాయెల్లోని గోలన్ హైట్స్లోని డ్రూజ్ పట్టణంలోని మజ్దల్ షామ్స్ వద్ద సాకర్ మైదానం వద్ద ఈ ఘటన జరిగింది. చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Exact Time for Pregnancy: రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోండి.. గర్భం దాల్చాలనుకునే వారికి ఇదే సరైన సమయం
Rudraనిద్రపోయే సమయం, నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని హునన్ లో ఉన్న సెకండ్ జియాంగ్యా హాస్పిటల్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది.
Andhra pradesh: తిరుమలలో పాము కాటుకు గురైన భక్తుడు, అలిపిరి మెట్లపై కాటు వేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన ఫారెస్ట్ అధికారులు
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం చోటు చేసుకుంది. చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర(29) అలిపిరి మెట్ల నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఏడవ మైలు దగ్గర పాము కాటుకు గురయ్యాడు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు బాధితుడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది.
Telangana Shocker: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణ హత్య, స్కూల్ టీచర్ని చంపేసిన బార్బర్, నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని గొడవ,కత్తితో దాడి, స్పాట్ లోనే చనిపోయిన టీచర్, వీడియో
Arun Charagondaహైదరాబాద్లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్లోని హనుమ హాస్టల్లో మర్డర్ జరిగింది. ఓ కటింగ్ షాపులో పని చేసే గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేసే వెంకటరమణ హాస్టల్లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Train Stunts: రైలు పట్టుకొని ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియోలు వైరల్.. అది చూసి అతన్ని హెచ్చరిద్దామని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్.. అసలేం జరిగింది?
Rudraముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్ లో నడుస్తున్న రైలుకు వేలాడుతూ ఫర్హాత్ అజామ్ షేక్ అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు.
Nara Lokesh : ఏపీ ప్రభుత్వ పథకాల పేరు మార్పు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలుగా మార్పు, మరిన్ని పథకాలకు కూడా
Arun Charagondaఅయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అని చెప్పారు.
Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం
Rudraపారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.
India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం
Rudraశ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.
Flooding In Delhi: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. వరదధాటికి నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ముగ్గురు విద్యార్థులు మృతి
Rudraభారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు.
TG New Governor Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్
Rudraరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. రాజస్థాన్ గవర్నర్ గా హరిబౌ కిషన్ రావు బాగ్డేను నియమించారు.
Telangana Assembly: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9.15 వరకు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార పక్షానికి హరీష్ ప్రశ్నల వర్షం
VNSతెలంగాణ శాసనసభ (Telangana Assembly) సోమవారానికి వాయిదా పడింది. బడ్జెట్పై (Telanagana Budget) సాధారణ చర్చ ముగియగానే సభను ఈ నెల 29వ తేదీకి సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ రాత్రి 9:15 గంటల వరకు కొనసాగింది.