Ganesh Chaturthi 2022: 3,425 ఇసుక లడ్డులతో వినాయకుడు, ఆకట్టుకుంటున్న స్యాండ్‌ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌ గణేశుడి చిత్రం

ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్‌ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్‌ఫుల్‌గా రూపొందించారు.

Ganesh Chaturthi 2022: 3,425 ఇసుక లడ్డులతో వినాయకుడు, ఆకట్టుకుంటున్న స్యాండ్‌ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌ గణేశుడి చిత్రం
sand artist Sudarsan creates Ganesh sculpture at Puri beach

ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్‌ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్‌ఫుల్‌గా రూపొందించారు. రెండు ఏనుగులు గణేశునికి పూజ చేస్తున్నట్లు మట్టితో తయారుచేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, ఆలోపించేసేలా ఉన్నది. హ్యాపీ గణేశ్‌ పూజ అని సందేశమిచ్చారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ బదులు మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

(The above story first appeared on LatestLY on Aug 31, 2022 01:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).