Politics

Wrestlers Protest: 45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించాలి, లేకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ

Hazarath Reddy

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Free Bus Travel For Women in Karnataka: మహిళలందరికి ప్రభుత్వ బస్సుల్లో ఇకపై ఉచిత ప్రయాణం, అధికారికంగా వెల్లడించిన కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి

Hazarath Reddy

రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ప్రకటించారు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ)లోని నాలుగు డివిజన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.

Delhi Excise Policy Scam Case: మ‌ద్యం కుంభ‌కోణం కేసు, సిసోడియాకు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్ట‌ును ఆశ్రయించనున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం

Hazarath Reddy

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. జ‌స్టిస్ దీనేశ్ కుమార్ శ‌ర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీష‌న్‌ను తిర‌స్క‌రించింది. మ‌నీశ్ సిసోడియాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

AP Cabinet Meeting: జూన్‌ 7న ఏపీ కేబినెట్‌ సమావేశం, ప్రతిపాదనలు రెడీ చేసుకోవాలని కేబినెట్‌ విభాగంకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

Hazarath Reddy

సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్‌ సమావేశానికి తీసుకెళ్లా­ల్సిన ప్రతిపాదనలను జూన్‌ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖ (కేబినెట్‌ విభాగం)కు పంపాలని సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సోమవారం అన్ని శాఖలను ఆదేశించారు.

Advertisement

Narendra Modi: మోదీ పాలనకు 9 ఏండ్లు పూర్తి.. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రధాని ట్వీట్

Rudra

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లో 150 సీట్లు గెలుస్తాం, బీజేపీని కర్ణాటకలో మాదిరిగా ఇంటికి సాగనంపుతామని ధీమా వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి తాము అంతర్గత సమీక్ష నిర్వహించామని... కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని, మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తామని చెప్పారు.

Vijayasai Reddy on TDP Manifesto: టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయి రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు, మాయా ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారంటూ ట్వీట్ చేశారు.

Sharmila Met DK Shivakumar: డీకే శివకుమార్‌తో భేటీ అయిన వైఎస్‌ షర్మిల, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిన సమావేశం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కాగా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపేందుకే వెళ్లారా..లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Dhirendra Shastri: ఇలా చేస్తే, పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేస్తాం.. స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్య

Rudra

గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశిస్తూ.. ఇక్కడకు ప్రజలందరూ వచ్చినట్టే, ఐకమత్యంతో మనం ఉంటే పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేయగలమని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

New Parliament Building Inauguration Live Updates: అంగరంగ వైభవంగా పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం.. రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించిన మోదీ.. మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

Rudra

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం (New Parliament Building Inauguration) అంగరంగ వైభవంగా మొదలైంది. తొలుత లోక్‌సభ స్పీకర్ (Loksabha speaker) ఓంబిర్లా(Om Birla)తో కలిసి పార్లమెంటులోని (Parliament) మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు.

Voter List Verification in Telangana: తెలంగాణలో మరోసారి ఓటర్ల జాబితా సవరణ.. జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే.. అక్టోబర్ 10న తుది జాబితా విడుదల.. అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం

Rudra

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు.

Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు

Rudra

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.

Advertisement

Rahul Gandhi’s Fresh Passport Plea: రాహుల్‌ గాంధీకి కోర్టులో ఊరట, మూడేళ్లపాటు పాస్‌పోర్టు జారీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపిన ఢిల్లీ కోర్టు

Hazarath Reddy

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి మూడేళ్లపాటు పాస్‌పోర్టు జారీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ కోర్టు శుక్రవారం ప్రకటించిం

New Parliament Building Inauguration: విభేదాలు పక్కనబెట్టి ప్రారంభోత్సవానికి రండి, ప్రతిపక్షాలను కోరిన సీఎం జగన్, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వైసీపీ హజరవుతుందని వెల్లడి

Hazarath Reddy

విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసినందుకు ప్రధాని మోదీకి నా అభినందనలు . పార్లమెంటు, ప్రజాస్వామ్య దేవాలయం, మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు.

Telangana Politics: ఇటలీ నుంచి వచ్చిన మీ సోనియా గాంధీకి చీరెసారె పెట్టి పంపు , రేవంత్ రెడ్డిపై మండిపడిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

నాది ఆంధ్రా అని, చీరెసారె తీసుకోవాలని, ఇక్కడ రాజకీయాలు చేయొద్దని చెబుతున్న రేవంత్ రెడ్డికి.. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి కూడా చీరెసారె పెట్టి రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీలో అభద్రతాభావానికి లోనై, తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు

New Parliament Building Inauguration: వాళ్ల దృష్టిలో మేము అంటరానివాళ్లం, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరుకాబోమని తేల్చి చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి తమ పార్టీ హాజరుకాబోదని AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు, ఇది అధికార విభజన సిద్ధాంతాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రతిపక్షాలు ఏఐఎంఐఎంను సంప్రదించలేదని, వారి దృష్టిలో మేము అంటరానివాళ్లమని ఒవైసీ అన్నారు.

Advertisement

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు, రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దేశ ప్రధమ పౌరురాలిని అవమానించడమేనని విమర్శ

Hazarath Reddy

కొత్తగా ఏర్పాటు అవుతున్న భారత పార్లమెంటు భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభోత్సవం చేయించకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడమేనని తీవ్రంగా విమర్శించారు.

Adhir Ranjan Chowdhury on PM Modi: ఆయన మోదీ కాదు.. పగ్లా మోదీ అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మోదీ కాదు, పగ్లా మోదీ (Pagla Modi) అని విమర్శించారు.

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన 19 ప్రతిపక్ష పార్టీలు

Hazarath Reddy

మే 28న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి, "ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ పార్లమెంటు నుండి పీల్చబడినప్పుడు, మాకు కొత్త భవనంలో విలువ కనిపించదని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి.

Kotamreddy Sridhar Reddy: ప్రజా ఉద్యమాలను ఆపలేరు, ఇక నుంచి గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేస్తామని కోటం రెడ్డి హెచ్చరిక, గృహనిర్బంధం చేసిన పోలీసులు

Hazarath Reddy

వైసీపీ నుంచి ఉద్వాసనకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు.

Advertisement
Advertisement