Politics
Amma Vodi: జనవరి 9 నుంచి అమ్మఒడి, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.15 వేలు, 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించిన ప్రభుత్వం, అమ్మఒడికి మొత్తం రూ.6400 కోట్లు కేటాయింపు, వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
Hazarath Reddyఅమ్మఒడి పథకం (Amma Vodi Scheme)లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(AP Education Minister Suresh) తెలిపారు. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు.
Maharashtra Farmer Suicides: 300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో..,ఒక్క నవంబర్ నెలలోనే జరిగిన విషాద ఘటన ఇది, దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించిన రెవిన్యూ శాఖ
Hazarath Reddyమహారాష్ట్రలో (Maharashtra) జరిగిన అధికారిక కుమ్ములాటలో 300 మంది రైతులు ఆత్మహత్యలు(Maharashtra farmer suicides) చేసుకున్నారు. గతేడాది నవంబర్ నెలలో(November) సీఎం పీఠం కోసం నాయకులు (Fight For Cm Seat)) కొట్టుకుంటూ రైతుల సమస్యలను గాలికొదిలేసారు. అకాల వర్షాలతో పంటంతా నేలపాలవ్వడంతో రైతులు (farmers) రోడ్డెక్కారు. చేసిన అప్పులు ఎక్కువ కావడం, చేతికి అందిన పంటను అకాల వర్షాలు నాశనం చేయడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు.
Imran Khan Fake Propaganda: ఫేక్ వీడియో పోస్ట్ చేసి దొరికిపోయిన పాక్ ప్రధాని, ముస్లింలపై భారత పోలీసులు హింసకు పాల్పడుతున్నారని ట్వీట్, నిజనిర్ధారణలో ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదని తేలింది
Vikas Mandaఇమ్రాన్ ఖాన్ తమ దేశ వ్యవహారాల కంటే ఇండియా అంతర్గత వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ప్రధానమంత్రి స్థాయిని మరిచి ఫేక్ వీడియోలు పెట్టడం, దుష్ప్రచారాలు చేసి పరువుపోగోట్టుకోవడం ఆయనకు కొత్తేమి కాదు...
Rahul Gandhi VS Swami Chakrapani: ముదిరిన హోమో సెక్సువల్ రాజకీయం, రాహుల్ స్వలింగ సంపర్కుడు అంటూ స్వామీ చక్రపాణి తీవ్ర వ్యాఖ్యలు, వీర సావర్కర్,గాడ్సే స్వలింగ సంపర్కులు అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్
Hazarath Reddyదేశంలోకి మునుపెన్నడూ లేని విధంగా స్వలింగ సంపర్క రాజకీయాలు చేరాయి. కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య హోమో సెక్సువల్ రాజకీయాలు (homosexual relationship Politics) ముదిరి పాకానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టవ్.. గాడ్సే (Nathuram Godse),సావ‌ర్క‌ర్ ( Vinayak Damodar Savarkar)స్వ‌లింగ సంప‌ర్కులు అంటూ తీవ్రమైన పదాలను వాడిన నేపథ్యంలో అంతే ధీటుగా విశ్వహిందూ పరిషత్) (Akhil Bhartiya Hindu Mahasabha తిప్పి కొట్టింది. వారు కాదు రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడు ('Rahul Gandhi Is Homosexual') అంటూ కౌంటర్ విసిరింది.
AP Capitals Row-Amarnath Reddy: ఏపీ రాజధానిగా తిరుపతిని చేయండి, లేదా చిత్తూరును సగం తమిళనాడులో, మిగతా సగం కర్ణాటకలో కలపండి, సరికొత్త వాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) అసెంబ్లీలో తెలిపిన మూడు రాజధానుల అంశం(3 Capitals row) ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత 15 రోజులుగా దీక్షలు చేస్తోన్న రైతులు.. శుక్రవారం సకలజనుల సమ్మె చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) ఇదివరకే ప్రకటించారు. అయితే టీడీపీకే చెందిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి (Ex Minister Amarnath Reddy) మాత్రం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
YSR Aarogyasri: నాడు వైఎస్సార్‌..నేడు వైఎస్‌ జగన్‌, ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి, ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద‍్యం, ఆరోగ్య శ్రీపై జగన్ కీలక నిర్ణయాలు ఇవే
Hazarath Reddyవైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం (YSR Aarogyasri Scheme) పైలట్‌ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు (Eluru) ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును (YSR Arogyasri Pilot Project) ఆయన ప్రారంభించారు.
World War 3 Fears Erupt: 3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?, ఇరాన్‌పై దాడితో అమెరికా లక్ష్యం నెరవేరిందా..?ప్రతీకార దాడి తప్పదన్న ఇరాన్, దాడికి ముందు అసలేం జరిగింది.?,బాగ్దాద్ విమానశ్రయ దాడిపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఅమెరికా, (America) ఇరాన్ (Iran) దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాడులు, ప్రతి దాడులతో భయానక పరిస్థితులె నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ లాంచర్లతో (US Airstrikes)విరుచుకుపడింది. ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది.
YCP Leader Murder Plan: వైసీపీ నేత హత్యకు కుట్ర, శ్రీకాకుళం జిల్లాలో కలకలం, సుపారీ గ్యాంగును అరెస్ట్ చేసిన పోలీసులు, హత్య చేసేందుకు రూ.10 లక్షల డీల్ మాట్లాడుకున్న సుపారీ గ్యాంగ్
Hazarath Reddyకాకుళం జిల్లాలో సుపారీ హత్య పన్నాగం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిను హతమార్చేందుకు దుండగులు కుట్ర చేశారు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. పోలీసులు ఆ గ్యాంగును అరెస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
Republic Day Parade 2020: రిపబ్లిక్ శకటాలపై రాజకీయం, పరేడ్‌లో చోటు దక్కకపోవడంపై పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం, గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో అలరించనున్న శకటాలు ఇవే
Vikas Mandaఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.....
Amit Shah Learning Bangla Language: అమిత్ షా కొత్త స్కెచ్, మమతను ఢీకొట్టేందుకు బెంగాలీ భాషతో కుస్తీ, ఆత్మగౌరవ నినాదాన్ని లేవదీసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్న హోం మంత్రి అమిత్ షా
Hazarath Reddyఊహించని ఎన్నికల వ్యూహాలతో బీజేపీని(BJP) పరుగులు పెట్టిస్తున్న కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా (Home minister Amit shah) మరో కొత్త వ్యూహానికి రెడీ అవుతున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటను కూలదోసి అధికారాన్ని ఏలుతున్న మమతా బెనర్జీని ఢీ కొట్టేందుకు బెంగాలీ భాషను నేర్చుకునే పనిలో పడ్డారు. పశ్చిమ బెంగాల్ లో కాషాయపు జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న అమిత్ షాకు అక్కడ భాష అనేది ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఈ మధ్య సీఎం మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) ఆత్మ గౌరవ నినాదాన్ని లేవనెత్తారు.
AP Capital: తేలిపోనున్న మూడు రాజధానుల సంగతి, నేడు ఏపీ సీఎంకు నివేదికను అందించనున్న బీసీజీ, నెలఖారున తుది నివేదికను ఇవ్వనున్న హై పవర్ కమిటీ, రాజధాని ఏర్పాటు విషయంలో కీలకం కానున్న బోస్టన్ నివేదిక
Hazarath Reddyఏపీ రాజధానిపై (Andhra Pradesh Capital) సమగ్ర నివేదికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (Boston consultancy gruop) నేడు ఏపీ సీఎం వైయస్ జగన్(CM YS Jagan)కు అందించనుంది. ఏపీ రాజధాని ఏర్పాటులో (AP Capital City) సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపును ఏపీ ప్రభుత్వం(AP GOVT) నియమించిన సంగతి విదితమే. ఈ గ్రూపు తుది నివేదికను నేడు అందించనుంది.
Anti-CAA Rangoli Protest: తమిళనాడు ముగ్గుల వెనుక పాకిస్తాన్ హస్తం, ముగ్గులు వేసిన యువతి గాయత్రి కందదైకు పాక్ బైట్స్‌ ఫర్‌ ఆల్‌ సంస్థతో సంబంధాలు, మీడియాకు వెల్లడించిన గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌
Hazarath Reddyతమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ రకాలుగా నిరసనలు జరిపిన సంగతి విదితమే. ఇందులో ప్రధానంగా సంచలనం రేపింది ఏదైనా ఉందంటే అది రంగోలి(Rangoli) ద్వారా నిరసన తెలపడం. దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పౌరసత్వ చట్టం సవరణ వ్యతిరేక నినాదాలతో ఒక యువతి వేసిన ముగ్గు (Andal draw Kolams)వెనుక మర్మం దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Sakala Janula Samme: శుక్రవారం నుంచి సకల జనుల సమ్మె, మలిదశ ఉద్యమానికి సిద్ధమైన అమరావతి ప్రజలు, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపి వేస్తామని హెచ్చరిక
Vikas Mandaకొన్ని గ్రామాలు కలిసి సేవలు నిలిపివేస్తే తమంతటతామే ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప, దానితో ఒరిగేదేమి లేదని కొన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరావతి నిరసనలు కేవలం ఒక సామాజిక వర్గం, టీడీపీ మరియు వారి అనుబంధ మీడియా ....
PM Modi Greetings: పాకిస్థాన్ మినహా మిగతా భారత్ పొరుగు దేశాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Vikas Mandaఅదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలలో పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ, అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తారన్న పుకార్లు వ్యాప్తి చెందుతున్న వేళ్ల ప్రధాని మోదీ, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ దేశాధినేతతో సంతృప్తికర సంభాషణలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది....
Pushpa Srivani TikTok: సీఎం జగన్ పాటపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ , మూడు రాజధానులపై అమరావతిలో కొనసాగుతున్న వేళ వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం వీడియో
Vikas Mandaఉపముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచి టిక్ టాక్ వీడియోలు చేయడం పట్ల మరికొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏపి ఉపముఖ్యమంత్రి ప్రజాసేవను మరిచి టిక్ టాక్ వీడియోలతో బిజీగా ఉన్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు....
BJP MLA Madan Dilawar-CAA Row: సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోండి, లేకుంటే హిందూ మహ సముద్రంలో దూకండి, మీరంతా దేశానికి శత్రువులే, రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)(Citizenship Amendment Act) వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ (BJP MLA Madan Dilawar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
'MAHA' Stalemate: ‘మహా’లో మొదలైన ముసలం, ఎన్సీపీ ఎమ్మెల్యే రాజీనామాస్త్రం, నేను రాజకీయాలకు పనికిరానన్న ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి, క్యాబినెట్ పదవుల విస్తరణ జరిగిన మరుసటి రోజే సంచలన నిర్ణయం, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించని సంజయ్ రౌత్
Hazarath Reddyమహా రాజకీయాల్లో అప్పుడే ముసలం మొదలైంది. క్యాబినెట్ విస్తరణ జరిగిన మరుసటి రొజే నేతల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ రాజీనామాస్త్రం. రాజకీయాలకు తాను పనికిరానంటూ మహారాష్ట్రకు(Maharashtra) చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ (Ncp Mla Prakash Solanki) ప్రకటించడమేకాక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా(Solanki Announces Resignation) చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.
AP Capital Issue-HC Comments: రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం, ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే పిటిషన్‌పై స్పందిస్తాం, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాజధానిపై (AP Capital)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం (AP GOVT) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఈ పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Karimnagar as London: కాళేశ్వరం పూర్తైతే కరీంనగర్ లండన్‌లా మారుతుంది. ఈ విషయం అర్థంకాకే వక్రభాష్యాలు, కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్, రాష్ట్రానికి ఏం కావాలో తమ ప్రభుత్వానికే పూర్తి అవగాహన ఉందని వెల్లడి
Vikas Mandaజూన్ లోగా మానేరు, మూలవాగు చెక్ డ్యాంలు నీటితో నింపుకోవాలి. లండన్ నగరంలో థేమ్స్ నది ఎలాగైతే సజీవంగా ఉంటుందో మానేరు నది కూడా అలాగే ఉంటుంది. తాను గతంలో ఈ విషయం చెబితే కొందరు సన్నాసులు అర్థంకాక వెకిలి నవ్వులు నవ్వారు, వక్ర భాష్యాలు చెప్పారు. జూన్ నెల తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు....
AP Political Row: అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, ఏపీ సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేసారంటూ విమర్శలు
Hazarath Reddyతెలుగుదేశంపార్టీ(TDP) ఏపీ రాజధాని మార్పు (AP Capital Change) అంశం మీద అధికార పార్టీపై (YSRCP)నివురు గప్పిన నిప్పులా మండిపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇవేమి పట్టని టీడీపీ ఎమ్మెల్యే (Guntur West TDP MLA)నేరుగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద పొగడ్తల వర్షం కురిపించారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కలయిక తరువాత ఎమ్మెల్యే గిరి (Maddali Giridhara Rao) సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.