Viral

Toshiba Layoffs 2024: టెక్ రంగంలో బిగ్గెస్ట్ లేఆప్స్, 5 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న తోషిబా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Vikas M

టెక్ రంగంలో లేఆప్స్ కొనసాగుతున్నాయి. జపాన్‌ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) బిగ్గెస్ట్ లేఆప్స ప్రకటించింది. సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం

Kamada Ekadashi 2024: కామద ఏకాదశికి సంబంధించిన పురాణ కథ ఇదిగో, శ్రీకృష్ణుడు యుధిష్టరునికి చెప్పిన ఏకాదశి మహత్యం విశిష్టత గురించి తెలుసుకోండి

Vikas M

ఈ సంవత్సరం ఏప్రిల్ 19న కామద ఏకాదశి, దమన ఏకాదశి జరుపుకోనున్నారు. ఇది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తోంది. ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి లక్ష్మీనారాయణులను పూజించాలి. వ్రతం ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి.

Kamada Ekadashi 2024: కామద ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురవుతారు, ఆ రోజున చేయవలసినవి, చేయకూడని పనులు ఏంటో తెలుసుకోండి

Vikas M

హిందూ సంవత్సరంలో మొదటి ఏకాదశి కావడంతో, కామద ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం, కామద ఏకాదశి వ్రతం 19 ఏప్రిల్ 2024న పాటించబడుతుంది. ఇది చైత్ర మాసంలో చంద్రుని వృద్ధి దశలో వస్తుంది. హిందూ మాసం చైత్రలో శుక్ల పక్షం పదకొండవ రోజున వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు. ఇది హిందూ నూతన సంవత్సరపు మొదటి ఏకాదశి అని నమ్ముతారు.

Earthquake in Japan: భారీ భూంకంపం ధాటికి వణికిన జపాన్, తొమ్మిది మందికి తీవ్ర గాయాలు, షికోకో దీవికి ప‌శ్చిమ దిక్కున 6.6 తీవ్ర‌తతో ప్రకంపనలు

Hazarath Reddy

జ‌పాన్‌(Japan)లో బ‌ల‌మైన భూకంపం సంభవించింది . సౌత్‌వెస్ట్ ప్రాంతంలో వచ్చిన ప్ర‌కంప‌నల వల్ల సుమారు 9 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అయితే సునామీ వ‌చ్చే ప్ర‌మాదం ఏమీ లేద‌ని అధికారులు చెప్పారు.

Advertisement

Telugu States Students Arrested in US: అమెరికాలో షాపులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ హైదరాబాద్,గుంటూరు అమ్మాయిలు, అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అమెరికాలోని న్యూజెర్సీలో చదువుతున్న 20, 22 ఏళ్ల ఇద్దరు భారతీయ విద్యార్థులు ఓ దుకాణంలో చోరీకి పాల్పడిన కేసులో అరెస్టయ్యారు. ఈ ఇద్దరు మహిళలు డబ్బు చెల్లించకుండా హోబోకెన్ డౌన్‌టౌన్‌లోని దుకాణాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించారు.

Nestle Adds Sugar to Infant Milk: నెస్లే ఉత్పత్తుల్లో అధికస్థాయిలో షుగర్ లెవల్స్, అయితే ఇండియాలో అమ్ముడవుతున్న వాటిల్లో కాదు మరి

Hazarath Reddy

నెస్లే(Nestle) కంపెనీకి చెందిన బేబీ ఫుడ్ ఉత్ప‌త్తుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ సాధార‌ణ స్థాయిలో ఉన్న‌ట్లు ఓ దర్యాప్తులో తేలింది.బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, స్విట్జ‌ర్లాండ్ దేశాల్లో అమ్ముడ‌వుతున్న ఆ ఉత్ప‌త్తుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ సాధార‌ణ స్థాయిలో కన్నా ఎక్కువగా ఉన్న‌ట్లు వెల్లడైంది. శి

Dubai Flooding Post: ఆనంద్ మహీంద్రా దుబాయ్ వరదలపై పోస్ట్, తన వ్యాఖ్యలపై చింతిస్తూ వివరణ ఇచ్చుకున్న జెట్ ఎయిర్‌వేస్ మాజీ CEO సంజీవ్ కపూర్

Hazarath Reddy

దుబాయ్ వరదలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్‌పై జెట్ ఎయిర్‌వేస్ మాజీ CEO సంజీవ్ కపూర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సోషల్ మీడియాలో సంయమనం పాటించమని ఆనంద్ మహీంద్రా.. జెట్ ఎయిర్‌వేస్ మాజీ CEOకు సలహా ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తన పోస్టులను,వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు

X User Withdraws His Remarks on Anand Mahindra's Dubai Floods Post: దుబాయ్ వరదలపై ఆనంద్ మహీంద్రా పోస్ట్‌, తప్పుగా అర్థం చేసుకున్నానంటూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO సంజీవ్ కపూర్

Hazarath Reddy

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దుబాయ్‌లో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోని ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకున్న సంగతి విదితమే. అయితే ఈ వీడియోపై మాజీ జెట్ ఎయిర్‌వేస్ CEO సంజీవ్ కపూర్ దుబాయ్‌ని వెక్కిరిస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత వాస్తవం తెలుసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

Advertisement

Telangana: హనుమాన్ దుస్తులతో స్కూలుకు విద్యార్థులు, తీవ్ర అభ్యంతరం తెలిపిన హెడ్ మాస్టర్, కోపంతో స్కూలును ధ్వంసం చేసిన విద్యార్థులు, వీడియో వైరల్

Hazarath Reddy

మంచిర్యాల కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూలు హనుమాన్‌ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్‌, హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

Road Accident Video: మూల మలుపులు వద్ద అతివేగంతో వచ్చిన కారు లారీని గుద్దిన వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చాలా ప్రమాదకరం అంటూ షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు.అందులో మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఇలా ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం.

Viral Video: కొడుకు థ్రిల్ కోసం తల్లిదండ్రులు ప్రమాదకర సాహసం, తిట్టిపోస్తున్న నెటిజన్లు, స్కూటీ ఫుట్‌రెస్ట్‌పై పిల్లవాడిని నిలబెట్టి రైడింగ్ చేస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో తల్లిదండ్రులు భారీ ట్రాఫిక్‌లో నావిగేట్ చేస్తున్నప్పుడు స్కూటర్‌ పిలియన్ ఫుట్‌రెస్ట్‌పై నిలబడి ఉన్న చిన్న పిల్లవాడిని చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఒక X వినియోగదారు మంగళవారం వీడియోను షేర్ చేసారు,

Rajasthan Shocker: దారుణం, కొడుకు కళ్లముందే తండ్రిని చావబాదిన పోలీసులు, తండ్రిని కొట్టవద్దని కొడుకు పోలీసులు కాళ్లు పట్టుకున్నా వదలకుండా..

Hazarath Reddy

రాజస్థాన్ పోలీసులు కొడుకు ముందు తండ్రిని దారుణంగా కొట్టారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైపూర్‌లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నివేదికల ప్రకారం, పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్‌గా గుర్తించారు.

Advertisement

Telangana: అసభ్యకర ఫోటోలు తీస్తూ వేధింపులు, ఎలక్షన్ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ. నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది. ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది

World Earth Day: ప్రపంచ ధరిత్రి దినోత్సవం, కాలుష్యపు కోరల నుండి పుడమి తల్లిని రక్షించుకునే వేడుక గురించి తెలుసుకోండి

Vikas M

ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. 1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నాం.పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం.పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం.

Mahindra Bolero Neo Plus: మహీంద్రా బొలెరో నియో ప్లస్‌ వచ్చేసింది, ప్రారంభ ధర రూ.11.39 లక్షలు, తొమ్మిది మంది కూర్చోవచ్చు..

Vikas M

తొమ్మిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్‌ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.39 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ రూ.1.50 లక్షల వరకు అధికం.

Hyderabad Shocker: దారుణం, లారీతో బైకును గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్, చివరకు ఎలా చిక్కాడంటే..

Hazarath Reddy

పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ ‌పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, జూలై నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Dubai Floods: దుబాయ్ వరదలకు విమానాశ్రయం ఎలా మునిగిపోయిందో వీడియోలో చూడండి, వరద నీటిలో మునిగిపోయిన మెట్రో స్టేషన్లు

Hazarath Reddy

దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Surya Tilak on Ram Lalla’s Forehead: బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు, మూడున్నర నిమిషాల పాటు కనువిందు చేసిన అద్భుత దృశ్యం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సూర్య కిరణాలు బాల రాముడికి తిలకం దిద్దాయి. మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడ్డాయి. మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి

Ram Navami 2024 in Ayodhya: వీడియోలు ఇవిగో, బాలరాముడి నుదిటిపై తిలకం దిద్దిన సూర్య కిరణాలు, అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

Hazarath Reddy

మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై సూర్య కిరణాలు పడ్డాయి. మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి. భక్తజన సంద్రంగా అయోధ్య మారింది.

Advertisement
Advertisement