London, Jan 22: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా (Lord Karan Bilimoria) పొగడ్తలతో ముంచెత్తారు. భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని ప్రశంసించారు. చిన్నతనంలో చాయ్ (Chai) అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన (Powerful) నేతగా ఎదిగారని కీర్తించారు. భారత్- బ్రిటన్ సంబంధాల ప్రాధాన్యత అంశంపై పార్లమెంట్లో జరిగిన డిబేట్ సందర్భంగా కరన్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ20 నాయకత్వ బాధ్యతలు తీసుకున్న భారత్ ప్రపంచంలో రెండో బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగే లక్ష్యం పెట్టుకుందని లార్డ్ కరన్ బిలిమోరియా అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందనుందని చెప్పారు.
రానున్న దశాబ్దాల్..">Vehicle Struck by Lightning: బాబోయ్.. రోడ్డుపై వెళుతున్న వాహనంపై పెద్ద మెరుపుతో పడిన పిడుగు, వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..