Nagpur Shocker: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా దగ్గరైన టీనేజర్.. అనంతరం గర్భం.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా యూట్యూబ్‌లో చూసి సొంతంగా కాన్పు.. ఆ తర్వాత పుట్టిన శిశువును ఏం చేసిందంటే? మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన
Baby (Photo Credits; Pixabay) (Representational image Only)

Nagpur, March 6: మహారాష్ట్రలోని (Maharastra) నాగ్‌పూర్‌లో (Nagpur) ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ పదిహేనేండ్ల బాలికకు సోషల్ మీడియా (Social Media) ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆకర్షణ మైకం కమ్మిన ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. బిడ్డ పొట్ట పెరుగుతుండడంతో అనుమానించిన బాలిక తల్లి ప్రశ్నించగా ఏం లేదని.. ఒంట్లో బాగో లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని బాలిక తల్లికి సర్దిచెప్పేది. నెలలు గడిచాయి. కాన్పుకు సమయం దగ్గర పడింధి. దీంతో ఇంట్లో ఎవరూ లేని  సమయంలో సొంతగా కాన్పు చేసుకొన్న బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

బాబాయి ఇంట్లో లేని సమయంలో పిన్నితో కొడుకు శృంగారం, కిటికిలోంచి చూసిన బాబాయి రక్తం మరిగిపోయింది, ఏం జరిగిందంటే..

దీని కోసం యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను ముందే చూసిన బాలిక.. కాన్పు ఎలా చెయ్యాలో నేర్చుకుందని పోలీసులు తెలిపారు. కాన్పు అయిన వెంటనే పుట్టిన శిశువును బాలిక గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఇంట్లోని పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. బాలిక నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి గట్టిగా ప్రశ్నించింది. దీంతో విషయం బయటకు వచ్చింది.

కోడలు స్నానం చేస్తుంటే బాత్రూంలో దూరిన మామగారు, వద్దని బతిమిలాడినా, కోరిక తీర్చమని వెంటపడిన మామ, ఇంతలో ఏం జరిగిందంటే..