PM Modi: అభివృద్ధి గెలిచింది...మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్..కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని ట్వీట్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు . ఎన్నికల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను చూసి గర్వపడుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు తెలిపారు మోదీ.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు . ఎన్నికల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను చూసి గర్వపడుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు తెలిపారు మోదీ. ఆరంభం అదుర్స్..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
Here's Tweet:
Development wins!
Good governance wins!
United we will soar even higher!
Heartfelt gratitude to my sisters and brothers of Maharashtra, especially the youth and women of the state, for a historic mandate to the NDA. This affection and warmth is unparalleled.
I assure the…
— Narendra Modi (@narendramodi) November 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 23, 2024 05:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

