Sports
ICC T20 World Cup 2022: టి20 ప్రపంచకప్‌లో ఇండియా-పాక్ సమరం, నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ సోల్డ్ అవుట్, బిత్తరపోయిన ఐసీసీ
Hazarath Reddyదాయదులతో భారత్ పోరు అంటే మాములుగా ఉండదు. క్రికెట్ సమరం అయితే ఇక చెప్పనే అవసరం లేదు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవాల్సిందే. తాజాగా ప్రపంచ కప్‌ మెగా టోర్నీని (ICC T20 World Cup 2022) ప్రత్యక్షంగా స్టేడియాల్లో తిలకించే ఫ్యాన్స్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచింది.
India Vs West Indies: అహ్మదాబాద్ వన్డేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఘన విజయం, చాహల్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు చిత్తు..
Krishnaమూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ జట్టు నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని 28 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది.
ICC U19 Cricket World Cup 2022: చరిత్ర సృష్టించిన యువ భారత్, అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ విక్టరీ, ఐదోసారి కప్ కొట్టిన కుర్రాళ్లు, ప్రశంసిచిన ప్రధాని
Naresh. VNSయువ భారత్‌ సంచలనం సృష్టించింది. ఐదోసారి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను (ICC U19 Cricket World Cup) సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో(England) శనివారం జరిగిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ (Yash Dhull) నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
Team India Corona Case: టీమిండియాను పట్టి పీడిస్తున్న కరోనా, భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కరోనా, ఇప్పటికే ధావన్, గైక్వాడ్, శ్రేయాస్, సైనీ‌కి కరోనా పాజిటివ్
Krishnaటీమిండియాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముందు ఈ కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టీ20ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది.
Neeraj Chopra: మరో అరుదైన ఘనత సాధించిన నీరజ్ చోప్రా, ప్రపంచ అత్యుత్తమ స్పోర్ట్స్ అవార్డు నామినేట్, ఇప్పటి వరకు భారత్‌ నుంచి నామినేట్ అయ్యింది ముగ్గురే
Naresh. VNSటోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రతిష్ఠాత్మకమైన లారస్‌ ‘వరల్డ్‌ బ్రేక్‌ త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు (Laureus World Breakthrough of the Year award) నామినేట్‌ అయ్యారు. నీరజ్ చోప్రా (Neeraj Chopra) నామినేషన్ కు సంబంధించిన వార్తను లారస్‌(Laureus) అకాడమీ వెల్లడించింది
Chris Gayle: ఐపీఎల్ వేలం నుంచి క్రిస్ గేల్ అవుట్, తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు షురూ, ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్
Hazarath Reddyగత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన గేల్ ఈసారి వేలం నుంచి తప్పుకోవడం అతడి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అలాగే, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్ పేరు కూడా జాబితాలో కనిపించలేదు.
IPL 2022 Player Auction: ఐపీఎల్-15 వేలానికి 590 మంది ఆటగాళ్లు, ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు సన్నాహాలు
Hazarath Reddyమరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15 వేలం జరగనుంది. తాజా సీజన్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.
Mason Greenwood: ఆ ప్రముఖ ఆటగాడు నన్ను అనుభవించాలనుకున్నాడు, మాట విననందుకు తనను దారుణంగా కొరికాడు, మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు
Hazarath Reddyమాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు మాసన్‌ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. గ్రీన్‌వుడ్‌ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటున్న ఓ యువతి.. మాసన్‌ గ్రీన్‌వుడ్‌ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్‌ క్లబ్‌లో పెద్ద దుమారమే రేపుతుంది.
Australian Open Highlights: రికార్డ్ బ్రేక్ చేసిన యాష్లే బార్టీ, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఉమెన్స్ సింగిల్స్ విజేతగా బార్టీ, 44 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసిస్ మహిళ
Naresh. VNSఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ (Australian Open)2022 మహిళల సింగిల్స్‌ విజేతగా ప్రపంచనెంబర్‌ వన్‌ యాష్లే బార్టీ (Ashleigh Barty) నిలిచింది. అమెరికాకు చెందిన డానియెల్‌ కొలిన్స్‌ ( Danielle Collins)తో జరిగిన ఫైనల్లో.. బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సొంతం(Won Australian Open) చేసుకుంది.
Brendan Taylor Banned By ICC: బ్రెండన్ టేలర్‌పై మూడేళ్ల పాటు నిషేధం, అప్పుడే సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో పంచుకోలేదంటూ కొరడా ఝళిపించిన ఐసీసీ
Hazarath Reddyస్పాట్ ఫిక్సింగ్ చేయాలంటూ భారత వ్యాపారవేత్త నన్ను సంప్రదించారంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో (Anti Corruption Code) పంచుకోలేదంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ కొరడా ఝళిపించింది.
Ravindra Jadeja Horse Ridding: గుర్రపు స్వారీ చేస్తున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyభారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గుర్రాలంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రైడింగ్ స్కిల్స్ చూపించే వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. తాజాగా శుక్రవారం మరో వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తాడు.
IPL 2022 Mega Auction: చెన్నై చేరిన ధోనీ.. తనకు ఇదే చివరి వేలం కావడంతో సీరియస్‌ దృష్టి
Hazarath Reddyఐపీఎల్ 2022 మెగా వేలానికి రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. వేలం (IPL 2022 Mega Auction) జరిగి ప్లేస్ ఎక్కడనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. వేలం జరిగే ప్లేస్‌పై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
Charanjit Singh Dies: భారత హకీలో తీవ్ర విషాదం, స్వర్ణపతకం అందించిన చరణ్ జిత్ సింగ్ కన్నుమూత, ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన కేంద్ర క్రీడల మంత్రి
Hazarath Reddyభారత ప్రఖ్యాత హాకీ ఆటగాడు చరణ్ జిత్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన వయసు 90 ఏళ్లు, చరణ్ జిత్ సారథ్యంలో ఇండియన్ జట్టు 1964 టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించింది.
Krunal Pandya's Twitter Account Hacked: టీమిండియా ప్లేయర్‌ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, బిట్‌ కాయిన్లు ఇస్తే అకౌంట్ ఇచ్చేస్తామంటూ ట్వీట్లు, దీపక్ హుడాకు లింక్ పెట్టి నెటిజన్ల ట్వీట్లు
Naresh. VNSటీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ (Twitter account gets hacked) అయింది. గురువారం ఉదయం నుంచి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (Twitter Handle) నుంచి పలు రకాలు ట్వీట్లు వస్తున్నాయి. కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ ను బిట్ కాయిన్ల కోసం అమ్మేస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు హ్యాకర్లు.
India vs South Africa 2022: జై శ్రీ రామ్ అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ ట్వీట్, సఫారీలతో మూడు వన్డేల సీరిస్ ని కోల్పోయిన ఇండియా
Hazarath Reddyభారత్ మూడు వన్గేల సీరిస్ కోల్పోయిన సంగతి విదితమే. సఫారీలు వైట్ వాష్ చేశారు. దీనిపై దక్షిణాఫ్రికా ఆటగాడు keshavmaharaj ట్వీట్ చేశాడు, ఇది అద్భుతమైప సీరిస్ అని, భారత్ ఓడిపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నాడు. మేము రీఛార్జ్ చేయడానికి తదుపరి దాని కోసం సిద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. భారత్ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని ఆశిస్తున్నాం జై శ్రీ రామ్ అని తెలిపాడు.
Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..
Krishnaబంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
Taylor and Spot Fixing Approach: ఇండియా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన జింబాబ్వే మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌
Hazarath Reddyజింబాబ్వే మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించినట్టు, అతని నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా స్టేట్‌మెంట్ విడుదల చేశాడు బ్రెండన్ టేలర్.
Ind vs SA, 3rd ODI 2022: టీమిండియాను వైట్‌వాష్ చేసిన సఫారీలు, చివరి వన్డేలోనూ టీమిండియాకు తప్పని ఓటమి, వన్డే సిరీస్ ను 3-0తో కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఒక్క విజయం లేకుండా ముగించింది. కేప్ టౌన్ లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడినా, 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది.
Virat Kohli Viral Video: విరాట్ కోహ్లీ చేసిన పనికి షాక్ లో ఫ్యాన్స్, ఇదేం పని అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు, వైరల్ వీడియో ఏంటో చూసేయండి..
Krishnaటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. తాజాగా సౌతాఫ్రికా(South Africa)తో మూడో వన్డేకు ముందు జాతీయ గీతం జనగణమన(Jana Gana Mana) ఆలపిస్తుండగా విరాట్ కోహ్లీ చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు.