క్రికెట్
India vs England 2nd Test: భారత్‌తో రెండవ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదిగో, గాయపడిన స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్
Hazarath Reddyఇంగ్లండ్ 2వ టెస్టుకు తమ జట్టును ప్రకటించింది . మోకాలి సమస్యల కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత, ఫిబ్రవరి 2న రెండో ఎన్‌కౌంటర్ ప్రారంభంకానుండగా, రోహిత్ శర్మ సేన విశాఖపట్నంలో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది.
Jay Shah Re-Elected As ACC President: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మళ్లీ హోమంత్రి అమిత్ షా కొడుకు, వరుసగా మూడోసారి ఏసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న జే షా
Hazarath Reddyబోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెక్రటరీ జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) ఛైర్మన్‌గా మళ్లీ నియమితులయ్యారు, ఐసిసి చీఫ్ పదవికి పోటీ చేయడానికి అతను పదవి నుండి వైదొలిగినట్లు వచ్చిన పుకార్లకు స్వస్తి పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు 35 ఏళ్ల ఆయన వరుసగా మూడోసారి ఏసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
T20 World Cup 2021, NZ vs AFG: భారత్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్గనిస్థాన్‌, సెమీఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌, టీమిండియాకు తప్పని ఇంటిదారి..
sajayaనేటి మ్యాచ్‌లో కనుక ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉంటే భారత సెమీస్ అవకాశం ఉండేది. కానీ విలియమ్సన్ సేన ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టడంతో కోహ్లీ సేన ఆశలు అడుగంటిపోయాయి.
Sarfaraz Khan in India’s Squad: టీమిండియాకు ఎంపిక అయిన సర్ఫరాజ్ ఖాన్, సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్‌ అంటూ అభినందనలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్
Hazarath Reddyగత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ కు భారత జట్టులోకి ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్‌ టెస్టుకు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Dean Elgar on Virat Kohli: విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్‌ ఎల్గర్‌ సంచలన వ్యాఖ్యలు, ఆ తర్వాత మందు తాగుతూ సారీ చెప్పాడని వెల్లడి
Hazarath Reddy2015లో ప్రొటీస్‌.. భారత పర్యటనలో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి తనపై ఉమ్మివేసాడని (Virat Kohli Spat on Me) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్‌ ఎల్గర్‌ షాకింగ్‌ సంఘటనను పంచుకున్నాడు.
Ben Duckett Dismissal Video: వీడియో ఇదిగో, కంట్రోల్ కోల్పోయిన బుమ్రా చేతిలో బలైన డకెట్, టీమిండియా పేసర్ ఇన్ స్వింగ్‌ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్
Hazarath Reddyటీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్ గా ఉంటాడనేది తెలిసిందే. అయితే ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బుమ్రా కీపర్ కేఎస్ భరతపై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు.
Trent Boult Catch Video: ఇదేమి క్యాచ్ బాబోయ్, వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్ అందుకున్న ట్రెంట్ బౌల్ట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్ రైడర్స్‌ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు
ICC Reprimands Bumrah: ఇంగ్లండ్ బ్యాటర్ ఆలీ పోప్‌తో అనుచిత ప్రవర్తన, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మందలించిన ఐసీసీ
Hazarath Reddyహైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు జరిగిన ఘటనలో ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ అధికారికంగా మందలించింది.
IND Vs ENG: ఉప్ప‌ల్ టెస్ట్ సూప‌ర్ హిట్, చాలా గ్యాప్ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్ కు భారీగా స్పంద‌న‌, ఫ‌స్ట్ టెస్టుకు ఏకంగా లక్ష‌మంది హాజ‌రు
VNSనాలుగు రోజులలో మొత్తంగా లక్షకు మందికి పైగా ఈ మ్యాచ్‌ను స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మధ్యకాలంలో భారత్‌ స్వదేశంలో ఆడిన టెస్టులకు ఇంతమంది హాజరవడం బహుశా ఇదే ప్రథమం. 2018 తర్వాత టెస్టులకు ఉప్పల్‌ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిచ్చింది.
India vs England 1st Test: ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి, 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం, ఒకరోజు ముందుగానే తేలిన ఫలితం
sajayaభారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Ben Stokes Dismissal Video: వీడియో ఇదిగో, బుమ్రా మ్యాజిక్ స్వింగ్ దెబ్బకి క్లీన్ బౌల్డ్ అయిన బెన్‌ స్టోక్స్‌, ఏమి బాల్‌ వేశావు బ్రో అంటూ బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌
Hazarath Reddyఉప్పల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. సంచలన బంతితో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌65 ఓవర్‌లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్‌.. ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
IND vs ENG 1st Test 2024: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ జెర్సీతో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ సందర్భంగా ఘటన
Hazarath Reddy2024లో జరిగిన ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ 1వ రోజు సందర్భంగా విరాట్ కోహ్లీ జెర్సీని ధరించిన అభిమాని పిచ్‌ లోకి దూసుకువచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకాడు. వైరల్‌గా మారిన వీడియోలో, ఆ అభిమాని రెండవ సమయంలో భారత కెప్టెన్ పాదాలను తాకినట్లు కనిపించింది
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర, 4వ సారి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్న టీమిండియా స్టార్, ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు గెలుచుకున్నది కూడా కోహ్లీనే..
Hazarath Reddyటీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి
BCCI Awards 2024 Winners: బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డు అందుకున్న శుభమాన్ గిల్, దీప్తి శర్మ...రవిశాస్త్రికి జీవితకాల సాఫల్య పురస్కారం
sajayaమంగళవారం హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల పంపిణీ జరిగింది. 2019 తర్వాత తొలిసారిగా బోర్డు ఆటగాళ్లకు అవార్డులు అందజేసింది. 2023 సంవత్సరానికి భారత అత్యుత్తమ ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీకి 2019-20కి, రవిచంద్రన్ అశ్విన్‌కి 2020-21కి, జస్ప్రీత్ బుమ్రాకి 2021-22కి ఈ అవార్డు లభించింది.
ICC T20I Team of the Year 2023: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్, ఐసీసీ 2023 అత్యుత్తమ టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, భారత్ నుంచి అయిదుగురికి చోటు
Hazarath Reddy2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు దక్కలేదు
Unmukt Chand Vs Rohit Sharma: బీసీసీఐతో తెగతెంపులు, వచ్చే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అమెరికా తరపున బరిలోకి దిగుతున్న ఉన్ముక్త్ చంద్‌, జూన్ 12వ తేదీన యుఎస్ఎతో భారత్ ఢీ
Hazarath Reddy2012 అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు ప్రపంచకప్ అందించిన భార‌త అండ‌ర్ -19 జ‌ట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ అమెరికా తరపున బరిలోకి దిగుతున్నాడు. తాజాగా క్రిక్‌బ‌జ్‌తో మాట్లాడిన ఈ యువ‌కెర‌టం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాతో మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండ‌బోతుంద‌ని అన్నాడు.
Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు మరో అవార్డు, క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సెలక్ట్ చేసిన బీసీసీఐ, వన్డేల్లో గతేడాదంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా స్టార్
Hazarath Reddyటీమిండియా స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు వరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో గిల్‌కు ఈ అవార్డు అందించనున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Glenn Maxwell Hospitalised: పీకల దాగా తాగి పబ్‌లోనే సోయలేకుండా పడిన గ్లెన్‌ మాక్స్‌వెల్, అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు, ఘటనపై విచారణ ప్రారంభించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది.
India vs England Test Series: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ
Hazarath ReddyBCCI, IND vs ENG, IND vs ENG 2024, India vs England, India vs England Test Series, Indian Cricket Team, Kohli, Virat Kohli
Ram Mandir Pran Pratishtha: బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్న సచిన్ టెండూల్కర్, మరి కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
Hazarath Reddyభక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.