క్రికెట్

ICC World Cup 2023 : భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్ అక్టోబర్ 14కు మార్పు, రీ షెడ్యూల్ అయిన మ్యాచుల లిస్టు ఇదే..

kanha

ICC సవరించిన ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఇప్పుడు అక్టోబర్ 14న జరగనుంది. మరో 8 మ్యాచ్‌లలో కూడా మార్పులను చూడవచ్చు. ఫలితంగా, ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లండ్ మ్యాచ్ శనివారం, 14 అక్టోబర్ నుండి 15 అక్టోబర్ నాటికి షిఫ్ట్ అవుతోంది.

Australia Squad For World Cup 2023: స్టార్ ఆటగాడికి షాకిచ్చిన ఆస్ట్రేలియా, వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన కంగారూల స్వ్కాడ్ ఇదే..

Hazarath Reddy

భారత్‌ లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టు వివరాలను ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ(ప్రాథమిక) జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారధ్యం వహించనుండగా స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌కు షాకిచ్చింది.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా డేనియల్ వెట్టోరీ, బ్రియాన్ లారా స్థానంలో నియామకం

Hazarath Reddy

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డేనియల్ వెట్టోరీ ఎంపికయ్యాడు. వెట్టోరి గతంలో 2014 నుండి 2018 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.

Sarfaraz Khan Gets Married: జమ్మూ కాశ్మీర్ అల్లుడైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్, పెళ్లి ఫోటో ఇదిగో..

Hazarath Reddy

ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ క‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అత‌ని వివాహ‌మైంది. స‌ర్ఫ‌రాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

India vs Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ రీషెడ్యూల్, కొత్త తేదీ ఎప్పుడంటే..?

kanha

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ODI ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో నవరాత్రి పండుగ కారణంగా భారత్-పాకిస్థాన్ సహా 6 మ్యాచ్‌లు రీషెడ్యూల్ కానున్నాయి.

Captains with Most Trophies: దటీజ్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్య‌ధిక ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రికార్డు, తరువాత స్థానంలో రోహిత్ శర్మ

Hazarath Reddy

అత్య‌ధిక ట్రోఫీల‌ను ముద్దాడిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలలో పాటు 2007లో కెప్టెన్‌గా తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించి పెట్టాడు. ఆ త‌ర్వాత 2011లో ధోనీ సార‌థ్యంలోని మెన్ ఇన్ బ్లూ వన్డే ప్ర‌పంచ‌క‌ప్ అందుకుని చ‌రిత్ర సృష్టించింది.

Team India Smash 18-Year-Old Record: 18 ఏళ్ల తన రికార్డును తిరగరాసుకున్న టీమిండియా, మూడో వన్డేలో వెస్టిండీస్‌పై ఘన విజయంతో సరికొత్త చరిత్ర

Hazarath Reddy

బ్రియన్‌ లారా స్టేడియంలో మూడో వన్డే సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.18 ఏళ్ల తన రికార్డును తిరగరాస్తూ.. జట్టులో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ సాధించకుండానే అత్యధిక స్కోరు నమోదు చేసింది.

Shubman Gill: పాకిస్తాన్ బ్యాటర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌, 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

వెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 6, 10, 29(నాటౌట్‌) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్‌ డిజిట్‌ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి.

Advertisement

Sanju Samson: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం చాలా కష్టం, సంచలన వ్యాఖ్యలు చేసిన కీపర్ సంజూ శాంసన్

Hazarath Reddy

కేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ శాంసన్ వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో బ్యాట్‌ ఝులిపించాడు. 41 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున వన్డే కెరీర్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేశాడు.మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

India vs West Indies 3rd ODI: మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ భారత్ కైవసం

kanha

వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ ఆతిథ్య జట్టు వెస్టిండీస్ ను 200 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 352 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఈ సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది

Snake In Cricket Match: మ్యాచ్ సాగుతుండగా ఆరడుగుల పాము.. శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ పోటీల్లో కలకలం.. వీడియో వైరల్

Rudra

క్రికెట్ స్టేడియాల్లోకి పాములు రావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రవేశించింది.

T20 World Cup 2024: జూన్‌ 4 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌.. మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న వెస్టిండీస్‌, అమెరికా

Rudra

వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ ను జూన్‌ 4 నుంచి 30 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా నిర్ణయించింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగగా.. వచ్చే యేడు వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.

Advertisement

Kabul Premier League: ఒక్క ఓవర్‌లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్, కాబూల్ ప్రీమియర్‌ లీగ్‌లో యువ బ్యాట్స్‌మెన్ సంచలనం

VNS

అఫ్గానిస్థాన్‌లో జ‌రుగుతున్న‌ కాబూల్‌ ప్రీమియర్‌ లీగ్‌(Kabul Premier League)లో సంచలనం న‌మోదైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తరహాలో ఓ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. యూవీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగా.. ఇత‌ను ఏకంగా ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు.

India Vs West Indies 1st ODI: భారత్‌-వెస్టిండిస్ వన్డే సమరం షురూ! వరల్డ్ కప్‌ ఎంట్రీ దక్కకపోవడంతో కసిమీదున్న వెస్టిండిస్, క్లీన్ స్వీప్ చేస్తామంటున్న రోహిత్ సేన

VNS

భారత్, వెస్టిండీస్ జట్ల (India Vs West Indies) మధ్య వన్డే సమరం ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. మూడు వన్డే మ్యాచ్ ల (ODI Series) సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7గంటలకు బార్బడోస్‌లో (India Vs West Indies) కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది.

MS Dhoni Drives Rolls Royce: పాతకాలపు 1980 రోల్స్ రాయిస్‌ కారు నడిపిన ధోనీ, రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఇదిగో,,

Hazarath Reddy

MS ధోని తన రాంచీ ఫామ్‌హౌస్‌లో షికారు చేస్తూ కనిపించాడు, భారత మాజీ కెప్టెన్ కి సంబంధించి మరొక వీడియో ఇటీవల వైరల్‌గా మారింది, ఇందులో ధోని రాంచీ వీధుల్లో అరుదైన పాతకాలపు 1980 రోల్స్ రాయిస్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. వీడియోలో, CSK వికెట్ కీపర్ కారుపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు చూడవచ్చు.

BCCI Announces Home Schedule: 2023-24లో టీమిండియా ఆడే మ్యాచ్‌ల వివరాలను ప్రకటించిన బీసీసీఐ, సొంతగడ్డపై 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్న భారత్

Hazarath Reddy

స్వదేశంలో టీమిండియా 2023-24లో ఆడనున్న మ్యాచ్‌ల వివరాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వెల్లడించింది. ఏడాది కాలంలో భారత సీనియర్‌ పురుషుల జట్టు సొంతగడ్డపై 5 టెస్టులు, 3 ODIలు, 8 T20Iలతో మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుందని తెలిపింది.

Advertisement

India vs West Indies: మనిషా..సూపర్ మ్యానా..ఈ క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం..వెస్టిండీస్ మ్యాచులో అజింక్యా రహానే క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం..

kanha

ఈ సిరీస్‌లో అజింక్య రహానే బ్యాటుతో ఆడలేదు, కానీ ఈ ఆటగాడు అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడం ద్వారా మ్యాచ్‌లో తన వంతు సహకారం అందించాడు.

INDW vs BANW: డ్రా గా ముగిసిన భారత్- బంగ్లాదేశ్ మూడో వన్డే, భారత్‌ ఆశలను గల్లంతు చేసిన అంపైర్ల నిర్ణయాలు, వన్డే సిరీస్ సమంగా పంచుకున్న ఇరు జట్లు

VNS

భార‌త్(India), బంగ్లాదేశ్(Bangladesh) మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క‌మైన‌ మూడో వ‌న్డే టైగా ముగిసింది. వ‌ర్షం కార‌ణంగా సూప‌ర్ ఓవ‌ర్(Super Over) నిర్వ‌హించ‌కుండానే అంపైర్లు ఇరుజట్లను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అయితే..ఈ మ్యాచ్‌లో అంపైర్ల త‌ప్పిదాలు టీమిండియా విజ‌యావ‌కాశాల్ని దెబ్బ‌తీశాయి.

IND vs WI, Ishan kishan: రిషబ్ పంత్ స్థానంలో టీమిండియాకు మరో కీపర్ బ్యాట్స్ మన్ దొరికేశాడు, వెస్టిండీస్ తో రెండో టెస్టు మ్యాచ్‌లో మెరిసిన ఇషాన్ కిషన్..

kanha

వెస్టిండీస్ తో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విధానం ద్వారా అతని ఇన్నింగ్స్‌లో పంత్ లాంటి బ్యాటింగ్ ఉంది. ఈ యువ వికెట్ కీపర్ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించిన వెంటనే దూకుడుగా నిలిచాడు. తక్కువ సమయంలో నాలుగు ఫోర్లు కొట్టాడు.

Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!

Rudra

శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Advertisement
Advertisement